మలేషియా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం (9) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టూరిజం → పర్యాటకం, లో → లో (9), కు → కు (7), గా → గా (5), సాంప్ using AWB |
||
పంక్తి 66:
}}
'''మలేషియా''' ఆగ్నేయాసియాలో ఒక రాజ్యాంగబద్ధమైన సమాఖ్య రాజ్యం (దేశం).
దేశంలో విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉండి, రాజకీయాల్లో గణనీయ పాత్రను పోషిస్తున్నాయి. [[వెస్ట్ మినిష్టర్]] పార్లమెంటరీ వ్యవస్థ ఆధారంగా ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థ రూపొందించబడింది మరియు న్యాయ వ్యవస్థకు ఇంగ్లీష్ కామన్ లా ఆధారంగా ఉంది. మత స్వేచ్ఛను రక్షిస్తూనే [[ఇస్లాం]] మతం జాతీయ మతంగా ప్రకటించబడింది. రాజ్యాధిపతిగా రాజు ( యాంగ్ డి-పెర్తుఆన్) ఉంటాడు, రాజుగా తొమ్మిది మలేషియా రాష్ట్రాల వంశపారంపర్య పాలకుల నుండి ఒకరిని ఎన్నుకొంటారు, ఇతని పదవీకాలం 5 సంవత్సరాలు. ప్రభుత్వం యొక్క అధికారిగా ప్రధాన మంత్రి ఉంటాడు.
[[యురేషియాఖండం]] దక్షిణ కొనలో,
==పేరు వెనుక గాధ==
"మలయు" అనే పేరు "మలయ్" మరియు "ఊర్" అనే తమిళ పదములనుండి పరిణామం చెందిన శబ్దంగా భావిస్తారు. మలయ్ అంటే పర్వతము, ఊర్ అంటే తెలుగు మరియు తమిళాలలో ఊరు లేదా నగరము అని అర్ధము. తరువాత 7 నుండి 13వ శతాబ్దం వరకు
== చరిత్ర ==
మాలేషియాలో 40,000 సంవత్సరాల పూర్వం ఆధునిక మానవుడు నివసించిన ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో నివసించిన మొదటి మానవులు " నెగ్రితోస్ " అని భావిస్తున్నరు. క్రీశ మొదటి శతాబ్దం నుండి ఇక్కడకు భారతదేశం మరియు చైనా నుండి వ్యాపారస్తులు వలసవచ్చినట్లు అంచనా. వారు ఇక్కడ 2-3 శతాబ్దాలలో వాణిజ్య రేవులు మరియు తీరప్రాంత నగరాలు నిర్మించారు. వారి రాకతో ఇక్కడి స్థానిక ప్రజలు వారి సంస్కృతి మీద భారతీయ మరియు చైనా సంస్కృతి
1511 లో పోర్చుగీస్ మలక్కా సామ్రాజ్యాన్ని జయించింది. తరువాత మలేషియాను 1641లో డచ్ స్వాధీనం చేసుకుంది. 1786లో మలేషియాలోకి
నేరుగా ఒప్పందం ద్వారా సింగపూర్ మరియు లబుయన్ ద్వీపంలో కాలనీని స్థాపించారు. 20వ శతాబ్దం నాటికి పహాంగ్, సెలాంగర్, పెరక్ మరియు నెగెరి సెంబిలన్ రాష్ట్రాలు ఫెడరేటెడ్ మలాయ్ రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి. మలాయ్ పాలకులతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా మలాయ్ పాలకులకు బ్రిటిష్ పౌరులు సలహాదారుగా నియమించబడ్డారు. మిగిలిన 5 రాష్ట్రాలు ఫెడరేటెడ్ కాని రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి. 20 శతాబ్ధానికి ఈ రాష్ట్రాలు బ్రిటిష్ ఆధీనంలో లేనప్పటికీ ఇక్కడ కూడా బ్రిటిష్ సలహాదారులు అనుమతించబడ్డారు. 19వ శతాబ్దంలో ద్వీపకల్పంలో మరియు బొర్నియో లలో అభివృద్ధి సధారణంగా ప్రత్యేకత కలిగి ఉంది. బ్రిటిష్ పాలనా కాలంలో భారతదేశం మరియు చైనా దేశాల నుండి ఇక్కడకు కూలీల రాకను ప్రోత్సహించారు. 1878లో సులు సుల్తాన్ మొత్తం అధికారాలు బ్రిటిష్ పరం చేసేవరకు సబాహ్ బ్రిటిష్ వారి క్రౌన్ కాలనీగా ఉంటూ వచ్చింది తరువాత ఉత్తర బోర్నియోకి మారింది. 1842 లో బ్రూనై సుల్తాన్ జేంస్ బ్రూక్ చేత సరావాక్ వదులి వేయబడింది. అతడిని వెన్నంటి వచ్చిన రాజులు అది బ్రిటిష్ క్రౌన్ కాలనీగా మారేవరకు తెల్లరాజాలుగా 1946 వరకు స్వతంత్రంగా రాజ్యపాలన చేసారు.
