రేడియో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: స్టేషనులు → స్టేషన్లు (2) using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా, లో → లో (17), కి → కి (16), గా → గా , తో → తో (4), ల using AWB |
||
పంక్తి 13:
}}
కాంతి వేగ పౌనఃపున్యాల (Frequency)తో విద్యుత్ అయస్కాంత (Electro Magnetic) తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను దూర శ్రవణ ప్రక్రియ (Radio Transmission) అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని '''రేడియో''' అంటారు. మొదటిరోజులలో వాల్వులను ఉపయోగించి, రేడియోలను తయారు చేసేవారు. అవి ఎక్కువ విద్యుత్ను వాడేవి, పరిమాణంలో
==చరిత్ర==
===మాక్స్ వెల్ ప్రయోగం===
ప్రయోగాత్మక భౌతిక శాస్త్ర పరిశోధనల కోసం డ్యూక్ ఆఫ్ దేవాంషైర్ ఒక పెద్ద భవనాన్ని నిర్మించి 1860 దశకంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి అప్పగించాడు. దీనికి కావెండిష్ ప్రయోగ శాల అనే పేరు వాడుకలోకి వచ్చింది. దీని తొలి అధ్యక్షుడిగా [[జేమ్స్ మాక్స్ వెల్]] ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆయనను ఇలా గౌరవించిన గొప్ప
===హెర్ట్ జ్ ప్రయోగం===
దీన్ని నిరూపించిన వాడు [[హెర్ట్జ్]] అనే జర్మనీ భౌతిక శాస్త్రవేత్త. 1887 నవంబరులో అతడు ప్రయోగశాలలో ఒక వైపున "విద్యుత్ ప్రేరణ యంత్రాన్ని" మరోవైపున "అనునాదిని" నీ అమర్చాడు. ఒక తీగ చివరల్లో రెండు లోహపు బంతులుంటాయి. తీగను వృత్తాకారంగా వంచి, బంతుల మధ్య సుమారు రెండు సెంటీమీటర్ల దూరం ఉండేలా చేస్తారు. అది అనునాదినిగా పనిచేస్తుంది. ప్రేరణ యంత్రంలో పెద్ద లోహపు పలకలుంటాయి. దీనికీ, అనునాదినికీ మధ్య గాలి తప్ప మరే సంబంధం ఉండదు.
ప్రేరణ యంత్రంలో లోహపు పలకలకు ఏకాంతర విద్యుత్ ను సంధిస్తే, వాటి నుంచి విద్యుదయస్కాంత తరంగాలు ఉత్పత్తి అవుతాయని, ఇవి ప్రయోగశాలలో ఒక వైపు నుంచి మరో వైపుకు కాంతి వేగంతో ప్రయాణం చేస్తాయనీ, ఈ తరంగాలు అనునాదిని పై పడినపుడు బంతుల మధ్య చిన్న విస్ఫులింగాలు (sparks) ప్రసరిస్తాయని హెర్ట్జ్ కనుగొన్నాడు. ఈ ప్రయోగం మాక్స్ వెల్ సిద్ధాంతాన్ని ఋజువు పరిచిందని హెర్ట్జ్ చాలా సంతోషపడ్డాడు. విద్యుదయస్కాంత తరంగాలు ఉత్పత్తి కావటం, అవి కొంత దూరం ప్రసరించాక గ్రహించబడడం మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగంలో జరిగాయి. హెర్ట్జ్ తయారుచేసిన ఈ పరికరాన్ని మొదటి వైర్ లెస్ ప్రసారిణిగా, గ్రాహకంగా పరిగణించవచ్చు.
37 ఏళ్ళ
===బ్రాన్లీ ప్రయోగం===
కాథలిక్ విశ్వవిద్యాలయంలో ఎడ్వర్డ్ బ్రాన్లీ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశాడు. లోహం పొడి (Metal fillings) పై విద్యుదయస్కాంత తరంగాలు పడినప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తుందని 1890 లో అతడు గమనించాడు. పొడిలోని కణాల మధ్య ఖాళీ స్థలాలుంటాయి కాబట్టి, దాని గుండా విద్యుత్తు ప్రవహించదు. కానీ విద్యుదయస్కాంత తరంగాలు పడినప్పుడు మాత్రం కణాలన్నీ కలుసుకొని పోయి విద్యుత్ వాహకంగా ప్రవర్తిస్తుంది. కణాలు విడిపోయేలా పొడిని బాగా కదిలించేంతవరకు అది వాహకం గానే ఉంటుంది.
