చింతా వెంకట్రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ లింకు, ఇతర లింకులు, భాష సవరణ
పంక్తి 24:
కూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు, కూచిపూడి నాట్యత్రయంలో ఒకరు '''చింతా వెంకట్రామయ్య'''.
 
యక్షగాన పితామహుడిగా, కూచిపూడి నాట్య మహా మహోప్యాధ్యాయుడైన చింతా వెంకట రామయ్య తమ అగ్రజులుఅగ్రజుడు చింతా రత్తయ్య, ఏలేశ్వరపు నారాయణప్పల సానిధ్యంలోసాన్నిధ్యంలో నాట్య శిక్షణలో ఆరితేరారు. భక్త ప్రహ్లాద, ఉషా పరిణయం, హరిశ్చంద్ర, శశిరేఖా పరిణయం వంటి నాటకాలలో స్వయం ప్రతిభ సంతరించుకనిసంతరించుకుని, భారతదేశమంతటా వాటిని సుప్రసిధ్యంసుప్రసిద్ధం చేశారు. నాట్య శాస్త్ర ప్రగాండులైనప్రకాండులైన వేదాంతం చలపతి, ఆది నారాయణ, భరత కళా ప్రపూర్ణ, [[వేదాంతం రాఘవయ్య]], [[వెంపటి పెదసత్యం|వెంపటి సత్యనారాయణ శర్మ]] (పెద్ద సత్యం), [[పసుమర్తి కృష్ణమూర్తి]], వేదాంతం పార్వతీశం, భగవతులభాగవతుల రామకోటయ్య, పసుమర్తి వేణుగోపాల శర్మ, వేము పూర్ణచంద్రరావు, ఆయన కుమారులూ, భరత నాట్య కళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి ఆయన శిష్య పద్మరాగాలేశిష్యులే.<ref>[http://www.prabhanews.com/andelasandadi/article-166055 ఆంధ్ర ప్రభలో ఆర్టికల్]</ref>
 
పై వారిలో శ్రీ చింతా వెంకటరామయ్య గారు సుప్రసిద్ధులు. అనాటి వెంకటరామా నాట్య మండలిని 100 సంవత్సరాల క్రితం స్థాపించి, అవిచ్ఛిన్నంగా నిర్వహించి, ఆ సంస్థ ద్వారా అనేక మంది వుత్తమ నటశేఖరలను సృష్టించి, ఈ నాటి కూచిపూడి నాట్య కళకు దివ్య యశస్సును ఘటిల్ల జేసిన ప్రముఖ నాట్యాచారుడు.
==జీవిత విశేషాలు==
చింతా వెంకటరామయ్యగారు [[1860]] వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి శివరామయ్య; తల్లి అరుంధతమ్మ. పది సంవత్సరాల ప్రాయంలోనే పాటలో, ఆటలో, హాస్యంలో అనుభవం సంపాదించి, భామవేషపు దరువుల్ని పాడుతూ వుండేవారు. వెంకాటరామయ్యగారి ప్రాతిభా విశేషాలను గనమించి ఏలేశ్వరపు నారాయణప్ప గారు వారి మేళంలో చేర్చుకున్నారు. 12 వ సంవత్సరం లోనే అన్న గారైనఅన్నగారైన వెంకటరత్నం గారి వద్ద నాట్య శిక్షణను ప్రారంభించి 16 సంవత్సరాలకే విశేష నాట్యశాస్త్రానుభవాన్ని సంపాదించారు.
 
వీరు భాగవతామేళాన్ని 1875 నుండి దాదాపు 1936 వరకూ నిర్వహించారు. ఈనాడు నిర్వహించబడుతున్న వెంకటరామా నట్యమండలినాట్యమండలి 1875 లో వెంకట రామయ్య గారితో ప్రారంభించపడిందేప్రారంభించినదే. కొంతకాలం భాగవతమనే పేరుమీద, భామాకలాపాన్ని ప్రదర్శించారు. ప్రజాభిరుచుల్ని అనుసరించి యక్షగానాలను ప్రవేశపెట్టి, ప్రహ్లదప్రహ్లాద, ఉషాపరిణయం, గయ నాటకముగయోపాఖ్యానము, రుక్మాంగద, రామ నాటకం, హరిశ్చంద్ర, శశిరేఖా పరిణయం మొదలైన నాటకాలను ప్రదర్శించి ప్రజామన్ననల్ని పొందారు.
 
