లక్నో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి →శిక్షణాలయం: clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , మహాత్మాగాంధి → మహాత్మా గాంధీ, దీ. → ది using AWB |
||
పంక్తి 27:
}}
'''లక్నో''' '''Lucknow'''
{{cite web
|url=http://world-gazetteer.com/wg.php?x=&men=gpro&lng=en&dat=32&geo=-104&srt=npan&col=aohdq&pt=c&va=&geo=420686092
పంక్తి 35:
|archiveurl=http://archive.is/CExVC|archivedate=2013-01-05}}</ref>
[[అవధ్]] ప్రాంతములో వున్నది, ఇది మిశ్రమ సాంస్కృతిక కేంద్రం. సభామర్యాదలు, అందమైన తోటలు, కవిత్వం, సంగీతం మరియు [[షియా]] నవాబుల చక్కటి ఆహార వంటకాలు ఇటు [[భారతదేశం]] లోనే గాక [[ఆసియా]] లోనే ప్రసిధ్ధి. లక్నేకు 'నవాబుల నగరం' అనేపేరు. 'తూర్పు స్వర్ణ నగరం', '[[షీరాజ్]]-ఎ-హింద్', మరియు 'భారాతీయ [[కాన్ స్టాంటి నోపిల్]] అనే పేర్లు కూడా
ఉత్తరప్రదేశ్ రాజధాని నగం లక్నో. లక్నో మహానగరం లక్నో జిల్లా మరియు లక్నో డివిషన్ కేంద్రంగా
లక్నో నగరం సముద్రమట్టానికి 123.45 మీటర్ల ఎత్తులో
అంతర్జాతీయ
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ రాజధానిగా లక్నో నగరంలో విధాన్ సభ, హైకోర్ట్ (అలహాబాదు శాఖ) మరియు పలు ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలు ఉన్నాయి. 1963 మే మాసంలో లక్నో సెంట్రల్ కమాండ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ప్రధానకేంద్రంగా ఉంది. మునుపు లక్నో ఈస్ట్రన్ కమాండ్ ప్రధాన కేంద్రంగా
ప్రాజాదరణ పొందిన కవి కైయిఫ్ ఆజ్మీ, జావేద్ అలీ, ఈ నగరంలో తన జీవితంలో నిర్మాణాత్మక కాలాన్ని గడిపిన జావేద్ అక్తర్ మరియు భారతదేశ ప్రధానమంత్రులలో ఒకడైన అటల్ బిహారీ వాజ్పాయ్ మొదలైన వారు. వీరు తమజీవితంలో కొంతకాలం ఈ నగరంలోనే గడిపారు. లక్నో ప్రామాణిక భాష
సమాజంలో
== చరిత్ర ==
లక్నో అనేపేరు పురాణపురుషుడు, కావ్య ఇతిహాసాల నాయకుడు
అవధ్ భారతదేశపు ధాన్యాగారంగా గుర్తింపు పొందింది. గంగా మరియు యమునా సారవంతమైన మైదానాన్ని వ్యూహాత్మకంగా కృషిచేసి పుష్కలమైన పంటలను ఇచ్చే పంటభూమి డోయబ్గా మార్చబడింది. మరాఠీలు, బ్రిటిష్ మరియు ఆఫ్గన్ నుండి వస్తున్న బెదిరింపులను ఎదుర్కొంటూ స్వతంత్రంగా మనగలిగిన సంపన్న రాజ్యమే అవధ్. 1350 నుండి అవధ్ లోని కొంత భూభాగం మరియు లక్నో డిల్లీ సుల్తానులు, షర్క్వి సుల్తానులు, మొగల్ సామ్రాజ్యం, అవధ్ నవాబులు ఈస్టిండియా కంపెనీ మరియు బ్రిటిష్ పాలనలో భాగమైంది. 1857 లో
అవధ్ నిజాముగా నియమించబడ్డాడు. సాదత్ ఖాన్ తన రాజ్యసభను లక్నో సమీపంలోని ఫైజాబాదు వద్ద నిర్మించాడు.
