దేవులపల్లి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==రచయితగా==
దేవులపల్లి కలం నుంచే మా భూమి వంటి అనేక నాటకాలకు, కళారూపాలకు, రచనలకు, పాటలకు, బుర్రకథలకు కథావస్తువుగా మారింది. 1983-84లో దేవులపల్లి గళం నుంచి జాలువారి అక్షరరూపం సంతరించుకున్న తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-1951) సాయుధ పోరాట కాలం నాటి, అంతకన్న రెండు మూడు దశాబ్దాలకు పూర్వం వున్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులను, జన జీవన స్థితిగతులను వివరించే సాధికారత కలిగిన ఏకైక ప్రామాణిక గ్రంథమని చెప్పవచ్చు.<ref name="ఆ యోధున్ని మరిచిపోదామా?"/>
 
1951 నుండి 1968 వరకు కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంటరీ పంథాలో కూరుకుపోయినప్పుడు డీవీ తనదైన సైద్ధాం తిక అవగాహనతో రివిజనిస్టులను, నయారివిజనిస్టులతో విభేదిం చారు. 1968-69 కాలంలో ‘పోరాట ఉద్యమానికి పునాదులు వేయం డి’ అన్న సర్క్యులర్‌ను రచించి, ‘తక్షణ కార్యక్రమం’ అనే రచన ద్వారా తిరిగి విప్లవోద్యమానికి నిర్మించవల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ఫలితంగా 1975లో భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యత కేం ద్రం ఏర్పడింది.
 
==అస్తమయం==
ఆయన 1984 జూలై 12వ తేదీ అకస్మాత్తుగా గుండెపోటుతో దేవులపల్లి వెంకటేశ్వరరావు చనిపోయారు.