సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (5) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), ను → ను , ప్రతిష్ట → ప్రతిష్ఠ, మధ్యపాన → మద్య using AWB
పంక్తి 1:
'''సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి''' ([[మే 18]], [[1914]] - [[ఆగష్టు 8]], [[2010]]) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు సంఘసేవకురాలు. అండమాన్‌ వెళ్ళి నేతాజీ విగ్రహ ప్రతిష్టాపనలోప్రతిష్ఠాపనలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులు సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి <ref>[http://www.suryaa.com/features/article.asp?subCategory=2&ContentId=98694 సూర్య పత్రికలో విశేషాలు]</ref>.
మహిళ ఉద్యమాలలో, ఖద్దరు ప్రచారములో, మధ్యపానమద్యపాన వ్యతిరేక ఉద్యమాలలో ఎంతో పాటుపడింది. మహిళాభ్యుదయ సంస్థలో మల్లాది సుబ్బమ్మ తదితరులతో కలిసి మధ్యపానానికిమద్యపానానికి వ్యతిరేకముగా పోరాడింది. 1950లలో తెలుగు దేశం అనే పత్రిక నడిపింది.
==బాల్యం, విద్య==
ఈమె కృష్ణాజిల్లా [[నందిగామ]] తాలూకా [[వీరులపాడు]] లో [[మే 18]], [[1914]] లో వాసిరెడ్డి సీతారామయ్య, సుబ్బమ్మ దంపతులకు కడసారి బిడ్డగా జన్మించారు. ఆమె గురువు [[జంగా హనుమయ్య చౌదరి]]. ఆయన కవి, పండితుడు కావడం వల్ల ఆమెకు ఉత్తమ కావ్యాలను బోధించి మంచి విద్వత్తు కలిగించారు.
==వివాహం==
సూర్యదేవర నాగయ్యతో రాజ్యలక్ష్మీ దేవికి పదేళ్ళ వయస్సులో వివాహం జరిగింది. ఆమెకు 16 ఏళ్ళు వచ్చి అత్తవారింటికి వచ్చేవరకు విద్యావ్యాసంగాలు కొనసాగించారు. వీరులపాడు లోవీరులపాడులో అప్పట్లో ఒక గ్రంథాలయాన్ని స్థాపించి, [[తాపీధర్మారావు]], [[కందుకూరి వీరేశలింగం పంతులు]], [[గురజాడ అప్పారావు]], [[త్రిపురనేని రామస్వామి చౌదరి]] వంటి సంఘ సేవకులు, సంస్కారప్రియులు రచించిన గ్రంథాలను రాజ్యలక్ష్మీదేవి ప్రతి రోజూ తెచ్చుకుని చదివి అవగాహన చేసుకునేవారు. ఇవన్నీ ఆమెలో స్వతంత్య్రభావాలను, స్వేచ్ఛాభిలాషను పెంచాయి.
 
==స్వాతంత్ర్య సంగ్రామం, జైలు జీవితం==
[[1920]]లో గాంధీజీ ఇచ్చిన పిలుపు విని దేశసేవకు పూనుకున్నారు. [[1930]]లో ఉప్పు [[సత్యాగ్రహం]]లో పాల్గొనాలని ఆమె ప్రయత్నిం చారు. కానీ జెైలుశిక్ష అనుభవించటానికి, సత్యాగ్రహం చేయటానికి భర్త ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. [[193]]2లో శాసనోల్లంఘనం నాటికి ఆమె అత్త వారింటికి [[చేబ్రోలు]] వచ్చారు.
 
[[రాట్నం]]పై [[నూలు]] వడకటం, [[హిందీ]] నేర్చుకోవటం, [[ఖాదీ]]ధారణ అక్కడ పరిపాటి. ఉద్యమం ప్రచారం చేస్తూ రాజ్యలక్ష్మీదేవి దగ్గర బంధువెైన అన్నపూర్ణమ్మతో శాసనోల్లంఘన చేయతల పెట్టారు. ఈ విషయం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరికీ తెలిసిపో యింది. వారిని చూడాలని వచ్చిన ప్రజలతో వీధులు కిక్కిరిసి పోయాయి. జాతీయగీతాన్ని ఆలపిస్తూ శాసనధిక్కార నినాదాలు చేస్తూ అందరూ ఊరేగింపుగా బయలుదేరారు. పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు.
 
శిక్ష గురించి న్యామూర్తుల ఇళ్ళలో సైతం స్త్రీలు వీరికి అండగా నిలవడంతో ఆ శిక్ష రద్దు చేసి నామమాత్రపు శిక్ష నుశిక్షను ముగ్గురికీ విడివిడిగా విధించారు. ఈ నేపథ్యంలో రాజ్యలక్ష్మీదేవిని [[రాయవేలూరు]] జెైలుకు తరలించారు. ఆ తరువాత రాజ్యలక్ష్మి ఖాదీ ప్రచారం, మహిళా ఉద్యమం, రాజకీయ కార్యకలాపాలు పరిపాటి అయినాయి. [[గ్రంథాలయం]]లో హిందీ తరగతులు నిర్వహించేవారు. తనుకూడా కష్టపడి చదివి రాష్ర్టభాష పరీక్ష లోపరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
 
==సంఘ సేవలో==