84 సంవత్సరాల కాలం (1394-1478) వరకు అవధ్ షరాకీ సల్తనత్ యిన జౌన్పూరులో భాంగంగా ఉంటూ వచ్చింది. 1555 నాటికి మొగల్ చక్రవర్తి హుమాయూన్ సామ్రాజ్యంలో అవధ్ ఒక భాగమైంది. జహంగీర్ పాలనాకాలంలో అవధ్లో హుమాయూన్ అభిమాన పాత్రుడైన పండితుడైన షేక్ అబ్దులు రహీం కొంత భూభాగాన్ని బహుమతిగా ఇచ్చాడు. తరువాత షేక్ అబ్దులు రహీం తనకివ్వబడిన భూమిలో మచ్చి భవనం నిర్మించాడు. తరువాత ఈ భవనం షేక్ అబ్దులు రహీం వంశస్థులైన షేక్ జాడేస్ అధికారపీఠంగా చేసుకుని ఈ భుభాగాన్ని తన స్వాధీనంలోకి తీసుకువచ్చాడు. మొగల్ చక్రవర్తులు పాలనా వ్యవహారాలలో రాజప్రతినిధులు రాజ్యమంతా నియమించారు. రవాణాసదుపాయలు మరియు సమాచార అందుబాటు లోపాల కారణంగా రాజప్రతినిధులు వారు భూభాగాలకు స్వతంత్ర రాజులుగా వ్యవహరించసాగారు. అవధ్ నవాబు లక్నోను వారి భూభానికి రాజధానిగా చేసుకున్నారు. లక్నో నగరం ఉత్తరభారతదేశానికి సాంస్కృతిక కేంద్రంగా మారింది. నబాబుల జీవనశైలి ప్రత్యేక గుర్తింపు పొందుతూ వారి కళాపోషణలో భాగంగా సంగీతం మరియు నృత్యం వర్ధిల్లాయి. అలాగే పలు స్మారక భవనాలు నిర్మించబడ్డాయి.
మొగలు సామ్రాజ్య పతనంతో అవధ్ వంటి పలు స్వతంత్ర రాజ్యాలు తలెత్తాయి. మూడవ నవాబైన షుజా-ఉద్-దౌలాను బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ నవాబు ఫ్యూజిటివ్ సాయంతో పడగొట్టారు.
పంక్తి 58:
బ్రిటిష్ ప్రభుత్వం విస్తారమైన అవధ్ సంపదలను ౠణాలరూపంలో వాడుకోసాగారు. బ్రిటిష్ ప్రభుత్వం అదనంగా తమ నిర్వహణలో ఉన్న అవధ్ సైన్యాలను ప్రయోజనకరంగా ఉపయోగించుకున్నారు. క్రమంగా నవాబులు డాబు దర్పం చూపించే లాంచనప్రాయమైన రాజులుగా మారారు. వారికి ఈ భూభాగం మీద స్వలపమైన అధికారం మరియు పలుకుబడి మాత్రమే మిగిలాయి. అయినప్పటికీ 19వ శతాబ్ద మద్య కాలానికి బ్రిటిష్ ప్రభుత్వానికి నవాబుల మీద అసహనం అధికం కావడంతో అవధ్ భూభాగం మీద నేరుగా అధికారం చేయాలని నిర్ణయించారు.
1856 లో ఈస్టిండియా కంపనీ ముందు తన సైన్యాలను సరిహద్దులకు పంపింది అప్పటి వజీద్ ఆలీ షాహును నిర్బంధంలో ఉంచి తరువాత ఈస్టిండియా కంపెనీ కొలకత్తాకు తరలించింది. 1857లో జరిగిన తిరుగుబాటు తరువాత వజీద్ ఆలీ షాహు బీగం హజారత్ మహల్ కుమారుడు 14 సంవత్సరాల వస్యసున్న బిర్జిస్ క్వాద్రా సింహాసనాధిష్టుడయ్యాడై హెంరీ లారెంస్ చేత వధించబడ్డాడు.
1857లో భారతీయ తిరుగుబాటు (
1887లో నార్త్వెస్టరన్ భూభాగం మరియు చీఫ్ కమీషనర్ కార్యాలయాలు ఒకటిగా చేయబడ్డాయి. ఈ భూభాగానికి 1902లో యునైటెడ్ ప్రొవింస్ ఆఫ్ ఆగ్రా మరియు ఓధ్ అని సరికొత్త నామకరణం చెయ్యబడింది. చీఫ్ కమీషనరును వెనుకకు తీసుకున్న తరువాత ఓధ్ కొంత స్వతంత్రగా వ్యవహరించడానికి వీలైంది.
