శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) {{వికీకరణ}} |
WP MANIKHANTA (చర్చ | రచనలు) →తూర్పు గాంగులు(గంగా సామ్రాజ్యం): Added blockquote to highlight the paragraph ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 58:
గోకర్ణపురం శివాలయంలో శివ లింగం వెనుక ఒక శిలాశాసనం ఉంది. ఆ శాసనం స్పష్టముగా లేదు పేరు చెరిగిపోయి ఉంది. కాని ౧౧౩౪ అనే తెలుగు సంఖ్యలు స్పష్టముగా కనిపిస్తున్నాయి. తెలుగులో ౧౧౩౪ అంటే నేటి సంఖ్యలు ప్రకారము 1134. కాబట్టి ఈ దేవాలయం శాలివాహన శకం 1134 (క్రీస్తు శకం 1212) లో నిర్మించబడింది అని అర్ధంమవుతుంది కాని ఎ రాజు నిర్మించాడో స్పష్టముగా లేదు. ఈ కాలంలో కళింగ ప్రాంతాన్ని మరియు గోదావరి పరీవాహక ప్రాంతమైన వేంగి వరకు తూర్పు గంగా సామ్రాజ్యానికి చెందిన అనియంక్క భీమ లేదా ఆనంగ భీముడు(లంగుల్య గజపతి రాజు తండ్రి) పరిపాలించాడని ద్రాక్షారామం శిలాశాసనం భట్టి తెలుస్తుంది. ఇతడు గొప్ప శివ భక్తుడు కూడా.ద్రాక్షారామం శిలాశాసనం లో ఈ రకముగా తెలుగులో లిఖించబడింది.
<
కాబట్టి ఈ కాలంలో ఒరిస్సాకు చెందిన అనియంక్క భీముడు ఈ ప్రాంతాన్ని పాలించాడని తెలుస్తుంది. ఎమైనప్పటికి గోకర్ణపురం శివాలయం లోని శిలాశాసనం లో పేరు స్పష్టముగా లేనందు వల్ల ఏ రాజు గోకర్ణపురం శివాలయం కట్టించాడో కచ్చితంగా చెప్పడం కష్టం.
|