రెండవ ప్రపంచ యుద్ధసమయంలో జపానీ సైన్యం మలయా మీద దండయాత్రచేసి మలయా, సరవాక్ మరియు సింగపూర్ లను ఆక్రమించుకున్నది. జపాన్ మాలయాను మూడు సంవత్సరాల కాలం పాలించింది. ఈ సమయంలో అధికమైన సంప్రదాయ సమస్యలు చివరకు జాతీయసమైక్యత అభివృద్ధికి దారితీసాయి. మిత్రసైన్యాలు మలయాను తిరిగి స్వాధీనం చేసుకున్న తరువాత స్వతంత్రరాజ్య స్థాపనకు ప్రజలలో మద్దతు అధికమైంది. యుద్ధనంతరం బ్రిటిష్ మలయాను రాజ్యపాలనను సమైక్యపరచి మలయాన్ యూనియన్ పేరిట ఒకేరాజ్యంగా చేయాలని ప్రణాళిక రూపిందించింది. అయినప్పటికీ మలయా ప్రజలు ఈ ప్రతిపాదనను బలంగా వ్యతిరేకించారు. సంప్రదాయక చైనీయులకు పౌరసత్వం ఇస్తున్న మలయా పాలకులను ఈ వ్యతిరేకత బలహీనపరచింది. 1946లో మలయాన్ యూనియన్ స్థాపించబడింది. సింగపూర్ తప్ప మిగిలిన మలయా ద్వీపకల్పంలో ఉన్న బ్రిటిష్ ఆధిపత్యం రద్దు చేసి
ప్రతిపత్తి కలిగిన ఫెడరేషన్ ఆఫ్ మలయా స్థాపించబడింది. ఈ సమయంలో మలయాన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద సప్రదాయక చైనీయులు తిరుగుబాటు చేసి గొరిల్లా యుద్ధంతో బ్రిటిష్ వారిని మాలయా నుండి తరిమివేయాలని ప్రయత్నించారు. మలయా తిరుగుబాటు 1948 నుండి 1960 వరకు కొనసాగింది. అలాగే ఈ తిరుగుబాటు దారుల మీద మలయాన్ కామంవెల్ట్ సైన్యాలు సాగించిన ఈ యుద్ధం దీర్ఘకాల వ్యతిరేక తిరుగుబాటు పోరాటంగా కామంవెల్త్ చరిత్రలో నిలిచిపోయింది. తరువాత మలయా ఫెడరేషన్ మరియు సబాహ్, సరవాక్ మరియు సింగపూర్ బ్రిటిష్ క్రౌన్ కాలనీలు ఒక ఒప్పందానికి వచ్చయి. ఫెడరేషన్ ప్రతిపాదించిన తేదీ 1963 ఆగస్ట్ 31 అయినప్పటికీ ఒప్పందం అమలుకు రావడానికి ఇండోనేషియా నేత సుకర్నో మరియు సారావాక్ యునైటెడ్ పీపుల్స్ వ్యతిరేకంతో సెప్టెంబర్ 16 వరకు ఆలస్యం జరిగింది.
ఫెడరేషన్ తీవ్రమైన ఘర్షణలు తీసుకురావడమే కాక 1965లో ఇండోనేషియా మరియు సింగపూరులతో పోరాటం జాతి ఘర్షణలు రావడానికి కూడా కారణం అయింది. ఈ జాతి ఘర్షణలు పాతుకుపోయి 1969 మే 13 నాటికి అల్లర్లు చెలరేగాయి. అల్లర్ల తరువాత ప్రధానమంత్రి తన్ అబ్దుల్ రజాక్ వివాదాస్పదమైన కొత్త ఆర్ధికవిధానాలను ప్రవేశపెట్టాడు. ప్రధాన మంత్రి మహేందిర్ మొహమ్మద్ పాలనలో 1980 లో వేగవంతమైన ఆర్ధిక ప్రగతి నగరనిర్మాణం ప్రారంభం అయ్యాయి. పెట్రోనాస్ టవర్స్, ది నార్త్ సౌత్ ఎక్స్ప్రెస్ వే
== ప్రభుత్వ విధానాలు ==
మలేషియా రాజ్యాంగ ఎన్నిక రాచరికం అనుసరిస్తుంది. మలేషియా ప్రభుత్వ విధానం బ్రిటిష్ కాలనియల్ పాలనా విధానాలలో ఒకటి అయిన వెస్ట్ మినిస్టరీ పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తుంది.