ఖిలాఫత్ ఉద్యమానికి లక్నోలో చురుకైన మద్దతు ఇచ్చి
== భౌగోళికం ==
[[గంగామైదానం]] మధ్యలో ఉన్న కారణంగా లక్నో పరిసర పట్టణాలు మరియు గ్రామాలతో పరివేష్ఠితమై ఉంది. లక్నో న్నగరం చుట్టూ [[మలీహాబాదు]], టూ కాకోరి, మోహన్లాల్ గంజ్, గోసెయిన్ గంజ్, చింహాట్, ఇతౌంజ పట్టణాలు ఉన్నాయి. నగరానికి తూర్పు దిశగా [[బారాబంకి]] జిల్లా, పడమరదిశగా, ఉన్నావ్ జిల్లా, దక్షిణదిశలో [[రాయ్ బరేలీ]] జిల్లా మరియు ఉత్తర దిశగా సీతాపూర్ మరియు హర్దోయీ ఉన్నాయి.
=== వాతావరణం ===
లక్నో నగరంలో చలిగా ఉండే నులివెచ్చని " ఆర్ద్ర ఉపఉష్ణమండల " వాతావరణం ఉంటుంది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు పొడిగా ఉండే శీతాకాలం, ఏప్రిల్ నుండి జూన్ వరకు పొడి వేడి వేసవి ఉంటుంది. లక్నో నగరంలో నైరుతి రుతుపవన గాలులు నుండి లభించే వర్షపాతం 896.2 మిల్లీమీటర్లు ఉంటుంది సగటున వర్షపాతం 35.28 . వర్షాకాలం జూన్ మధ్యభాగం నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది.. అప్పుడప్పుడు వర్షపాతం
== వృక్షజాలం మరియు జంతుజాలం ==
పంక్తి 75:
== జనసంఖ్య ==
2011 అధికారిక గణాంకాలు లక్నో జనసంఖ్య 60,00,455. వీరిలో పురుషుల సంఖ్య 31,80,455 ఉండగా స్త్రీలు 28,20,000.2001 గణాంకాలకంటే 2011 నాటికి జాసంఖ్య 37.14% అధికమైంది. 2011 గణాంకాలు లక్నో జనసాంద్రత ఒక చదరపు మైలుకు 1,815. 2001 జనసాంద్రత 1,443. లక్నో నగర వైశాల్యం 2,528. 2011 గణాకాలను అనుసరించి స్త్రీ పుషుల నిష్పత్తి 906:1000.
== నిర్మాణశైలి ==
మొగలు నవాబులు భవననిర్మాణశైలిని లక్నో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రయోగాత్మకంగా పరిశోధిస్తుంది. మొగలు స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొగల్ నిర్మాణాలను పరిరక్షించడానికి సరికొత్త వ్యూహాలను చేపట్టడానికి ప్రయత్నిస్తుంది.
పంక్తి 89:
* ది లాబిర్య్ంత్ భుల్భులియాన్.
* తెహ్ ఖానాలు .
ది బారా [[ఇమాంబారా]], చోటా ఇమాంబరా మరియు రూమీ దర్వాజా నవాబుల మొగలు మరియు టర్కిష్ నిర్మాణశైలికి నిదర్శనాలు. కొత్త భవనాలు కూడా
== నగర పాలన ==
ఉత్తరప్రదేశ్ రాజకీయ మరియు పాలనా కేంద్రం లక్నో. లక్నో నగరం నుండి శాసనసభకు అలాగే విధాన్ సభకు సభ్యులు ఎన్నిక చేయబడతారు. లక్నో నగరం నుండి పార్లమెణ్టుకు ఇద్దరు సభ్యులు
పంక్తి 98:
కమీషనర్ ప్రతి ఒక్క వార్డు నిర్వహణా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటాడు.
లక్నో డెప్యూటీ ఐ.పి.ఎస్ అధికారి అయిన ఇంస్పెక్టర్ ఆధ్వర్యంలో పొలీస్ దళం రక్షణ వ్యవహారాలు నిర్వహిస్తుంది. హోం మినిస్ట్రీ అధికార పరిధిలో పోలీస్ తమ బాధ్యతలను నిర్వహిస్తుంది.
