యాదాటి కాశీపతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి, పని చేశాడు → పనిచేశాడు (2), → (4), ( → ( (5) using AWB |
|||
పంక్తి 1:
'''యాదాటి కాశీపతి''' అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు మరియు రచయిత.
==విశేషాలు==
ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (జర్నలిజం) చదివాడు. ఎం.ఎ.లో బంగారుపతకం సాధించాడు. చదువు పూర్తి అయిన తరువాత ఇతనికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. అయితే [[చండ్ర పుల్లారెడ్డి]] సలహాతో ఆ ఉద్యోగాన్ని త్యజించి విప్లవ ఉద్యమానికి అంకితమయ్యాడు<ref name="కాశీపతి">{{cite news|last1=విలేకరి|first1=ముషీరాబాద్|title=అక్షర మేస్త్రి... విప్లవ దళపతి కాశీపతి|url=http://epaper.sakshi.com/903430/Hyderabad-District/12-08-2016#page/3/1|accessdate=12 August 2016|work=సాక్షి|date=12 August 2016}}</ref>.
===రాజకీయ జీవితం===
ఇతడు [[తరిమెల నాగిరెడ్డి]] నాయకత్వంలో 1967 నుండి విప్లవ ఉద్యమంలో
===పాత్రికేయ జీవితం===
ఇతడు సి.పి.ఐ. (ఎం.ఎల్.) పార్టీ పత్రిక "'''''విమోచన'''''"కు 1977 నుండి 1979 వరకు సంపాదకుడిగా పనిచేశాడు. జనశక్తి, ప్రజాపంథా పత్రిక సంపాదకమండలిలో సభ్యుడు.
===రచయితగా===
రామనర్సయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్లను బూటకపు ఎన్కౌంటర్లో పోలీసులు చంపినప్పడు ఇతడు వ్రాసిన 'ఉయ్యాలో... జంపాలో' అనే పాట ప్రజల నోళ్లలో నానింది. అంతే కాకుండా పి.డి.ఎస్.యు సంస్థ గీతం 'బిగించిన పిడికిలి -పీడీఎస్యూ చిహ్నం' పాటను కూడా వ్రాశాడు.
==మరణం==
ఇతడు అనారోగ్యం కారణంగా [[2016]], [[ఆగస్టు 11]]వ తేదీన హైదరాబాదులో మరణించాడు.
|