గాజు నాళంలో ఉంచిన లోహం పొడి విద్యుదయస్కాంత తరంగాలను గుర్తించడానికి చాలా ఉపకరిస్తుందన్నమాట. దీనికి బ్రాన్లీ "కొహెరర్" అని పేరు పెట్టాడు. ఈ తరంగాలు ఉపయోగానికి సంబంధించి అనేక ప్రయోగాలు జరిగాయి. [[టెలిగ్రాఫ్]] సంకేతాలను ప్రసారం చేయటానికి వీటిని వాడవచ్చునని [[లార్ట్ కెల్విన్]] సూచించాడు. లోహపు తీగలను డాబా పై ఉంచితే విద్యుదయస్కాంత తరంగాలను ఇంకా ఎక్కువ దూరం నుంచి గుర్తించటానికి వీలవుతుందని [[రష్యా]]
==మార్కోనీ ఆవిష్కరణ==
ఈ ప్రయోగాలన్నీ [[మార్కోనీ]] పరిశోధనలకు దోహద పడ్డాయి. బోలోనా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రీగ్ అధ్వర్యంలో ఈ ఇరవయ్యేళ్ళ యువకుడు కొన్ని నెలల పాటు కృషి చేశాడు. తల్లిదండ్రులతో బాటు నివసిస్తున్న తన ఇంటి పై అంతస్తు లోనే అతని ప్రయోగశాల ఉండేది. ఒకరోజు అర్థరాత్రి సమయంలో తల్లిని నిద్రలేపి ఓ తమాషా చూపిస్తానని పైకి తీసుకెళ్ళాడు. ఒకచోట మోర్స్ కీ (key) 12 అడుగుల దూరంలో ఎలక్ట్రిక్ బెల్ ని అమర్చాడు.
మార్కోనీ తన పరికరాల్ని ఇంటి ముందుండే తోటలోకి మార్చాడు. క్రమంగా సంకేతాలు వెళ్ళగలిగే దూరాన్ని పెంచుతూ పోయాడు. ఓ చిన్న గుట్ట ఆవలిపైపు దాకా సంకేతాలు వెళ్ళగలిగాయి. సంకేతం ఆవలి వైపున చేరగానే దాన్ని గుర్తించానని తెలియజేయడానికి గాను ఆయన తమ్ముడు గుట్టపై నిలబడి నాట్యం చేసేవాడు. 1896 నాటికి ఈ సంకేతాలు రెండు మైళ్ళ దాకా వెళ్ళగలిగేవి. మార్కోనీ తల్లి వుట్టినిల్లు [[ఐర్లండ్]] అయితే మెట్టినిల్లు [[ఇటలీ]]. పరికరాన్ని [[బ్రిటన్]]
===పేటెంట్ హక్కులు===
[[లండన్]] వెళ్ళగానే మార్కోనీ వైర్ లెస్ పరికరాన్ని పేటెంట్
===నీళ్లపైన ప్రయోగం===
1897
===ఖ్యాతి===
అనతి కాలంలోనే మార్కోనీ ప్రయోగాల విజయ
==వైర్ లెస్ ప్రసారాలు==
క్రమంగా సంకేతాలను ఎక్కువ దూరం ప్రసరించేలా చేయడంలో మార్కోనీ కృతకృత్యుడయ్యాడు. 1898
వేల్స్ రాకుమారుడు ఒకసారి విహార నౌకలో వెడుతూ వైట్ దీవుల కావల జబ్బు పడ్డాడు. కుమారుని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలని విక్టోరియా రాణి సంకల్పించింది. వెంటనే మార్కోనీని అభ్యర్థించగా అతడు వైర్ లెస్ పరికరాలను నెలకొల్పి, 16 రోజుల పాటు నిర్విరామంగా వార్తలను చేరవేసే ఏర్పాటు చేశాడు. మొత్తం 150 టెలిగ్రాంలు అటూ, యిటూ ప్రసారం చేయబడ్డాయి.
