కోకా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో (2), → using AWB
పంక్తి 22:
| date =
}}
'''కోకా సుబ్బారావు''' ([[ఆంగ్లం]]: Koka Subba Rao) ([[జూలై 15]], [[1902]] - [[మే 6]], [[1976]]) ఆంధ్రప్రదేశ్ [[హైకోర్టు]] మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు తొమ్మిదవ [[సుప్రీం కోర్టు]] ప్రధాన న్యాయమూర్తి.<ref>[http://hc.ap.nic.in/aphc/ksrj.html Profile of the Honorable justice Koka Subba Rao at High Court of Andhra Pradesh.]</ref><ref>[http://books.google.co.in/books?id=04tDyxmNOhsC&pg=PA178&lpg=PA178&dq=Koka+Subba+Rao&source=bl&ots=dnqkm8TRNo&sig=BfeNm3gs22y73irdSuZuAU4C5PU&hl=en&ei=81-eSpYzlobrA5eE9LQB&sa=X&oi=book_result&ct=result&resnum=3#v=onepage&q=Koka%20Subba%20Rao&f=false Koka Subba Rao: Strong-Willed Judge in The Great Indian Patriots]</ref>
 
==తొలిరోజులు==
పంక్తి 28:
 
==వృత్తి జీవితం==
సుబ్బారావు, మామయ్య పి. వెంకట రమణారావు నాయుడు వద్ద పని ప్రారభించాడు. వెంకట రమణారావు నాయుడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులుకు జూనియరుగా ఉండేవాడు. ఆయన జిల్లా మున్సిఫ్ గా ఎంపికై [[గుంటూరు జిల్లా]], [[బాపట్ల]] లో పనిచేసాడు.
 
వెంకట రమణారావు మద్రాసు ఉన్నత న్యాయస్థానం యొక్క జడ్జిగా పదవోన్నతి పొందిన తర్వాత, సుబ్బారావు తన ప్రజ్ఞాశీలి అయిన బావమరిది [[పి.వి.రాజమన్నార్]] తో కలిసి ప్రాక్టీసు కొనసాగించాడు. రాజమన్నార్ ఆ తరువాత కాలంలో ఆద్వొకేట్ జనరల్ మరియు మద్రాసు ఉన్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. వీరి ద్వయం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రధాన కేసులన్నీ చేపట్టారు. 1948లో సుబ్బారావు బెంచికీ నియమించబడ్డాడు.
 
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజాజీ, సీనియర్ జడ్జి అయిన గోవింద మెనన్ ను 1954లో గుంటూరులో ఏర్పాటు కానున్న ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పంపాలనుకున్నాడు, కానీ ప్రకాశం పంతులు హైకోర్టు ఏర్పాటును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిగా సుబ్బారావే కావాలని పట్టుబట్టాడు. దానితో గుంటూరులో హైకోర్టు ఏర్పడిన తర్వాత సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు సుబ్బారావు హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగాడు.
పంక్తి 37:
 
మద్రాసు హైకోర్టులో జడ్జిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత జనవరి 31, 1958న ఈయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడ్డాడు. జూన్ 30, 1966న ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. ఈయన వ్రాసిన తీర్పులలో ప్రసిద్ధ [[గోలక్‌నాథ్ - పంజాబ్ రాష్ట్రం]] కేసు అత్యంత ప్రముఖమైనది. ఈ కేసులో భారత రాజ్యాంగం ఆపాదించిన ప్రాథమిక హక్కులను చట్టసభలు సవరించేందుకు వీలులేదని తీర్పునిచ్చాడు.<ref name="Austin">{{Cite book | last = Austin | first = Granville | authorlink = | coauthors = | title = Working a Democratic Constitution - A History of the Indian Experience | publisher = Oxford University Press | date = 1999 | location = New Delhi | pages = 201-202
| url = | doi = | id = | isbn = 019565610-5 }}</ref> చట్ట సభలకి (పార్లమెంట్ కి) కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన చేసే అధికారంలేదని చారిత్రాత్మిక తీర్పులో పేర్కొన్నారు. ప్రధాన న్యాయవాది సుబ్బారావు, జస్టిస్ షా, సిక్రి, షిలత్, వైదియలింగం తోవైదియలింగంతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని ప్రకటించింది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కోకా_సుబ్బారావు" నుండి వెలికితీశారు