రాష్ట్ర అధ్యక్షుడైన " యాంగ్ డి-పెర్తుఆన్ అగాంగ్ "
మిగిలిన 4 రాష్ట్రాలకు గౌరవ పాలకులుగా గవర్నర్లు నియమించబడతారు. వీరు రాజు ఎన్నికలో పాల్గొనరు. 2011 నుండి అబ్దుల్ హలీం ఆధ్వర్యంలో జరిగిన ఒప్పందం కారణంగా వారసత్వ పాలకులైన 9 మంది ఒకరి తరువాత ఒకరు రాజుగా ఎన్నుకొనబడతారు. 1994 లో రాజ్యాంగ విధానంలో మార్పులు చేసిన తరువాత రాజు ప్రభుత్వంలో గౌరవార్ధం నియమించబడతాడు. అప్పర్ హౌస్ నుండి మంత్రులను ఎన్నిక చేస్తారు.
పంక్తి 95:
రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే శాసనసభ విధానం అనుసరిస్తుంది. రాష్ట్ర శాసనసభకు ప్రతినిధులను నియోజక వర్గం నుండి ఎన్నుకొంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వలను పాలనావ్యవహారాల బాధ్యత వహిస్తారు. అధిక సంఖ్యలో శాసనసభా సభ్యులు కలిగిన పార్టీ నుండి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రాలకు పాలకులుగా మలాయ్ వారసత్వ ప్రాతిపదికన నియమించబడతారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. 21 సంవత్సరాలు నిండిన నమోదుచేయబడిన పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఓటింగ్ నిర్భంధం కాదు.
ప్రధానమంత్రి నాయకత్వంకోలోని మంత్రివర్గానికి ప్రభుత్వనిర్వహణ అధికారం ఉంటుంది. [[ప్రధానమంత్రి]] తప్పకుండా పార్లమెంట్ సభ్యుడై ఉండాలి. అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ సభ్యులున్న
మలేషియా చట్టవిధానం ఇంగ్లీష్ బేసిక్ ఆధారంగా రూపొందించబడింది. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తున్నప్పటికీ జవాబుదారీ బాధ్యత కలిగి ఉంటుంది. న్యాయమూర్తి నియామకత్వం జవాబుదారి మరియు పారదర్శకంగా ఉంటుంది. న్యాయవ్యవస్థలో ఉన్నత న్యాయస్థానం ఫెడరల్ కోర్ట్ తరువాత కోర్ట్ ఆఫ్ అప్పీల్ మరియు రెండు హై కోర్టులు ఉంటాయి. ఒకటి మలేషియా ద్వీపకల్పంలో మరొకటి తూర్పు మలేషియాలో ఉంటుంది. మలేషియాలో రాచరిక వ్యవస్థ వచ్చే ఫిర్యాదులు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానం ఉంటుంది. షరియా న్యాయస్థానాలు సివిల్ న్యాయస్థానాల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ కోర్టులు మలేషియన్ ముస్లిములకు షరియా చట్టం అనుసరించి తీర్పులు ఇస్తుంటుంది.
పంక్తి 102:
మలేషియన్ రాజకీయాలలో జాతి ప్రధానపాత్ర వహిస్తుంది. రాజకీయ పార్టీలన్నీ జాతి ఆధారంగానే ఏర్పడతాయి. కొత్త ఆర్ధిక విధానాలు, భూమిపుతేరాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం, మలయన్లకు ప్రత్యేత ఇవ్వడం మరియు అసలైన మలేషియా వారసులని భావించబడుతున్న స్థానిక గిరిజనులకు ప్రత్యేకత ఇవ్వడం వంటి చర్యలతో నేషనల్ డెవలప్మెంట్ పాలసీ ఒక అడుగు ముందుకు వేసింది. భూమిపుతేరాకు చెందని చైనా మరియు భారతీయ వంశావళి వారికంటే మిగిలిన మలేషియన్లకు ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించింది. ఈ విధానాలలో భూపుతేరా ప్రజలకు ఉద్యోగాలు, విద్యావసతులు, ఉపకారవేతనాలు, వ్యాపారం మరియు చౌకైన గృహవసతి మరియు పొదుపు పధకాలు భాగం వహిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఈ విధానాలు సంప్రదాయ ప్రజల మధ్య తీవ్రమైన అసహనానికి కారణం ఔతుంది. మలేషియా ప్రభుత్వం విధానాలు మతాతీత విధానలను ప్రతిఫలిస్తున్నాయా లేక ఇస్లాం విధానాలను ప్రతిఫలిస్తున్నాయా అన్న విషయం మీద వివాదాలు తలెత్తుతున్నాయి. పాన్-ఇస్లామిక్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో ఇస్లామిక్ చట్టాలను ప్రవేశపెట్టడాన్ని ఫెడరల్ ప్రభుత్వం నిలిపివేసింది.