== ఆర్ధికం ==
లక్నో ప్రజలలో అత్యధికులు ప్రభుత్వం కార్యాలయాలద్వారా ఉపాధి పొందుతున్నారు. మిగిలిన భారతీయ రాష్ట్ర రాజధానులకంటే లక్నోలో బృహత్తర పరిశ్రమలు తక్కుగా ఉన్నాయి. సమీపకాలంలో ఐ.టి రంగం
హస్థకళా వస్తు తయారీకి లక్నో చాలా ప్రసిద్ధం. రాష్ట్రంలో ఎగుమతి చేయబడుతున్న హస్థకళా వస్తువులలో 60% లక్నో నుండి ఎగుమతి కావడం విశేషం. లక్నో నుండి ఎగుమతి ఔతున్న ప్రధానవస్తువులు పాలరాతి ఉత్పత్తులు, హస్థకళా తయారీలు, కళాఖండాలు మరియు నగలు, వస్త్రాలు, విద్యుత్ పరికరాలు, సాఫ్ట్వేర్ పరికరాలు, కంప్యూటర్, అప్పారెల్, ఇత్తడి కళాఖండాలు,
== విద్య ==
లక్నో నగరంలో 68 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అధింగా విద్యాసంస్థలున్న నగరాలలో లక్నో ఒకటి. నగరంలో 7 విశ్వవిద్యాలయాలు, 1 సాంకేతిక విశ్వవిద్యాలయం మరియు అధిక సంఖ్యలో పాలిటెక్నిక్ ఇంస్టిట్యూట్లు, ఇంజనీరింగ్ ఇంస్టిట్యూట్లు మరియు పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఉన్నాయి. అలాగే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, సెంట్రల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడిసనల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్
== సంస్కృతి ==
లక్నోలో కొంతమంది ప్రజలు ఇప్పటికీ అత్యున్నత ఆచారవ్యవహారాలు పాటిస్తున్నారు. అత్యున్నత సంస్కృతి కలిగిన ఇరువర్గాలు ఇరుగుపొరున నివసిస్తూ అందరికీ అనుకూలమైన ఒకభాషా
=== ఉర్ధూ సాహిత్యం ===
* లక్నో [[మర్సియా]] నిగారి వంటి వంటి ఉర్ధూ సాహిత్యానికి పుట్టిల్లు.
* [[ముహమ్మద్]] పవక్త మనుమడైన [[హుసేన్ ఇబ్న్ అలీ|హజారత్ ఇమాం హుసైన్]] బలిదానం స్మృత్యర్ధం రచించబడినదే మర్సియా.
* [[మీర్ అనీస్]] మరియు [[దబీర్]]
* ఉర్ధూ కవిత్వ సస్కృతి ఇప్పటికీ ప్రజాదరణ చూరగొంటున్నది. ఓధ్ నవాబుల చరిత్రను తెలిపే అజాదారి లక్నో ప్రజల మన్ననలను అందుకున్నది. ఓధ్ నవాబు మొహరం మరియు అందులోని మతపరమైన సంఘటనలకు చాలా గౌరవం ఇచ్చాడు. భారతదేశంలోని పలు కవిసమ్మేళనాకు లక్నో ప్రధాన వేదికగా ఉంది.
సమీపకాల కవులు:-
* డాక్టర్ సురేద్ర కౌర్ ప్రీత్.
* కాజిం జార్వాలి.
* సర్వర్ నవాబు సర్వర్.
* కియాం నక్వి జైసి.
* నవాబ్ బాకర్ అలీ ఖాన్ " రావిష్ లఖ్నవి".
* సర్రర్ లక్నోవి.
పంక్తి 138:
అవఫ్హి ఆహారసంస్కృతిలో భాగమైన మృదువైన మాంసంతో తయారు చేయబడిన తందూరి కబాబు లక్నో వాసుల ఆదరణ పొందినది. గొర్రెపిల్ల మాంసానికి 160 మసాలాలు చేర్చి తయారుచేయబడుతుందని అనుకుంటున్నారు. యోగర్ట్, గరం మసాలా, తురిమిన అల్లం, నలుగకొట్టిన అల్లం, యాలుక పొడి, లవంగాల పొడి, కరిగిన నెయ్యి, ఎండబెట్టిన పుదీనా, రింగులుగా కత్తిరించిన చిన్న ఎర్రగడ్డలు, వినిగర్, చక్కెర, నిమ్మకాయ మొదలైనవి. చౌక్ ప్రాంతంలో లభిస్తున్న ఆహారాలలో ప్రత్యేకమైనది ప్రజాదరణ కలిగినది 100 సంవత్సరాల చరిత్ర ఉన్న తందూరి కబాబు మాత్రమే. తందూరి కబాబు ఒకే మనిషి తయారుచేయబడుతుంది. ఇందులో వాడే మాసాలాలను రహస్యంగా కాపాడుతున్నారు. తందూరి కబాబు తయారీలో కుటుంబం లోని స్త్రీలు కూడా పాల్గొంటారు.