పంక్తి 45:
==సముద్రాన్ని దాటిన వైర్ లెస్ తరంగాలు==
1901 డిసెంబర్ 12 వ తేదీన మార్కోనీ తన సహాయకులతో బాటు న్యూఫౌండ్ లాండ్ లో ఒక చోట పాత పూరి గుడిసెలో కూర్చున్నాడు. మంచి శీతాకాలం, తుఫాను గాలులు గోడ పగుళ్ళలో నుంచి ఎముకలు కొరికేలా వీస్తున్నాయి. పై కప్పు రంధ్రాల నుంచి వర్షం పడుతోంది. కొద్దిపాటి కోకో,ఒక విస్కీ సీసా తప్ప తినడానికి యేమీ లేదు. వెలుపల గాలిపటం నుంచి వేలాడ దీసిన ఏరియల్ 400 అడుగుల ఎత్తున ఈదురుగాలికి రెపరెపలాడుతోంది. సరిగా అదే సమయంలో 2,170 మైళ్ళ దూరంలో ఉండే పోల్డు (కార్నవాల్ రాష్ట్రం) నుంచి మోర్స్ కోడ్ ప్రకారం S అక్షరాన్ని ప్రసారం చేయాలని ప్రయత్నించారు. కానీ చాలాసేపు ఫోన్ లో అరగొర శబ్దాలు తప్ప మరేమీ స్పష్టంగా వినిపించలేదు. "భూమి గోళాకారంగా ఉండటం మూలాన విద్యుదయస్కాంత తరంగాలు ప్రయాణించడానికి అవరోధ ముండదని నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నాను. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికైనా వాటిని ప్రసారం చేయవచ్చు---" అని మార్కోనీ అభిప్రాయపడ్డాడు. ఫోన్ లో సముద్రం ఆవలిపైపు నుంచి ఏవైనా సంకేతాలు వినబడతాయేమో అని
==విమర్శలు==
పంక్తి 51:
==ప్రజాజీవనంలో వైర్ లెస్==
మార్కోనీ కనుగొన్న పరికరం మాత్రం విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. ప్రజా జీవనంలో దీని మహత్తర ఉపయోగాన్ని ఎలుగెత్తి చాటే సంఘటనలు కొన్ని జరిగాయి. 1909 లో రెండు పడవలు సముద్ర
==టైటానిక్ ఓడ - SOS సందేశం==
ఈ శతాబ్దం ప్రారంభ దశలో తొలి అంతర్జాతీయ వైర్ లెస్ సమావేశం జరిగింది. ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు సహాయం అర్థించడానికి SOS అనే సంకేతాన్ని ఉపయోగించాలని తీర్మానించారు. అందరూ అనుకున్నట్లుగా ఈ సంకేతానికి అర్థం (save our souls) మమ్మల్ని రక్షించండి అనికాదు. మోర్స్ కోడ్ ప్రకారం ఈ మూడు అక్షరాలను మూడు చుక్కలు,మూడు డాష్ లు, మూడు చుక్కలుగా సూచిస్తారు. ప్రసారం చేయటానికి సులువుగానూ, సరళంగానూ ఉంటుందని సంకేతాన్ని ఇలా నిర్ణయించారు. 1912 ఏప్రిల్ లో [[టైటానిక్]] అనే ఓడ సముద్ర
==రేడియో ప్రసారాల ఆవిష్కరణ-విధానము==
[[File:Signal processing system.png|thumb|upright=1.45|How radio communication works. Information such as sound is transformed into an electronic signal which is applied to a [[transmitter]]. The transmitter sends the information through space on a [[radio wave]] (electromagnetic wave). A receiver intercepts some of the radio wave and extracts the information-bearing electronic signal, which is converted back to its original form by a [[transducer]] such as a [[loudspeaker|speaker]].]]
ఇందుకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలు వేరు వేరుగా కృషి చేశారు.