=== సైన్యం విదేశీవిధానాలు ===
ఆగ్నేషియా దేశాలు మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ నిధివితరణ సభ్యత్వం కలిగిన మలేషియా నుండి ప్రతినిధులు
మలేషియా ప్రభుత్వం
మలేషియా ఇజ్రాయేలును ఎప్పుడూ దేశంగా గుర్తించలేదు. అలాగే మలేషియా ఇజ్రాయేలుతో ఎటువంటి దౌత్యసంబంధాలు ఏర్పరుచుకో లేదు. మలేషియా పాలస్తీనాకు బలమైన మద్దతుదాతుగా ఉంటూ వచ్చింది. అంతేకాక గాజా ఫ్లోటిల్లా దాడి సందర్భంలో ఇజ్రాయేలును అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు తీసుకువెళ్ళాలని పులుపు ఇచ్చింది. మలేషియన్ శాంతిస్థాపన దళాలను లెబనానుకు పంపింది. అలాగే
మలేషియన్ సైనికశక్తి మూడువిభాగాలుగా విభజింపబడుతుంది. అవి వరుసగా రాయల్ మఏషియన్ నేవీ, ది మలేషియన్ ఆర్మీ మరియు రాయల్ మలేషియన్ ఎయిర్ ఫొర్స్. మలేషియాలో నిర్భంధ సైనికవిధానంలాఏదు, సైన్యంలో ప్రవాఏశించడానికి వయోపరిమితి 18. దేశ జి.డి.
== భౌగోళికం ==
పంక్తి 114:
మలేషియా రెండుభాగాల నద్య దక్షిణచైనా సముద్రం ఉంటుంది. ద్వీపకల్ప మలేషియా మరియు తూరు మలేషియా భూభాలకు దీర్ఘమైన సముద్రతీరం ఉంటుంది. ఈ సముద్రతీరాల నుండి మైదానాలు ఆరంభమై క్రమంగా పర్వత ప్రాంతాలుగా మారుతూ ఉంటుంది. ద్వీపకల్ప మలేషియాలో 40% మలేషియన్ భూభాగం ఉంటుంది. ఈ భూభాగం ఉత్తరదక్షిణాలుగా 740 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. అలాగే అత్యధిక వెడల్పు 322 కిలోమీటర్లు ఉంటుంది. ఈ భూభాగాన్ని తితివాంగ్సా పర్వతాలు తూర్పుపడమరలుగా విడదీస్తాయి. ద్వపకల్ప మధ్యభాగంలో ఈ పర్వత శ్రేణిలో కొంతభాగం దిగువకు దిగి ఉంటుంది. ఈ పర్వతాలు దట్టమైన అరణ్యాలతో నిండి ఉంటుంది. ఈ పర్వతం ప్రధానంగా గ్రానైట్ శిలామయమై ఉంటుంది. అవి చాలా వరకు అరిగి ఉంటాయి
ఈ పర్వతాలు కొన్ని మలేషియన్ నదులకు జన్మస్థానాలు. మలేషియన్ ద్వీపకల్ప సముద్రతీరాలు వెడల్పు
బోర్నియో ద్వీపంలో ఉన్న తూర్పు మలేషియా సముద్రతీరం పొడవు 2,607 కిలోమీటర్లు. ఈ భూభాగంలో సముద్రతీర భూభాగం, కొండలు, లోయలు మరియు లోతట్టుగా ఉండే పర్వతాలు ఉంటాయి. పర్వశ్రేణులు సారవాక్ నుండి ఉత్తరదిశగా బారులు తీరి సబాహ్ రాష్ట్రాన్ని వేరుచేస్తూ ఉంటాయి. ఈ పర్వతశ్రేణులలో మలేషియాలోని అత్యంత ఎత్తు ఉన్న 4,95.2 మీటర్ల ఎత్తు ఉన్న కినబాలు పర్వతం ఉంటుంది. ప్రపంచ వారసత్వ సంరక్షణ సంస్థ అయిన " యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్"
=== జీవవైవిధ్యం ===
మలేషియా 1993 జూన్ 12 వ తేదీ రియో సమావేశంలో " బయోలాజికల్ డైవర్శిటీ " (జీవవైవిధ్యం) కి సంతకం చేసి 1994 జూన్ 24 సమావేశంలో భాగస్వామ్యం వహించింది. మలేషియా తరువాత జీవవైవిధ్యం ప్రణాళిక మరియు కార్యరూప ప్రణాళిక రూపిందించింది. దేశంలో అత్యధిక జీవవైవిధ్యం మరియు అధిక పరిమితిలో స్థనికత ఉంది. మలేషియాలో ప్రపంచంలో ఉన్న జీవజాతులలో 20% జీవజాలం ఉన్నట్లు అంచనా. [[బోర్నియో]] పర్వతారణ్యాలలో దేశంలోని అత్యధిక స్థానిక జీవజాలం మనుగడ సాగిస్తున్నది. దిగువ అరణ్యప్రాంతాలలో ప్రత్యేకమైన
=== జంతుజాలం ===
మలేషియా ద్వీపంలో 210 క్షీరదాలు, 620 కంటే అధికమైన పక్షిజాతులు ఉన్నట్లు నమోదైంది. బోర్నియో పర్వతాలలో స్థానిక పక్షిజాతులనేకం కనిపిస్తుంటాయి. మలేషియాలో 250 జాతుల ప్రాకే జంతువులు ఉన్నాయి. దేశంలో 150 జాతుల పాములు మరియు 80 బల్లి జాతులు ఉన్నాయి. అలాగే వేలసంఖ్యలో కీటకాలు ఉన్నాయి. మలేషియా జలభాగం భూభాగం కంటే 1.5 పెద్దది. మలేషియా జభాగంలో జీవవైవిధ్యం అత్యధిక కలిగిన కోరల్ ట్రైయాంగిల్ ఒకటి. సిపడాన్ ద్వీపం చూట్టూ ఉన్న జలభాగం ప్రంపంచంలో జీవవైవిధ్యం అధికంగా ఉన్న ప్రదేశంగా భావించబడుతుంది. 600 రకాల కోరల్ (పగడం) జాతులున్న సులు సముద్రం జీవవైద్యానికి ప్రముఖ క్షేత్రమని భావించబడుతుంది.
