ఖుషి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ూ కి → ూకు (3), లో → లో (10), కి → కి (6), గా → గా (2), తో → తో (6), using AWB
పంక్తి 25:
|imdb_id = 0258490 |
}}
'''ఖుషి''' తెలుగు చిత్రానికి [[తమిళం]] లో అత్యంత విజయవంతమైన ''కుశి'' చిత్రం మూలం. దీనికి కూడా [[ఎస్. జే. సూర్య]] దర్శకుడు.
==కథ==
[[ఫైలు:khushibag.jpg|left|thumb|100px|"ఖుషీ బ్యాగ్" అంటే ఇదే!]]
[[కలకత్తా]] లోని ఒక ధనిక కుటుంబానికి చెందిన సిద్ధూ సిద్ధార్థ రాయ్,వావిలపల్లి శేఖర్ అనే వ్యక్తి పవన్ కల్యణ్ కి మంచి స్నేహితుడు. ఉన్నత విద్య కోసమై [[కెనడా]] బయలు దేరుతాడు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారి లోదారిలో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. విదేశీ విద్యావకాశం చేజారటం తోచేజారటంతో [[హైదరాబాదు]] లో నే [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో చేరతాడు. [[కైకలూరు]] లోని ఉన్నత కుటుంబానికి చెందిన మధుమిత కిమధుమితకి జరగవలసిన పెళ్ళిచూపుల్లో వరుడు తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతున్నాని లేఖ రాయటంతో ఆ పెళ్ళి చూపులు రద్దు అవుతాయి. ఉన్నత విద్య అంటే ఎంతో ఇష్టపడే మధు కూడా అదే విశ్వవిద్యాలయం లోవిశ్వవిద్యాలయంలో సిద్ధుకి పరిచయం అవుతుంది. వీరిరువురి స్నేహితులు ప్రేమికులు కావటం తోకావటంతో వారి ప్రేమ కిప్రేమకి సాయపడటంలో సిద్ధూ, మధు ఒకరికొకరు దగ్గరవుతారు. మనసులో ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నా దానిని ఒకరికొకరు వ్యక్తీకరించుకోని గంభీర స్వభావులు వీరిరువురు.
తన దూకుడు స్వభావం వలన సిద్ధూ మధు మనసులో స్థానం కోల్పోతాడు. మాటా మాటా పెరిగి తన లాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవలసి వస్తే, తనకి ఆ పెళ్ళి ఇష్టం లేదని ఉత్తరం రాసి పారిపోతానన్న సిద్ధు మాటలకి నొచ్చుకొంటుంది మధు. మొండితనం తోమొండితనంతో మధు సిద్ధూ కిసిద్ధూకు మరింత దూరం అవుతుంది. తాము స్నేహితులు కామని, తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని ప్రేమ జంటని కలపటానికి మాత్రమే తాము ప్రయత్నిస్తున్నామని మాటి మాటికి సిధ్ధు కిసిధ్ధుకు గుర్తు చేస్తు ఉంటుంది మధు. ఇరువురి తోడ్పాటు తోతోడ్పాటుతో ప్రేమ జంట ఏకం అవుతుంది.
విడదీసిన విధే సిద్ధూ, మధు లను ఎలా కలిపింది? సిద్ధూ, మధులు వారి వారి స్వభావాలని అధిగమించారా, లేదా? వివాహానంతరం సిద్ధూ, మధు లుమధులు జీవితాన్ని ఎలా గడపబోతారు?? అన్న ప్రశ్నలకు సమాధానమే చిత్రానికి శుభం కార్డు.
==ఈ చిత్రంలోని గీతాలు==
ఈ చిత్రంలోని అన్ని గీతాలు విశేష జనాదరణ పొందాయి.
పంక్తి 45:
| [[మణి శర్మ]]
| [[కే కే]]
| దేశభక్తిని చాటే పూర్తి నిడివి హిందీ గీతం. [[కలకత్తా]] లో చిత్రీకరించబడినది.
|-
| [[ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే]]
పంక్తి 63:
| [[మణి శర్మ]]
| [[మనో]], [[స్వర్ణలత]]
| [[ముంతాజ్]] తో [[పవన్]] జానపద చిందులు
|-
| అమ్మాయే సన్నగా
పంక్తి 85:
==విశేషాలు==
[[ఫైలు:rylbngltgr.jpg|right|thumb|100px|"రాయల్ బెంగాల్ టైగర్" సిద్ధూ సిద్ధార్థ్ రాయ్]]
* తమిళ మూలంలో నాయికానాయకుల పాత్రల తీవ్రత, ప్రాముఖ్యాలు సమానంగా ఉంటాయి. కానీ తెలుగు లోతెలుగులో నాయకుడి పాత్రే పై చేయి.