== మొహరం ==
లక్నో షీ ఇజానికి గుర్తింపు పొందింది. షీ ఇజం అంటే షియా సంస్కృతి సంక్షిప్తరూపం. ఇది మొహరం మరియు అజ్దారీ ఉద్యమంతో సంబంధం
వారు మొహరం ప్రత్యేకంగా ఇమాం హుసైన్ స్మారకార్ధం జరుపుకుంటున్న 10వ మొహరం ఉత్సవాలను గమనిస్తూ ఉంటారు. 1400 సంవత్సరాల ముందు కర్బాలా ఇరాక్ యాజీద్ సైన్యాలు ఇమాం హుసైన్ మరియు అతని కుటుంబంలో వారిని అషుర దినం నాడు వధించి మిగిలిన కుటుంబసభ్యులను వారిని ఖైదుచేసారు. లక్నోలో జరపబడే ఊరేగింపు చాలా ప్రాముఖ్యత కలిగినది.
ఈ ఉత్సవాలను అవధ్ నవాబుల సమయంలో ప్రారంభించారు. మజాలిసెస్, ఊరేగింపులు అరియు ఇతర ఆచారాలు షియా సంప్రదాయానికి చెందిన ప్రజలు హుసైన్ (అజ్దారీ) ని ఆరాధిస్తూ నిర్వహిస్తుంటారు.
షాహి జరిహ్, జాలూస్-ఎ-మెహుంద్, ఆలమ్-ఇ-అషుర మరియు చప్ తాజియా షియా సంప్రదాయ ప్రజల అత్యుత్సాహంగా జరుపుకునే ప్రత్యేక ఉత్సవాలు. అవధ్ నవాబుల కాలంలో ఆరంభించబడిన ఈ ఉత్సవాలు 1977 వరకు నిరాటకంగా నిర్వహించబడుతున్నాయి. తరువాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అజదారీ ఉత్సవాలు మరియు ఊరేగింపులు బహిరంగంగా జరపడాన్ని నిషేధం విధించింది. తరువాత 20 సంవత్సరాల ఉత్సవాలు ఊరేగింపులు కూటములు ప్రైవేట్ మరియు మతపరమైన తాల్కటోరా కర్బాలా, ఇమాంబరా అసిఫి (బరా ఇమాంబరా) హసినాబాదు (చోటా ఇమాంబరా), డార్ఘ్ హజారత్ అబ్బాస్, షాహ్ నజ్జాబ్, ఇమాంబరా ఘుఫ్రాన్ మరియు మాబ్ వంటి ప్రదేశాలలో నిర్వహించబడ్డాయు.
ఫెస్టివల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది షియాస్లో నమోదు చేసి జరపడానికి అనుమతి లభిస్తుంది.
పంక్తి 151:
* ప్రముఖ ఘజల్ గాయకుడు [[బేగం అక్తర్]] పుట్టిన ప్రదేశం ఇదే. ఆమె ఘజల్ సంగీతానికి మార్గదర్శకత్వం వహించి ఘజల్ సంగీతాన్ని ఊహించని ఎత్తులకు తీసుకువెళ్ళింది. ఆమెకు ఖ్యాతి తీసుకువచ్చిన ప్రముఖ గీతం "ఏ మొహబ్బత్ తేరే అంజాం పే రోనా ఆయా".
* ప్రఖ్యాత సంగీత కళాకారుడైన పండిత్ విష్ణు నారాయణ్ ఙాపకార్ధం లక్నో లోని ది మ్యూజిక్ ఇంస్టిట్యూట్ యూనివర్సిటీకి భాత్కండే మ్యూజిక్ ఇంస్టిట్యూట్ యూనివర్సిటీ అని నామకరణం చేయబడింది. శ్రీలంకా, నేపాల్ మరియు ఇతర దేశాల నుండి భాత్కండే మ్యూజిక్ ఇంస్టిట్యూట్ యూనివర్సిటీలో సగీతం లేక నృత్యం అభ్యదించడానికి వస్తూ ఉంటారు.