=== శిలీంద్రాలు ===
=== మొక్కలు ===
మలేషియాలో మూడింట రెండుభాగాలు అరణ్యాలతో నిండి ఉంటుంది. కొన్ని అరణ్యాలు 13 కోట్ల సంవత్సరాల నాటివని వశ్వసిస్తున్నారు. మలేషియా తూర్పు దిక్కున దిగువభూమి అరణ్యాకు 760 మీటర్ల దిగువన వర్షాధార అరణ్యాలు ఉన్నాయి. ఈ అరణ్యాల అభివృద్ధికి ఇక్కడి తేమతోకూడిన వేడి వాతావరణం సహకరిస్తుంది. ఇక్కడ 14,500 రకాల పూలమొక్కలు మరియు చెట్లు ఉన్నాయి. మలేషియాలో వర్ధాధార అరణ్యాలతో 1,425 చదరపు కిలోమీటర్ల మాన్గ్రోవ్స్ కూడా ఉన్నాయి. మలేషియాలో ద్వీపకల్పంలో 8,500 జాతుల లతలు ఉన్నాయి. తూర్పు మలేషియా అరణ్యాలలో 2,000 జాతుల చెట్లు ఉన్నాయి. ప్రతి హెక్టారుకు 240 జాతుల చెట్లు ప్రపంచంలో అత్యధిక జీవవైవిధ్యం కలిగిన ప్రదేశంగా ప్రసిద్ధిచెంది
=== సంరక్షణా వివాదాలు ===
వ్యవసాయం కొరకు మరియు కొయ్య కొరకు చెట్లు నరికివేసిన కారణంగా దేశంలోని వృక్షసంపద చాలావరకు నాశనం అయింది. సారవాక్ లోని వర్షారణ్యాలు 80% కనుమరుగైంది. చెట్ల నరికివేత కారణంగా తూర్పుమలేషియా వరదలతో తీవ్రంగా బాధపడింది. మలేషియా ద్వీపకల్పంలో వృక్షాలు 60% కనిపించకుండా పోయాయి.
వ్యవసాయం మరియు కొయ్య కొరకు అడవులను నరికివేయడం వృక్షసంపదకు నష్టం వాటిల్లడమే కాక దేశపర్యావరణం కలుషితమవడానికి కారణం అయింది. సారవాక్ లోని వర్షారణ్యాలు 80% నాశనం అయ్యయి. అరణ్యాలు నరికివేత వలన తూర్పు మలేషియా వరదలతో తీవ్రనష్టాలను చవిచూసింది. మలేషియా ద్వీపకల్ప అరణ్యాలలో 60% కనపించకుండా పోయాయి.
మరొక ప్రధాన సమస్య చట్టవిరుద్దంమైన చేపలవేట. చేపలవేటలో డైనమైట్ ఉపయోగం మరియు పాయిజన్ ఉపయోగం పర్యావణానానికి పెనుముప్పును కలిగిస్తుంది. 1950 నుండి
మలేషియన్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆర్ధికప్రగతి సాధించడానికి కృషిచేస్తున్నది. అయినప్పటికీ కొన్ని పెద్ద సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలు కూడా తలెత్యుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ దుష్ప్రభాలు మరియు అడవుల నరికివేత కారణంగా పెరిగిన కాలుష్యం సంస్యలను ఎదుర్కొంటున్నది. [[ఫెడరల్ ప్రభుత్వం]] సంవత్సరానికి 10% కొయ్య పరికపాల వినియోగం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది. దేశంలో అరణ్యాల పరిరక్షనిమిత్తం తూర్పు మలేషియాలో 23 మరియు మలేషియా ద్వీపకల్పంలో 5 మొత్తం 28 నేహనల్ పార్కులు స్థాపించబడ్డాయి. సిపడాన్ దీవుల వంటి ప్రదేశాలలో పర్యాటకుల రాకను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. జంతువుల రవాణా పెద్ద సమస్యగా భావించబడుతుంది. మలేషియా ప్రభుత్వం బ్రూనై మరియు ఇండోనేషియా ప్రభుత్వాలతో చర్చింది జంతువుల రవాణా తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.