ప్లెమింగ్ కనుగొన్న
లీబెన్ చిన్న వయస్సులోనే చనిపోయాడు గాని లీ డీ ఫారెస్ట్ తరంగాల ప్రసారంలోనూ, వాటిని గ్రహించటంలోను ఇతని పరిశోధనలు ఉపయోగపడేలా కృషిచేశాడు. ప్రసారిణి ఉత్పత్తి చేసే వాహక తరంగాలను (carrier waves) మైక్రోఫోన్ లోని శబ్దాలకు అనుగుణంగా వచ్చే విద్యుత్ ప్రవాహ స్పందనలతో (pulses) కలుపుతారు. ఇలా కలపడం వాల్వు చేస్తుంది. గ్రాహకం (Receiver) లో ఈ మిశ్రిత తరంగాల నుంచి వాహక తరంగాలను తీసివేసి, మిగతా భాగాన్ని వాల్వు ల సహాయంతో వర్థనం చేసి (amplified) లౌడ్ స్పీకర్ల ద్వారా శబ్ద తరంగాలుగా మారుస్తారు.
==రేడియో ప్రసారాల ప్రారంభం==
1907 లో బ్రిటిష్ నావికాదళానికి చెందిన ఓడలు ప్రపంచ పర్యటన చేస్తున్న సందర్భంగా జాతీయ గీతం వాద్యాలాపనను ఒక ఓడ నుండి మరో ఓడకి ప్రసారం చేసుకోగలిగారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సముద్ర తీరం నుంచి 30 మైళ్ల దూరంలో ఉండే
మార్కోనీ మాత్రం రేడియో ప్రసారానికి సంబంధించిన పరిశోధనల్ని అవిశ్రాంతంగా కొనసాగించాడు. లిస్బన్ వద్ద సముద్ర తీరంలో వైర్ లెస్ పరికరాల్ని అమర్చి 300 మైళ్ళ దూరం దాకా సంభాషణల్ని ప్రసారం చేయగలిగాడు. కొన్ని నెలల లోపే ప్రపంచంలో కెల్లా తొలి ప్రసార కేంద్రం (broad casting station) పిట్స్ బర్గ్ లో
==వివిధ దేశాలలో రేడియో ప్రసారాలు==
రేడియో ప్రసారాల విషయంలో ఆసక్తి కనబరచిన తొలి యూరోపియన్ దేశం ఇంగ్లండే. ప్రసార కేంద్రాలను నెలకొల్పడానికి, ఇష్టమొచ్చిన కార్యక్రమాలను ప్రసారం చేసుకోవటానికి అమెరికాలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ
1922 మే
==నిర్మాణం లో మార్పులు==
[[File:Crystal radio receiver.PNG|thumb|A [[Crystal radio|Crystal Receiver]], consisting of an [[Antenna (radio)|antenna]], [[rheostat]], [[coil]], [[cat's whisker|crystal rectifier]], [[capacitor]], [[headphone]]s and [[Ground (electricity)|ground connection]].]]
ఆ రోజుల్లో వాడే
రేడియో ప్రసారం ప్రారంభమైన తొలిదశలో ప్రసారాలన్నీ మీడియం తరంగాల్లోనూ (100 నుండి 550 మీటర్లు), దీర్ఘ తరంగాలలోనూ (1000 మీటర్ల నుండి 2000 మీటర్ల వరకు) జరిగేవి. తరంగం పొడవు ఎక్కువయ్యే కొద్దీ, వివిధ ప్రసార కేంద్రాల కార్యక్రమాలు విడివిడిగా వినబడకుండా ఒకదానితో ఒకటి కలుసుకు పోయే ప్రమాదం ఉంది. ప్రసారానికి చిన్న తరంగాలను (16 నుండి 75 మీటర్లు) ఉపయోగిస్తే ఈ ఇబ్బందిని నివారించవచ్చు. ప్రసారాలు అతి దూర ప్రాంతాలకు విస్తరించాలంటే చిన్న తరంగాలనే వాడటం మేలని సాంకేతిక నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు.