* లక్నో నగరంలో వికాస్ ఖండ్-1 లోని గోమతీ నగరులో భరతేందు అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ అఆర్ట్స్ (బి.ఎన్.ఎ) (భరతేందు నాట్య అకాడమీ అని కూడా పిలుస్తుంటారు) లో అనే నాటకశిక్షణా సంస్థ
* ప్రభుత్వ సంస్థలే కాక లక్నోలో ప్రవేట్ సంస్థలకు చెందిన ఐ.పిటి.ఎ, ధియేటర్ ఆర్ట్స్ అర్క్ షాప్ (టి.ఎ.డబల్యూ), దర్పణ్, మంచ్క్రితి మరియు అతిపెద్ద యువబృందాలకు ప్రోత్సాహం అందిస్తున్న జోష్ మొదలైనవి ఉన్నాయి. జోష్ ధియేటర్ సాధారణంగా యువతకు మరియు బాలబాలికలకు నాటకశిక్షణ, వర్క్ షాపులు మరియు ఏక్టివిటీ నిర్వహిస్తున్నారు. లక్నో నౌషద్ ఆలీ, తాలత్ మొహమ్మద్, అనుప్ జలోటా మరియు బాబా సెహగల్ వంటి సంగీత నక్షత్రాలను చలనచిత్ర నగరానికి అందించింది. బ్రిటిష్ పాప్ స్టార్ సర్ క్లిఫ్ రిచర్డ్ కు పుట్టిన నగరం ఇదే.
== చనలచిత్రాలకు ప్రేరణ ==
హిందీ చిత్రసిమకు ప్రేరణ కలిగించిన భారతీయ నగరాలలో లక్నో ఒకటి. మక్రూహ్ సుల్తాన్పురి, కైఫీ ఆజ్మీ, జావేద్ అక్తర్, హిమాంశు శర్మ, ఇక్రం అక్తర్ ( రెడీ, థాంక్యూ నో ప్రాబ్లం), అలీ రాజా, భగవతీ చరణ్ వర్మ, కుముద్ నగర్, డాక్టర్ అచలా నగర్, వజాహత్ మిర్జా (మదర్ ఇండియా మరియు గంగా జమునా రచయిత), అంరిత్లాల్ నగర్, అలి సరదార్ జఫ్రీ, కె.పి సక్సేనా మరియు ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషద్ అలీ వంటి పాటల రచయితలు, మాటల రచయితలు మరియు సంగీత దర్శకులను హిందీ చలనచిత్ర సీమకు అందించిన ఘనత లక్నోనగరానికి దక్కింది.
ప్రముఖ బాలీవుడ్ మరియు బెంగాలీ చలనచిత్ర నటుడు
మనీష్ జా వ్రాసి దర్శకత్వం వహించిన చలనచిత్రం అనవర్ లో సిద్ధార్ధ్ కొయిరాలా మరియు మనీషా కొయిరాలాలను లక్నో మరియు కకోరీ మరియు బక్షి కా తాలబ్ వంటి చుట్టుపక్కల పరిసరాలలో చిత్రీకరించారు. హోటెల్ రూమీ దర్వాజా (రామన్ గేట్) దృశ్యాలను " తను వెడ్స్ మను " చిత్రంలో చిత్రీకరించారు. లేడీస్ వి.ఎస్ రికీ బహి, బుల్లెట్, రాజా, ఇషాక్వాడే మరియు డాబాంగ్ 2 లను లక్నో మరియు పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. బాబర్ చిత్రంలో కొన్ని దృశ్యాలు లక్నోలో చిత్రీకరించారు.
పంక్తి 162:
== మాద్య మం ==
=== స్థానిక ఛానళ్లలో ===
=== ప్రెస్ ===
జర్నలిజానికి లక్నో చారిత్రాత్మకంగా ప్రధాన కేంద్రంగా ఉంది. 1865 లో స్థాపించబడిన "పయనీర్", కార్యాచరణ భారతదేశంలో ప్రచురించబడిన పత్రికలలో రెండవ ప్రాచీన ఆంగ్ల భాషావార్తాపత్రిక. "నేషనల్ హెరాల్డ్", ను రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు . ఈ వార్తాపత్రిక లక్నో నుండి ప్రచురించబడింది మరియు మణికొండ చలపతి రావ్ ద్వారా సవరించబడింది.
నగరం యొక్క ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు " ఇండియన్ టైమ్స్"
లక్నోలో ది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మరియు యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా కార్యాలయాలు ఉన్నాయి.