== ఆర్ధికం ==
మలేషియా
1970 లో గనులు మరియు వ్యవసాయ ఆధారిత ఆర్ధికాభివృద్ధి విభిన్న రంగాలకు చెందిన ఆర్ధిక ప్రగతిగా రూపాంతరం చెందడం మొదలైంది. 1980 నుండి పాతిశ్రామిక ప్రగతి మలేషియా ఆర్ధికరంగాన్ని ముందుకు నడిపించింది. అధికమొత్తంలో పెట్టిన పెట్టుబడులు ఇందులో ప్రధాన పాత్రవహించాయి. 1997 ఆసియన్ ఆర్ధిక పతనం నుండి మలేషియా ఆర్ధిక రంగం పొరుగు దేశాలకంటే ముందే కోలుకుని ఆర్ధికపతనానికి ముందున్న తలసరి 14,800 అమెరికన్ డాలర్ల స్థాయికి చేరుకున్నది. వివిధ సంప్రదాయ ప్రజల మధ్య ఆర్ధిక అసమానతలు ఉన్నాయి. దేశజనాభాలో మూడవ వంతు ఉన్న చైనీయుల పెట్టుబడులలో 70% ప్రగతిని సాధించారు.
పంక్తి 154:
=== విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికం ===
మలేషియా నైన్స్ విధానాలను మినిస్ట్రీ అఫ్ నైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ శాఖ నియంత్రిస్తుంది. సెమీకండక్టర్ డివైసెస్, ఎలెక్ట్రికల్ వస్తువులు, ఇఫర్మేషన్ ఆండ్ కమ్యూనికేషన్ సాంకేతిక ఉత్పత్తులను ఎగుమతి చేసే ప్రపంచదేశాలలో మలేషియా ఒకటి. 1996 లో మలేషియా మొదటి ఉపగ్రహ ప్రయోగం చేసింది. మీశాట్ శాటిలైట్ సిస్టంస్ ఎస్.డి. ఎన్. బి.హెచ్.డి (ముందుగా ఈ సంస్థ బినారియాంగ్ శాటిలైట్ సిస్టంస్ ఎస్.డి.ఎన్. బి.హెచ్.డి) అనే ప్రైవేట్ సంస్థ బోయింగ్ శాటిలైట్ సిస్టం నుండి మీశాట్-1, మీశాట్-2, మీశాట్-3 మరియు మీశాట్-3ఎ. మలేషియా ప్రభుత్వం వీటిని వరుసగా 2006 మరియు 2009 లో రోదసీలో ప్రవేశపెట్టింది. మలేషియా స్వయంగా టియుంగ్శాట్-1 పేరుతో రిమోట్ సెంసింగ్ శాటిలైటును విజయవంతంగా రూపొందించింది. ఈ శాటిలైట్ రూపకల్పనకు మలేషియా ఆస్ట్రో టెక్నాలజీ ఎస్.డి.ఎన్ బి.హెచ్.డి (ఏ.టి.ఎస్.డి) (మలేషియా), మరియు సర్రే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ (యునైటెడ్ కింగ్డం) సహకారంతో రూపొందించింది. 2000 లో ఈ శాటిలైటును భూమి దిగువ కక్ష్యలో బైకనుర్ కాస్మోడ్రోం (కజకిస్థాం) వద్ద ప్రవేశపెట్టారు. మలేషియా రెండవ సెంసిటివ్ ఉపగ్రహం " రజాక్ శాట్ "
== గణాంకాలు ==
2010 గణాంకాలను అనుసరించి మలేషియా జనసంఖ్య 2,83,34,135. మలేషియా జనసాంద్రతలో ప్రపంచంలో ద్వితీయస్థానంలో ఉంది. మలేషియాలో పలు సంప్రదాయాల ప్రజలు నివసిస్తున్నారు. మలేషియాలో మలయా ప్రజల శాతం 50.4%, భూమిపుతేరా ప్రజల శాతం 11%, ఉన్నతు. మలయా ప్రజలు మలయా సంప్రదాయాలు మరియు సంకృతిని అవలంభిస్తున్న ముస్లిం మతానికి చెందినవారు. వారు రాజకీయంగా
భూమిపుతేరా
=== విద్యావిధానం ===
మలేషియా
మెట్రిక్యులేషన్ కాలేజ్లలో 10% స్థానాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
=== ఇతరవివరాలు ===
2009లో మలేషియాలో 1000 మంది జననాలలకు 6 శిశుమరణాలు ఉన్నాయి. మలేషియాలో మెడికల్
=== మతం ===
మలేషియా దేశం ఇస్లాం మతాన్ని దేశీయమతంగా నిర్ణయిచినా పౌరులకు
మలేషియా చట్టాలను అనుసరించి మలాయ్ సంప్రదాయక జాతికి చెందిన వారందరూ ముస్లిములుగా భావించబడుతున్నారు. 2010 గణాంకాలను అనుసరించి చైనీయులలో 83.6% బుద్ధ మతావలంబీకులు. తాయిజం మతావలంబీకుల శాతం 11.1%. పెనాంగ్ వంటి ప్రదేశాలలో స్వల్పసంఖ్యలో హూయి- ముస్లిములు ఉన్నారు. భారతీయులలో 86.2% ప్రజలు హిందూ మతావలంబీకులు మరియు 6% ప్రజలు క్రైస్తవ మతావలంబీకులు
భావిస్తారు. షరియా న్యాయస్థానాలలో వివాహం, వారసత్వం, వివాహరద్దు, స్వధర్మత్యాగం, మతమార్పిడి మరియు ఇతరుల ఆధీనంలో ఉండడం వంటి సమస్యల పరిష్కారాలకు పరిమితమై ఉంటాయి. షరియా న్యాయస్థాన పరిధిలో సివిల్ మరియు క్రిమినల్ నేరాలు పరిష్కరించబడవు. సుప్రీం కోర్ట్ ఆదేశానుసారం సివిల్ కోర్టులలో ఇస్లాం మతసంబంధ సమస్యలను విచారించదు.