==రేడియో తరంగాల రకాలు==
ప్రజలు వినగలిగే రేడియో తరంగాలు మూడు రకాల ఫ్రీక్వెన్సీలలో ఉంటాయి. అవి
# మధ్యతరహా తరంగాలు (Medium Wave),
# అతి చిన్న తరంగాలు (Short Wave)
# పౌనఃపున్య మాడ్యులేషన్ (Frequency Modulation).
===మధ్య తరహా తరంగాలు(Medium Wave)===
పంక్తి 92:
===అతి చిన్న తరంగాలు(Short Wave)===
ఈ పౌనఃపున్యతను సుదూర ప్రాంతాలకు ప్రసారంచేయడానికి వాడతారు. రేడియో ట్రాన్స్మిటర్కు అనుసంధించిన ఏరియల్ యొక్క కోణాన్ని బట్టి ప్రసార దూరాన్ని నియంత్రిస్తారు. సామాన్యంగా 3500
===పౌనఃపున్య మాడ్యులేషన్(Frequency Modulation)===
[[File:Amfm3-en-de.gif|thumb|right|ఒక శ్రవణ సంకేతాన్ని (పైన) AM లేదా FM రేడియో తరంగం ద్వారా పంపవచ్చు]]
అయితే వాతావరణం వల్లగానీ, సాంకేతిక కారణాల వల్లగానీ ఏర్పడే అరగొర శబ్దాలేవీ లేకుండా ప్రసార కార్యక్రమాలు స్పష్టంగా వినబడాలంటే అతి చిన్న తరంగాలను (ultra short waves) వాడాలి. దీన్ని V.H.F (Very High Frequency) పద్ధతి లేదా F.M. (Frequency Modulation) పద్ధతి అంటారు. రేడియో ప్రసారాల్లో మామూలుగా A.M. (Amplitude Modulation) వాడుతారు. దీని ప్రకారం వాహక తరంగాల వెడల్పును (దీనినే కంపన పరిమితి-amplitude అంటారు) ప్రసార విశేషాల శబ్దాల కనుగుణంగా మార్చడం జరుగుతుంది. అయితే తరంగాలు పొడవు 1 నుంచి 10 మీటర్ల దాకా ఉండటం వల్ల, ఎన్ని ప్రసార కేంద్రాలున్నప్పటికీ, అన్ని కార్యక్రమాలూ విడివిడిగా, స్పష్టంగా వినబడతాయి. వివిధ స్థాయిలలో ఉండే అన్ని స్వరాలను దోష రహితంగా, నిర్దుష్టంగా ప్రసారం చేయగలగడం ఈ పద్ధతి లోనే సాధ్యమవుతుంది.
వైర్ లెస్ టెక్నీషియన్లు చిరకాలంగా కంటున్న మరో కల ఈ పద్ధతి వల్ల నిజమైంది. శబ్దాన్ని త్రిపరిమాణీయంగా (Three Dimensional) లేదా స్టీరియో పద్ధతిలో ప్రసారం చేయటం. రెండు మైక్రోఫోన్ లను ఒకదానికొకటి కొంత దూరంలో ఉండేలా అమర్చి, రెండు ట్రాన్స్ మీటర్ ల ద్వారా ప్రసారం చేస్తారు. రిసీవర్లు, లౌడ్ స్పీకర్ లు కూడా రెండేసి ఉంటాయి.
