బి.నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →పత్రికలు-ప్రచురణ రంగం: clean up, replaced: నడిచి → నడచి using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), కు → కు , తో → తో (2), → , , → ,, ) → ) (3), ( → ( (3) using AWB |
||
పంక్తి 44:
యువకుడుగా ఆయన [[స్వాతంత్ర్యోద్యమం]] పట్ల ఆకర్షితుడయ్యాడు. ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ వ్యాపార నిమిత్తం [[బర్మా]] వెళ్ళవలసి వచ్చింది. అయితే రెండవ ప్రపంచయుద్ధసమయంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. ఆయన మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభించవలసివచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించాడు. క్రమంగా ప్రచురణారంగప్రవేశానికి అదే దోహదం చేసింది. ఆంధ్రజ్యోతి అనే సామాజిక-రాజకీయ పత్రికను ప్రారంభించాడు.
అప్పుడే [[చక్రపాణి]] సాహచర్యం లభించింది. ఇద్దరూ కలిసి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను తీసుకురావాలనుకున్నారు. దేశం స్వాతంత్ర్యం పొందడానికి ఒక నెల ముందుగా [[చందమామ]] ఆవిర్భావం జరిగి దినదినప్రవర్ధమానం కాసాగింది. ఆ తర్వాత ఆయన సినిమా నిర్మాణరంగప్రవేశం చేశాడు.
[[1974]]లో ఆయన దృష్టి వైద్యరంగం మీదికి మళ్ళింది. మద్రాసులో రెండు ఆసుపత్రులను నెలకొల్పాడు. కఠినశ్రమ, నిరాడంబరత, వినయం, నిర్దిష్ట పథకాలు రూపొందించడం, ఆయన సహజ గుణాలు. ఆయన పలికే ప్రతి మాటలోనూ, చేసే ప్రతి పనిలోనూ భారతీయ తాత్వికదృష్టి, ముఖ్యంగా [[భగవద్గీత]] ప్రబోధించే కర్మసిద్ధాంతప్రభావం స్పష్టంగా కనిపించేది.
పంక్తి 51:
==చిత్రరంగంలో==
మొదట్నుంచి నాగిరెడ్డికి పబ్లిసిటీ విభాగం పట్ల ఆసక్తి ఉండేది. ఆయన తన అన్నగారైన [[
===విజయా సంస్థ===
తర్వాత [[1950]]
===విజయావారి సినిమాలు===
'''షావుకారు :''' విజయా ప్రొడక్షన్స్ వారి మొదటి సినిమా [[ఎల్వీ ప్రసాద్]] దర్శకత్వం వహించిన [[షావుకారు]] (1950). ఇది తెలుగులో మొట్టమొదటి అభ్యుదయ చిత్రంగా, తెలుగు సినిమాకు పునాదిరాయిగా కీర్తి అందుకొంది. సినిమా రచనలో అంతకు మునుపెరుగని వాస్తవికతను సాధించడమే ఈ కీర్తికి కారణం. ఐతే అప్పటి ప్రేక్షకులు ఆ సినిమాలోని కొత్త భావాలను ఆదరించలేకపోయారు.
ఈ సినిమా అనుకున్నంతగా విజయవంతం కాకపోవడంతో తర్వాతి ప్రయత్నంగా [[కె.వి.రెడ్డి]] దర్శకత్వంలో [[పాతాళభైరవి]] తీశారు.
'''పాతాళభైరవి :''' 1951లో వచ్చిన ఈ సినిమాను జనం విరగబడి చూశారు. మళ్ళీ మళ్ళీ చూశారు. ఇది అంతకు ముందు ఎవరూ కనీ వినీ ఎరుగని ఘనవిజయం సాధించింది. దాంతో ఈ సినిమాను తర్వాత హిందీ, తమిళ భాషల్లో కూడా తీశారు. ఈ సినిమాలోని పాత్రలు తోటరాముడు, నేపాళమాంత్రికుడు, అంజిగాడు, సదాజపుడు, వాళ్ళ కోసం [[పింగళి నాగేంద్రరావు]] రాసిన సంభాషణలతో సజీవంగా ప్రజల మనసుల్లో స్థిరనివాసమేర్పరచుకొన్నారు. ఈ సినిమాతో [[ఎస్వీ రంగారావు]] లోని గొప్పనటుడు బయటకొచ్చాడు. ప్రేక్షకాదరణలో ఈ సినిమాను అధిగమించగలిగింది [[మాయాబజార్]] ఒక్కటే!
విజయావారి మూడవ సినిమా '''[[పెళ్ళిచేసిచూడు]]'''. ఇది భారీగా లాభాలనార్జించింది. దీంట్లో [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]], [[జి.వరలక్ష్మి]], [[సావిత్రి]]లతో బాటు బాలనటుడిగా నటించిన [[కందా మోహన్|మోహన్ కందా]]కు మంచి పేరొచ్చింది.