ప్రయాణ సౌకర్యాలు లేని ఆనాడు ఆంధ్రదేసపుఆంధ్రదేశపు నాలుగు చెరగులా ఎద్దుల బండ్లలో ప్రయాణం చేసి ప్రదర్శనాలిచ్చిప్రదర్శనలిచ్చి, ఉన్నతాధికారుల వద్దా, సంస్థానాధీశ్వరుల వద్దా పారితోషికాలు పొందారు.
 
ఆధునికులలో వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తిగార్లు ముఖ్యులు. వేదాంతం రాఘవయ్య గారిని పాత్ర నిర్వహణలో సర్వసమర్థునిగా తయారు చేసి 1934 లో మద్రాసులో [[గూడవల్లి రామబ్రహ్మంగారిరామబ్రహ్మం]]<nowiki/>గారి అధ్యుక్షతనుఅధ్యక్షతన జరిగిన [[ఆంధ్ర నాటక కళా పరిషత్తులోపరిషత్తు]]<nowiki/>లో, తాము సూత్రధారులుగా ప్రదర్శనమిప్పించి, 'సెహభాష్ ' అనిపించి, నాతినాటి రాగవయ్యగారిరాఘవయ్యగారి ఉన్నత స్థాననికిస్థానానికి పునాదులు వేశారు. వెంకట్రామయ్యగారి శిష్యులలో [[పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ|పసుమర్తి వేణుగోపాలకృష్ణశర్మ]] కడపటి వారు.
ఆనాటినుండి చనిపోయే వరకూ కూచిపూడిలో గజ్జెకట్టిన ప్రతి కళాకారుడూ ఆయన వద్ద శిష్యరికం చేసినావారే. ప్రాచీనులైన చింతా నారాయణమూర్తి, వెంపటి పరదేశి వేదాంతం చలపతి, చింతా ఆదినారాయణ మొదలైన ప్రముఖులు ఆయ శిష్యులే.
 
వెంకటరామయ్యాగారివెంకటరామయ్యగారి శిక్షణ విచిత్రమైంది. వారికి ఏ సమయంలో, ఏ అడుగు, ఏ భావం, ఏ రీతి, ఏ భంగిమ స్ఫురణకు వస్తే అదల్లా అప్పుడే అక్కడే శిష్యులకు బోధించేవారు. ఇంతటి ప్రతిభావంతుడైన వెంకట్రామయ్యగారువెంకట్రామయ్య 90 సంవత్సరాలు దృవతారగాధ్రువతారగా వెలుగొంది [[జనవరి 61949]] [[1949జనవరి 6]] లో కీర్తిశేషులైనారు.
ఆధునికులలో వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తిగార్లు ముఖ్యులు. వేదాంతం రాఘవయ్య గారిని పాత్ర నిర్వహణలో సర్వసమర్థునిగా తయారు చేసి 1934 లో మద్రాసులో గూడవల్లి రామబ్రహ్మంగారి అధ్యుక్షతను జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తులో, తాము సూత్రధారులుగా ప్రదర్శనమిప్పించి, 'సెహభాష్ ' అనిపించి, నాతి రాగవయ్యగారి ఉన్నత స్థాననికి పునాదులు వేశారు.
 
వెంకట రామయ్యగారి శిష్యులలో పసుమర్తి వేణుగోపాలకృష్ణసర్మ కడపటి వారు.
 
వెంకటరామయ్యాగారి శిక్షణ విచిత్రమైంది. వారికి ఏ సమయంలో, ఏ అడుగు ఏ భావం, ఏ రీతి, ఏ భంగిమ స్ఫురణకు వస్తే అదల్లా అప్పుడే అక్కడే శిష్యులకు బోధించేవారు. ఇంతటి ప్రతిభావంతుడైన వెంకట్రామయ్యగారు 90 సంవత్సరాలు దృవతారగా వెలుగొంది [[జనవరి 6]] [[1949]] లో కీర్తిశేషులైనారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చింతా_వెంకట్రామయ్య" నుండి వెలికితీశారు