<!--ఈ ఫ్రీక్వెన్సీని తక్కువ పరిధిలో ప్రసారాలకు వాడతారు. ప్రస్తుతం ఈ ప్రసార విధానంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ రేడియో స్టేషన్లు ప్రసారాలు చేస్తున్నాయి. మన భారతదేశంలో కూడ అనేక ప్రవేటు ఛానల్స్ ఈ విధానంలో ప్రసారం చేస్తున్నాయి. రేడియో మిర్చి, రెడ్ ఎఫ్.ఎమ్.(93.5) వంటివి ఈ తరహాకు చెందిన ప్రసారాలు చేస్తున్నాయి. ఈ ప్రసార విధానంలో, రేడియో ట్రాన్స్మిటర్ కు అనుసంధించిన ఏరియల్ ను కొంత ఎత్తులో ఉంచుతారు. అక్కడనుండి, ప్రసారమయ్యే రేడియో తరంగాలు సూటిగా ప్రయాణిస్తాయి. మధ్యలో ఎత్తయిన భవనాలు మరియు ఇతర కట్టడాలు అడ్డు వస్తే తరంగాలు అక్కడితో ఆగిపోతాయి. దీనికి కారణం, దృగ్రేఖ (Line of sight) పద్ధతిలో ఈ ప్రసారాలు జరుగుతాయి. ఈ పద్ధతిలోని ప్రసారాలు చక్కటి నాణ్యతను, ధ్వని స్వచ్ఛతను కలిగి ఉంటాయి. స్టీరియో(Stereo) లో కూడ ప్రసారాలు ఈ పద్ధతిలో చేయవచ్చును.-->
ఇవి కాక, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని శాటిలైటు రేడియోలు, ఇంటర్నెట్ రేడియోలు
==అర్థవాహకాల వినియోగం==
[[ట్రాన్సిస్టర్]] ఆవిర్భావంతో ఎలక్ట్రానిక్స్ విభాగంలోనే విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. వాల్వు రేడియోలకు పూర్వం క్రిస్టల్ సెట్ లను వాడేవారని మనకు తెలుసు. ఇందులో గెలీనా (Gelena Lead sulphide) అనే క్రిష్టల్ ఉంటుంది. ప్రసారం చేయబడే కార్యక్రమాలు ఏకాంతర (Alternating) విద్యుదయస్కాంత తరంగాల రూపంలో క్రిస్టల్ పై పడినపుడు ఏకాంతర విద్యుత్తు ఏకముఖ విద్యుత్తు (Direct) గా మారుతుంది. ఈ విద్యుత్తు వల్ల చెవులకు తగిలించుకున్న ఫోన్ లలో శబ్ద తరంగాలు వినబడతాయి. ఇక్కడ ఉపయోగించే క్రిస్టల్ ని అర్థవాహకం (semi conductor) అంటారు.
వాల్వు రేడియోలు వచ్చాక, అర్థ వాహకాల్లో పరిశోధనలు తెరమరుగయ్యాయి. రేడియో సంకేతాలను గుర్తించటానికి, వర్ధనం చేయటానికి వాల్వు లే సమర్థవంతమైన సాధనాలుగా తయారయ్యాయి. ఒకటి, అవి గాజుతో తయారు చేయబడటం వల్ల పగిలిపోయే ప్రమాదముంది. రెండోది, అవి పనిచేయాలంటే అధిక వోల్టేజీ విద్యుత్తు అవసరం. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయ సాధనాలకోసం శాస్త్రవేత్తలు కృషి చేయసాగారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ పరిశోధనలు మరీ ముమ్మరంగా కొనసాగాయి.
పంక్తి 109:
==ట్రాన్సిస్టర్లు==
[[File:Regency TR-1.jpg|thumb|upright|The [[Regency TR-1]] which used [[Texas Instruments]]' [[NPN transistor]]s was the world's first commercially produced [[transistor radio]].]]
అమెరికా బెల్ టెలిఫోన్ ప్రయోగశాలల్లో పనిచేసే పరిశోధక బృందం తొలి ట్రాన్సిష్టర్ 1948 లో తయారు చేసింది. ఈ బృందంలో ప్రముఖులు జాన్ బాల్డీన్,వాల్డర్ బ్రటేన్, విలియం షాక్లీ. వాల్వు లాగానే ట్రాన్సిష్టరు కూడా ఎలక్ట్రాను లను నియంత్రిస్తుంది. దీన్ని జెర్మేనియం లేదా సిలికాన్ అనే అర్థ
అగ్గిపుల్ల కంటే చిన్నది గానూ, ఇంచుమించు అంతే మందంగానూ ఉండే ఈ అతి సూక్ష్మ ట్రాన్సిస్టర్ల పుణ్యమా అని చిన్న పరిమాణాలలో రేడియోలు తయారయ్యాయి. వీటిని భుజాలకు తగిలించుకొని, మరీ చిన్నదైతే జేబులో ఉంచుకొని వెళ్లవచ్చు. ట్రాన్సిస్టరు పని చేయటానికి వాల్వు లాగా ఎర్రబడేంత వరకు వేడి కానక్కరలేదు. పైగా ఇది పగిలి పోతుందన్న భయం లేదు. చిరకాల మన్నికా ఉంటుంది.
