పూర్ణోత్సంగుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: ఖచ్చితం → కచ్చితం, ఉన్నది. → ఉంది. using AWB |
||
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
'''పూర్ణోత్సంగుడు''' [[శాతవాహనులు|శాతవాహన]] రాజులలో నాల్గవ వాడు. శ్రీ శాతకర్ణి కుమారుడు. ఇతను క్రీ.పూ.179, 161 మధ్య ఆంధ్ర దేశాన్ని పరిపాలించాడు. ఇతని కాలంలో రాజ్య విస్తరణ జరగలేదు. ఇతడు ఒక నామ మాత్రపు రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు. 18 సంవత్సరాల పాటు పాలించాడు.
ఈయన జన్మనామం వేదిసిరి శాతవాహన. పూర్ణోత్సంగుడు ఆయన యొక్క బిరుదు. అయితే పురాణాల్లోని ఆంధ్ర రాజుల జాబితాల్లో ఎక్కడా వేదసిరి శాతవాహన అన్న పేరు కనిపించకపోవటం వలన ఇద్దరూ ఒకటే అన్న విషయం
పురాణాల అనుసారంగా శ్రీ శాతకర్ణి మరణించిన తర్వాత, ఆయన కుమారుడు పూర్ణోత్సంగుడు సింహసనాన్ని అధిష్టించాడని తెలుస్తున్నది. మొదటి శాతకర్ణి మరణించేనాటికి తన కుమారులు చిన్నవారు కావటం వల్ల అతని భార్య నాగానిక కొంతకాలం పరిపాలించి తదుపరి తన కుమారుడైన పూర్ణోత్సంగుడు లేదా వేదసిరికి రాజ్యభారం అప్పగించింది.<ref>[http://www.prabhanews.com/career/article-46301 శాతవాహనుల రాజకీయ చరిత్ర - ఆంధ్రప్రభ]</ref> ఈయన పాలనాకాలంలో భారతదేశంలో సమకాలీన రాజులైన మగధకు చెందిన పుష్యమిత్ర సుంగ, కళింగ చక్రవర్తి ఖారవేలుడు మరణించారు.
Line 7 ⟶ 9:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:శాతవాహనులు]]
|