చాంద్ బాషా పి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (12), , → ,, లో → లో , గా → గా using AWB
పంక్తి 1:
;'''చాంద్‌ బాషా పి''' .... హింది పండిట్‌ గాపండిట్‌గా పని చేస్తూ.... వివిధ పత్రికలలో, సంకలనాల్లో కవితలు, కథలు వ్రాశారు. 2008, లో నిజామాబాద్‌ జిల్లాస్థాయి ఉత్తమ సాహితీవేత్త ,2007, అనంతపురంలో ఇలా చాల పురస్కారాలందుకున్నారు.
 
==బాల్యము==
చాంద్‌ బాషా పి..... [[అనంతపురం జిల్లా]] [[పెనుగొండ]] గ్రామంలో [[1972]].,[[ సెప్టెంబర్‌ఉ 8]] న జన్మించారు. ఇతని కలంపేరు: జాబిలి, జయచంద్రా. వీరి తల్లితండ్రులు: ఎ.రమిజాబి, ఎ.జాఫర్‌ అలీ సాహెబ్‌. చదువు: ఎం.ఏ(హిందీ)., హెచ్ప్‌టి. ఉద్యోగం: హింది పండిట్‌.
 
==రచనా వ్యాసంగము==
1996లో సాహిత్య రంగ ప్రవేశం.2000లో చేశారు. ఇతని కవిత 'మట్టిమనిషి' తొలి సారి ప్రచురితం అయ్యింది. అప్పటినుండి వివిధ పత్రికలలో, సంకలనాల్లో కవితలు, కథలు ప్రచురించ బడ్డాయి...
 
==అవార్డులు-పురస్కారాలు==
పంక్తి 11:
 
==మూలాల జాబితా==
* [[సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌]] రచించిన [https://upload.wikimedia.org/wikipedia/commons/8/8d/%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B0%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81.pdf అక్షర శిల్పులు] అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 56
{{మూలాలజాబితా}}
{{అక్షరశిల్పులు}}
 
[[వర్గం:1972 జననాలు]]
[[వర్గం:అనంతపురం జిల్లా రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/చాంద్_బాషా_పి" నుండి వెలికితీశారు