==ప్రింటెడ్ సర్క్యూట్==
ఇంతే కాకుండా ప్రింటెడ్ సర్క్యూట్ అనే సరికొత్త సాధనంతో దీన్ని ఉపయోగించవచ్చు. ఈ సాధనంలో లోహపు తీగలతో కలపడంగానీ అతికించటం గానీ (soldering) చాలా సులువుగా ఉంటుంది. దీంతో ఒక రిసీవర్ తయారు చేయాలంటే, ఒక ప్లాస్టిక్ పలక మీద రాగి పూత పూస్తారు. ఆసిడ్ ప్రభావం లేని సిరాతో సర్క్యూట్ ని రాగి తలంపై గీస్తారు. మిగతా రాగి తలాన్ని మరో రసాయనిక
==వివిధ రంగాలలో ఉపయోగాలు==
పంక్తి 121:
==రేడియో టెలిఫోన్==
[[File:GPS Receivers.jpg|thumb|right|Modern [[GPS]] receivers.]]
చిన్న తరంగాలపై పనిచేసే రేడియో టెలిఫోన్ అనే పరికరం చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ఓడ నుండి తీరానికి, విమానం నుంచి విమానాశ్రయానికి వార్తలను పంపించేందుకు దీన్ని తప్పనిసరిగా వాడాల్సిందే. కల్లోలిత ప్రాంతాల్లో గస్తీ దళాలకు, పర్వతారోహక బృందాలకు, అంబులెన్స్ వాహనాలకు, సైనిక దళాలకు, ఇది విస్తృతంగా ఉపయోగపడుతుంది. కొన్ని విదేశీ నగరాల్లో కారులో ప్రయాణం చేస్తూ కూడా ఇతర టెలిఫోన్ వినియోగదారులతో మాట్లాడటానికి వీలుంది. ఆస్పత్రుల్లో డాక్టర్ లతోనూ, పెద్ద,పెద్ద కర్మాగాలాలలో, ఆఫీసుల్లో, ఉద్యోగులతోనూ రేడియో టెలిఫోన్ ద్వారా ఎప్పటికప్పుదు సంప్రదించవచ్చు. అంతర్జాతీయ సమావేశాలు జరిగినపుడు ప్రధాన వక్త ఉపన్యాసాన్ని వేరు వేరు మైక్రోఫోన్ లు, ట్రాన్స్ మీటర్లు ద్వారా వివిధ భాషల్లో తర్జుమా చేస్తుంటారు. సభ్యుల వద్ద ఉండే చిన్న
==రేడియో ప్రసారాలు==
==ఆకాశవాణి==
{{main|ఆకాశవాణి}}
'''ఆలిండియా రేడియో''' ప్రభుత్వ ఆధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార యంత్రాంగ ఆధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన [[ప్రసార భారతి]] యొక్క విభాగము. దూరదర్శన్
==భారత దేశ అభివృద్ధిలో రేడియో పాత్ర==
పంక్తి 133:
===వ్యవసాయ అభివృద్ధిలో===
1966 ప్రాంతాలలో వ్యవసాయ విషయాలను రైతులకు చెప్పటానికి పంటసీమలు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం రూపొందించంటంలో ఆ తరువాత నిర్వహించటంలో ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అప్పట్లో
===వయోజన విద్యా ప్రచారంలో===
పంక్తి 144:
==సంఘం రేడియో==
దళిత మహిళలు ప్రారంభించిన '''సంఘం రేడియో''' ఆసియాలోనే తొలి మహిళా రేడియో, భారత్లోనే తొలి గ్రామీణ '''సామాజిక (కమ్యూనిటీ) రేడియో''' (Community Radio). [[జహీరాబాద్]]
ఈ 'రేడియో' కార్యక్రమాలు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర దాకా, గంటన్నర సేపు ప్రసారమవుతాయి. జహీరాబాద్ చుట్టుపక్కల పాతిక కిలోమీటర్ల పరిధిలోని నూట యాభై పల్లెల్లో వినొచ్చు. పస్తాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీ.డీ.ఎస్.) అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ల తరఫున ముందుండి పోరాడింది.
|