తర్వాత తమ సంస్థలో దర్శకత్వశాఖలో సహాయదర్శకుడుగా పనిచేస్తున్న [[కమలాకర కామేశ్వరరావు]] దర్శకత్వంలో 1954లో '''[[చంద్రహారం]]''' తీశారు. ఇది గొప్ప చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు.
ఆ తర్వాత వారు తీసిన సినిమాలే నేటికీ తెలుగులో వినోదాత్మక సాంఘిక చిత్రాల్లో మేటిగా కీర్తించబడే '''[[మిస్సమ్మ]]''', దాని తర్వాత '''[[మాయాబజార్]]'''. నిస్సందేహంగా ఇది ప్రపంచస్థాయి చిత్రం. వీటి తర్వాత వచ్చిన రెండు విజయవంతమైన విజయావారి సినిమాలు '''[[అప్పుచేసి పప్పుకూడు]]''', '''గుండమ్మ కథ'''. గుండమ్మ కథతో ఒక శకం ముగిసినట్లైంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ - ఆఖరుకు విజయావారి తర్వాతి సినిమాలు కూడా - ఆ స్థాయిని అందుకోలేకపోయాయి.
==విజయావారి ఇతర సినిమాలు==
పంక్తి 76:
* [[సత్య హరిశ్చంద్ర]]
* [[ఉమా చండీ గౌరీ శంకరుల కథ]]
* [[
* [[శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్]] మొదలైనవి.
పంక్తి 83:
===విజయా సంస్థలో ముఖ్యులు===
'''నటీనటులు:'''
విజయాసంస్థ ఏర్పడిన నాటి నుంచి 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ' వరకు వారి ప్రతి సినిమాలోనూ హీరో రామారావే. ఆయనతో బాటు విజయావారి ఆస్థాన నటులుగా ఉన్నవాళ్ళు [[ఎస్వీరంగారావు
'''తెరవెనుక నిపుణులు:'''
''దర్శకులు:'' [[ఎల్వీ ప్రసాద్]] ([[షావుకారు]], [[పెళ్ళిచేసిచూడు]], [[మిస్సమ్మ]]) ; కె.వి.రెడ్డి (పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరునికథ, మొ), కమలాకర కామేశ్వరరావు (చంద్రహారం, గుండమ్మకథ)
[[కె.వి.రెడ్డి]], [[కమలాకర కామేశ్వరరావు]] లిద్దరూ మొదట్నుంచి విజయ-వాహినీ సంస్థల్లోనే పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఒకరిమీద ఇంకొకరికి అచంచలమైన విశ్వాసముండేది. ఇద్దరిలో ఎవరికి దర్శకుడిగా అవకాశమొచ్చినా ఇంకొకరిని సహాయదర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు. ఆ అవకాశం మొదట కె.వి.రెడ్డికే వచ్చింది.
''రచయితలు:'' విజయావారి ఆస్థాన రచయిత తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత జనరంజకమైన మాటలు-పాటలను రాసిన [[పింగళి నాగేంద్రరావ]]."ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?" (మాయాబజార్ లో) అంటూ ఆయన ఏదైనా కనికట్టో, మ్యాజిక్కో చేసేటప్పుడు నేడు చిన్నపిల్లలు సైతం పలికే మాట "హాంఫట్"
[[డివి నరసరాజు]] (గుండమ్మకథ,...)
పంక్తి 99:
===ఇతర భాషల్లో===
విజయా సంస్థ [[తమిళం]]లో పాతాళభైరవి, కళ్యాణం పన్ని పార్ (పెళ్ళి చేసి చూడు), చంద్రహారం, మిస్సియమ్మ (మిస్సమ్మ), మాయాబజార్, గుండమ్మ కథ, ఎంగవీట్టు పిళ్ళై (సురేష్ ప్రొడక్షన్స్ వారి తొలి సినిమా రాముడు-భీముడు) ; హిందీలో పాతాళభైరవి, మిస్ మేరీ (మిస్సమ్మ), రాం ఔర్ శ్యాం (రాముడు-భీముడు), జూలీ; కన్నడ
నాగిరెడ్డి తమిళంలో గుండమ్మ కథ, ఎంగ వీట్టు పిళ్ళై సినిమాలకు తనే దర్శకత్వం వహించాడు.
పంక్తి 113:
*విజయ చిత్ర, సినిమా వారపత్రిక,
*వనిత, మహిళల మాసపత్రిక
*జూనియర్ క్వెస్ట్, పిల్లలకోసం
*స్పూత్నిక్, పిల్లలకోసం
*ది హెరిటేజ్, మనోజ్ దాస్ సంపాదకత్వంలో భారతీయ సాంస్కృతిక వైభవాన్ని గురించి తెలియజేసే ఆంగ్ల మాసపత్రిక.
పంక్తి 139:
==బయటి లింకులు==
చందమామ పత్రిక ఏప్రిల్ 2004 సంచికలో ప్రచురించిన నివాళి
[[వర్గం:1912 జననాలు]]
[[వర్గం:2004 మరణాలు]]
|