* [[కే కే]] తో మణి శర్మ పాడించిన పూర్తి నిడివి హిందీ గీతం ''యే మేరా జహాన్'' తెలుగు చిత్ర రంగం లోరంగంలో నే మొట్టమొదటి ప్రయోగం.
* ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ కి పవన్ స్వయంగా దర్శకత్వం వహించారు. దీని చిత్రీకరణ కిచిత్రీకరణకి ఉపయోగించిన కెమేరా పనితనం మరియు[[మార్షల్ ఆర్ట్స్]] అతనిలోని సృజనాత్మకతకి పరాకాష్టలు.
* [[మిస్సమ్మ]] లోని ''ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే''ని ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు.
* సిద్ధూ, మధులు పసిపాపలు గాపసిపాపలుగా ఉన్నప్పుడు వారిని వెంటేసుకుని వారి తల్లిదండ్రులు హైదరాబాదు లోహైదరాబాదులో ఒకే చీరల దుకాణానికి వస్తారు. ప్రక్కప్రక్కనే కూర్చున్న ఆ తల్లుల ఒళ్ళలో ఉన్న ఆ పసిపాపలు ఒకరినొకరు చేతులతో స్పృశించుకొని పరవశంతో కేరింతలు కొడతారు. ఆ దృశ్యం, అప్పుడు వినిపించే నేపథ్య సంగీతం అత్యంత రమణీయంగా ఉంటాయి.
* ''బై బై యే బంగారు రమణమ్మ'', ''రంగబోతి ఓ రంగబోతి'' వంటి జానపద గీతాలను ఈ చిత్రంలో పవన్ స్వయంగా ఆలపించటం విశేషం. (ఇవి కేవలం చిత్రానికే పరిమితం. ఆడియో క్యాసెట్/సిడి లలో ఇవి లేవు.) ''రంగబోతి ఓ రంగబోతి'' గీతం [[ఉదయ్ కిరణ్]] నటించిన [[శ్రీ రాం]] చిత్రం లోచిత్రంలో ఒక ముఖ్య గీతం.
* ఎయిర్ పోర్టు కిపోర్టుకు వెళ్ళే దారిలో కథానాయకుడు ఎదుర్కొనే దుర్ఘటన కిదుర్ఘటనకి కారకుడు అయిన అయోమయ చక్రవర్తి పాత్ర రెండు భాషల్లోనూ [[ఎస్. జే. సూర్య]] నే పోషించటం విశేషం.
* ఈ చిత్రం రూ. 20 కోట్లను వసూలు చేసి బాక్స్ ఆఫీసు రికార్డుని సృష్టించినది.
* ఈ చిత్రానికి కాస్ట్యూం లను [[రేణు దేశాయ్]] రూపొందించింది.
పంక్తి 97:
==చెప్పుడు కబుర్లు==
[[ఫైలు:jaanapadam.jpg|right|thumb|100px|"గజ్జ ఘల్లు మన్నాది రో" పాటలో జానపద ఆహార్యంలో]]
తెలుగులో చిత్రానికి దర్శకత్వం పవన్ కళ్యాణ్ అని, పేరుకు మాత్రం ఎస్. జే. సూర్య అనీ వినికిడి. పవన్ పూర్వపు చిత్రాలలో నటనతో పోలిస్తే ఈ చిత్రం లోచిత్రంలో తను చాలా స్వతంత్ర్యం గాస్వతంత్ర్యంగా పరిపక్వతతో నటించటం గమనిస్తే అది నిజమే కాబోలు అనిపిస్తుంది.
==కొసమెరుపు==
విడుదలకు ముందు చాలాకాలం ఈ చిత్రం పేరు [[చెప్పాలని ఉంది]]. మొదట [[అమీషా పటేల్]] ను నాయికగా అనుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఖుషి" నుండి వెలికితీశారు