=== భాషలు ===
పంక్తి 177:
== సంస్కృతి ==
మలేషియా విభిన్న సంస్కృతి, విభిన్న సంప్రదాయ మరియు విభిన్న భాషా సమ్మేళిత ప్రజలు కలిగిన దేశం. మలేషియాలో ఒకప్పుడు నివసించిన ప్రస్తుతం తరలించబడిన పురాతన గిరిజన జాతుల సంస్కృతి మూలకేంద్రంగా చెప్పుకోవచ్చు.
మలేషియా సంస్కృతిలో ప్రభావశీలమైన స్థాయిలో భారతీయ సంస్కృతి, మతం, నైతిక, ఆర్థికాది వ్యవహారాల్లో భారతదేశపు ప్రభావం కనిపిస్తోంది. ప్రాచీన హిందువులు పశ్చిమంలో ఆఫ్రికా ఖండపు మొడగాస్కర్ దీవి నుంచి మొదలుకొని తూర్పున మలేషియా మీదుగా జావా, సుమత్రా ద్వీపాల వరకూ వ్యాపారం విస్తరించారు. మతం, నైతికత, ఆర్థికం, జ్యోతిష్యం, గణితం మొదలైన విషయాల్లో వారి సాంకేతిక పదాలు సంస్కృత పదాల్లోనే ఉపయోగిస్తుంటారు. హిందూమతస్తులు ఇక్కడ
1971లో ప్రభుత్వం మలేషియన్ సంస్కృతి నిర్వచనంతో " జాతీయ సంస్కృతిక విధానం " తయారుచేసింది. ఈ విధానంలో ఈ భూభాగంలో నివసించిన పురాతన స్థానికుల సంస్కృతి ఆధారంగా మలేషియన్ సంస్కృతి ఉండాలని అలాగే ఇతర సంస్కృతాల నుండి తగిన విధానలను కలుపుకోవాలని మరియు ఇస్లాం తప్పక సంస్కృతిలో ప్రధాన పాత్ర వహించాలని స్పష్టమౌతుంది. అలాగే ఈ విధానాలలో మలయా భాష కూడా ఇతరభాషలలో ఒకటిగా ఉండాలని ప్రతిపాదించింది. మలయాపూర్వీకతకు చెందని ప్రజలలో ప్రభుత్వ జ్యోక్యం కొంత అసహనం సృష్టించింది. ప్రభుత్వ జోక్యం తమ సాంస్కృతిక స్వాతంత్ర్యాన్ని తగ్గిస్తుందని భావించారు. భారతీయులు మరియు చైనీయ అసోసేషన్లు ఇది అప్రజాస్వామికమని సూచిస్తూ ప్రభుత్వానికి మెమొరాండం సమర్పించింది.
మలయా మరియు పొరుగు దేశాలతో ఉన్న కొన్ని సంస్కృతిక వివాదాలు తొలగిపోయాయి. ప్రత్యేకంగా ఇండోనేషియాతో ఉన్న
ఇండోనేషియన్లకు వారి సంప్రదాయ రక్షణలో తీవ్రమైన భావాలుంటాయి. సాంస్కృతిక
=== ఫైన్ ఆర్ట్స్ ===
మలేషియన్ సంప్రదాయ కళలో చెక్కడం, నేత మరియు వెండి
మలాయ్ సంప్రదాయక సంగీతం మరియు కళలు మలేషియా లోని కేలత్తాన్ - పట్టాని ప్రాంతాలకు చెందినది. ఈ కళలు భారతదేశం, చైనా, తాయ్లాండ్ మరియు ఇండోనేషియా ప్రభావితమై ఉంటాయి. ఈ సంగీతానికి ఆధారంగా సంగీతసాధనాలు మీటబడుతుంటాయి. సంగీతసాధనాలలో జండాంగ్ (డ్రం) కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మలేషియన్లు 14 రకాల సంప్రదాయక డ్రంలను ఉపయోగిస్తారు. డ్రం మరియు ఇతర సంగీతసాధనాలు సహజసిద్ధంగా లభించే వస్తువులతో తయారు చేస్తారు. మలయా ప్రజలు సంగీతం సంప్రదాయకంగా కథను చెప్పడానికి, జీవితచక్రంలో జరిగే ప్రత్యేక సందర్భాలలో మరియు పంటచేతికి వచ్చే కాలంలో ఒకభాగంగా ప్రదర్శించబడుతుంది. ఈ సంగీతం ఒకప్పుడు దూరంలో ఉన్నవారుకి సంకేతం అందించడానికి ఉపయోగించేవారు.