=== రేడియో ===
అన్ని భారతదేశం రేడియో ప్రారంభ స్టేషన్లు ఒకటి కొంతకాలంగా కోసం
2000 లో
* రేడియో సిటీ 91.1 ఎం.హెచ్.జెడ్.
* రెడ్ FM 93.5 ఎం.హెచ్.జెడ్.
పంక్తి 181:
=== ఇంటర్నెట్ ===
నగరం బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ మరియు వీడియో కాన్ఫరెన్స్ లాంటి సౌకర్యాలను కలిగి ఉంది. బి.ఎస్.ఎన్.ఎల్
== ప్రముఖులు ==
* Kalbe జావాద్, షియా నాయకుడు
పంక్తి 194:
* వజాహత్ మీర్జా, స్క్రీన్ రైటర్, యొక్క సంభాషణ రచయిత & డైరెక్టర్
* నౌషాద్ ఆలీ, కంపోజర్ మరియు సంగీత దర్శకుడు
* నరేష్ ట్రెహాన్
* జయబాధురిని బచ్చన్, నటి
* బిరిజు మహారాజ్, కథక్ డాన్సర్
పంక్తి 218:
చుప్ తేజియా పేరు మీద జరపబడే ఊరేగింపు ఇతర భారతీయ నగరాలలో విస్తరించడానికి ముందే లక్నో నగరంలో ప్రారంభించబడింది. బహు బీగం వంశస్థుడైన నవాబు అహమ్మద్ ఆలి ఖాన్ సహూకత్ యార్ జంగ్ చేత చుప్ తేరా ఊరేగింపులు ఆరంభించబడ్డాయి. లక్నోలో అనుమతించబడిన 9 ఊరేగింపులలో ఇది ఒకటి. అలాగే లక్నోలో నిర్వహించబడుతున్న అజదారి ఊరేగింపులలో ఇది ప్రముఖమైనది.
చెహ్లం (20 సఫర్) రోజున నిర్వహించే తేజియా ఊరేగింపులను పందొమ్మిదో శతాబ్దంలో నవాబ్ మియా కుటుంబం చెహ్లం 18వ రోజుకు మార్చారు.
=== నౌరుజ్ ===
12వ షియా తరువాత ఇస్మియాలిస్, అలావిటీస్ మరియు అలెవిస్ నౌరిజ్ దినం అత్యంత ఆరాధనతో నిర్వహించారు. త్వెల్వర్ షియా ముస్లిం పండితులైన అబ్దుల్-క్వాసిం అల్ ఖొయీ, ఇమాం ఖోమేని మరియు అలీ ఆల్ సిస్తానీ మొదలైన వారు నవాజ్ పడిపోయిన రోజున ఉపవాసదినంగా ఆచరించాలని ప్రతిపాదించారు. ఈ సంఘటన జరిగిన క్రీ.పూ
== షాపింగ్ షాపింగ్ సెంటర్లు ==
లక్నో ప్రాధాన్యతలలో షాపింగ్ సెంటర్లు మరియు మార్కెట్/ బజార్లు ఒకటి. లక్నో నగరం మద్యభాగంలో ఉన్న హజరత్ గంజ్ (హిందీ: हज़रतगंज, ఉర్ధూ: حضرتگںج) నగరంలో షాపింగ్ ప్రాంతాలలో ప్రధానమైనది. ఇక్కడ వ్యాపారం ప్రాధాన్యత కలిగిన బజార్లతో షాపింగ్ కాంప్లెక్సెస్, రెస్టారెంట్లు, హోటేల్స్, ధియేటర్లు మరియు కార్యాలయాలు కూడా ఉన్నాయి. లక్నో షాపింగులో మద్యయుగపు నవాబుల సంస్కృతితో గట్టి సంబంధం కలిగి ఉంటుంది. లక్నో నూలు వస్త్రాల తయారీ మరియు పురాతకాల చికంకారీ వర్క్కు సుప్రసిద్ధం. లక్నో సెంట్లు భారతదేశంలో ప్రఖ్యాతి వహించాయి. ప్రధాన షాపింగ్ మార్కెట్ అయిన హజరత్ గంజ్, యాహియా గంజ్, అమీనాబాదు, కపూర్తలా, జనపథ్, చౌక్, భూత్నాథ్ & గోమతీ నగర్ మొదలైనవి. లక్నో రత్నాలు మరియు ఆభరణాలకు దుకాణాలకు కూడా ప్రసిద్ధి.