వివాహసమయాలలో మరియు మరణానంతర సంప్రదాయాలలో అగంగ్ మరియు కులింతాంగ్ బృంద సంగీతాలు చోటుచేసుకుంటాయి. పొరొగు భూభాలైన ఫిలిప్పైంస్, [[ఇండోనేషియా]]లోని కలిమంతన్ మరియు [[బ్రూనై]] ఈ బృందసంగీతాలు సహజమే.
మలేషియాకు శక్తివంతమైన గాత్రసంగీత సప్రదాయం ఉంది. లిపి అక్షరాలు వ్రాత ఈ భూగంలో ప్రవేశించడానికి ముందే గాత్రసంగీతం జీవం పోసుకున్నది. ఒక్కో సుల్తానేటుకు వారి స్వంత సాహిత్యం ఉంది. అలాగే గతంలో జరిగిన సంఘటనల ఆధారిత కథలు మరియు ఇస్లాం నుండి వచ్చిన కథలు లిపిరూపంలోకి రాక మునుపు శబ్ధరూపంగా చెప్పబడేవి. మొదటి మలయ్ సాహిత్యం అరబిక్ భాషలో వ్రాయబడింది.
=== ఆహారం ===
మలేషియా ఆహారసంప్రదాయంలో అక్కడి విభిన్న ప్రజలసంప్రదాయం ప్రతిబింబింస్తుంది. దేశంలోని విభిన్న సంప్రదాయాలు పొరుగు ప్రాంతాల సంప్రదాయాలు ఆహారసంస్కృతి మీద తగినంత ప్రభావం చూపుతుంది. అధిక ప్రభావం మలాయ్, చైనా, భారతదేశం, తాయ్, జాపాన్ మరియు సుమత్రా దేశప్రజల ఆహారసంస్కృతి ప్రతిబింబిస్తుంది. దేశంలో ఆహారసంప్రదాయంలో అధికంగా ఆసియన్ ఆహారసంప్రదాయంలో భాగమైన స్పైసీనెస్ ఒక భాగంగా ఉంటుంది. ఆహారాల తయారీ [[సింగపూర్]] మరియు [[బ్రూనై]] ఆహారాలను పోలి ఉంటుంది. అలాగే ఫిలిప్పైన్ ఆహార పద్ధతులు
పంక్తి 203:
=== పండుగలు, సెలవు దినాలు ===
మలేషియాలో సంవత్సరం పొడవునా పలు పండుగలు మరియు పలు సెలవు దినాలు ఉండడం గమనించవచ్చు. కొన్ని ప్రభుత్వం మంజూరు చేసే సెలవు దినాలు, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ప్రత్యేక సెలవు దినాలు. ఇతర పండుగలు ప్రత్యేక సంస్కృతి మరియు
అత్యంత ప్రధానమైన ప్రభుత్వ సెలవు దినం ఆగష్టు 31 వ తేదీ హరీ మర్డెకా (స్వతంత్ర దినం). 1957న స్వాతంత్ర్యం లభించినదానిని గుర్తుచేసుకుంటూ ఈ వేడుక జరుపుకుంటారు. మలేషియా దినం సెప్టెంబరు 16.
రాష్ట్రీయ మతమైన ముస్లిం సెలవుదినాలకు ప్రత్యేకత
మరియు ఇతర పండుగలు. మలేషియన్ చైనీయులు చైనా కొత్త సంవత్సరం మరియు ఇతర చైనా సాంప్రదాయ పండుగలు. మలేషియా హిందువులు దీపావళి, తైపూజం పండుగలకు దేశం మొత్తం నుండి
బాటూ గుహలకు తీర్ధయాత్రగా వెళుతుంటారు. మలేషియా క్రైస్తవులు ఇతర క్రైస్తవులు జరుపునేలా క్రిస్ట్మస్ మరియు ఈస్టర్ పండుగలను జరుపుకుంటారు. అలాగే హార్వెస్ట్ ఫెస్టివల్ అయిన గవాయి పండుగను కూడా జరుపుకుంటారు. ఓపెన్ హౌస్ మలేషియన్లు అన్ని పండుగలలో పాలుపంచుకుంటారు.
|