=== షాపిన్ సెంటర్ల జాబితా ===
* షహరా గంజ్ హజరత్ గంజ్.
పంక్తి 240:
మరియు నవలాకారుడు అబ్దుల్ హలిం షారర్ వ్రాసిన " లక్నో ది లాస్ట్ ఫేస్ ఆఫ్ ఏన్ ఓరియంటల్ కల్చర్ " పుస్తకంలో చికెంకారీ ఎంబ్రాయిడరీ కళ నజీరుద్దీన్ హైదర్ కాలంలో అభివృద్ధి చెందుంది ప్రాబల్యత సంతరించుకుందని పేర్కొన్నాడు. చికెంకారీ ఎంబ్రాయిడరీ వస్త్రం మొదటిసారిగ 19వ శతాబ్ధపు ఆరంభంలో లక్నోలోని దాలిగంజ్ లోని ఒక మహలు వద్ద బడే మిలియా జరియా రూపకల్పనలో తయారు చేయబడింది. ఇది మొదటిసారిగా బాదుషా అంగరిఖాన్ (వెయిస్ట్ కోట్) మీద డిజైన్ చేయబడింది. ఇది చూసిన బాదుషా ఆనందపడి రూపొందించిన కళాకారులకు బహుమానాలిచ్చి సత్కరించాడు.
=== శిక్షణాలయం ===
19వ శతాబ్దం మధ్యకాలంలో చికెంకారి కళను అభివృద్ధి చేయడానికి తన సౌందర్యం మరియు మర్యాదలతో లక్నోలో శిక్షణాలయం ఏర్పాటు చేయబడింది. ఇది 38 విధాలైన కుట్లు ఉపయోగిస్తూ
గత 20 సంవత్సరాల కాలంలో చికెంకారి ఎంబ్రాయిడరీకి గిరాకీ అధికరిస్తూ ఉంది. దీనిని టోపీలు, కుర్యాలు, మఫ్లర్లు మరియు చీరెల మీద అల్లుతుంటారు. చికెంకారి ఎంబ్రాయిడరీ లక్నో మరియు
అవధ్ ప్రాంతంలో ఇది ప్రధాన పరిశ్రమగా వర్ధిల్లింది. ప్రాంతీయ, దేశీయ మరియు విదేశీ మార్కెట్లలో చెకెంకారీ ఎంబ్రాయిడరీ చేయడానికి 2,500 మంది
వస్త్రాల లక్నో అతిపెద్ద ఎగుమతి మార్కెట్టుగా రూపొందింది.
=== వైవిధ్యం ===
చెకెంకారీ ఎంబ్రాయిడరీ కటావో, ఫండా మొదలైన 4 విధాలలో రూపొందించబడుతున్నాయి. కటావో పద్ధతిలో మస్లిన్, ముర్రీ వస్త్రాల మీద రకరకాల డిజైన్లు చిత్రించబడి దానిమీద నూలును సూదితో చేచి
=== జరీ కుట్టు ===
లక్నో బంగారు మరియు జరీ నూలు ఎంబ్రాయిడరీ పనికి కూడా ప్రసిద్ధి చెందింది. జరీ అల్లిక పని సల్మా, ఘిజై, సితారా, కందాని మరియు కాలాబాతున్ విధానాలలో డిజైన్లు రూపకల్పన చేయబడుతున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా
=== కుట్టే విధానం ===
డిజైన్ రూపొందించే సమయంలో సూదిలో రెండు వరుసల దారం దూర్చి రెండు కొసలను కలిపి ముడి వేస్తారు. జర్దోయి మరియు చుకెన్ పని ఒకలా కనిపించినప్పటికీ ఒకదానికి మరొకటి
=== లేసు తయారీ===
లక్నోలో ప్రధానంగా బంగారు మరియు వెండి జలతారుతో లచ్కా, కాలబటు మరియు లైస్ మొదలైన లేసులు తయారు చేయబడుతున్నాయి. లచ్కా విధానంలో వెండి జలతారు ఉపయోగించబడుతుంది. ఇది రిబ్బన్ వంటి వస్త్రం మీద తయారు చేయబడుతుంది. కాలాబటు వెండి జల్లతారుతో పెనవేసిన పచ్చని దారాలను ఉపయోగించి రిబ్బనులాగా డిజైన్లు రూపొందిస్తారు.
== ఇవీ చూడండి ==
|