కులగోత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
==సంక్షిప్త చిత్రకథ==
కామందు భూషయ్య ([[గుమ్మడి]]) కొడుకు రవి ([[అక్కినేని]]) [[విశాఖపట్నం]]లో చదువుకుంటూ ఉంటాడు. సరోజ (కృష్ణకుమారి) ఎం. బి. బి. ఎస్ చదువుతూ ఒంటరియైన తల్లితోతల్లి కాంతమ్మతో కలిసి నివసిస్తుంటుంది. తల్లి ఆమె కోసం పెళ్ళి సంబంధాలు చూస్తుంటుంది కానీ ఆమె తండ్రి ఎవరో తెలియకపోవడంతో కులగోత్రాలు లేవని వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతుంటాయి. కళాశాలఒకసారి వార్షికోత్సవంలోవరద శకుంతలభాధితుల దుష్యంతుడుసహాయార్థం నాటకంలోకళాశాల తనతోపాటువిద్యార్థులందరూ కథానాయికకలిసి వేషంలోఏర్పాటు పాల్గొన్నచేసిన కార్యక్రమంలో రవి, సరోజ ([[కృష్ణకుమారి]])నుకలిసి రవిఒక ప్రేమిస్తాడునృత్య ప్రదర్శనలో పాల్గొంటారు. అక్కడ నుంచి సరోజ తల్లిఇంటికి వెళుతుండగా చలపతి అనే దొంగ (మిక్కిలినేని) వల్లఆమె మోసపోతుందిమెడలో హారాన్ని దొంగిలించబోతే రవి అడ్డుకుని గాయాలపాలవుతాడు. అతడుపోలీసులు ఒకరోజునతరముకు కూతురువస్తుంటే మెడలోతప్పించుకోబోయి నగచలపతి దొంగిలించికాంతమ్మ అనుకోనిఇంట్లో పరిస్థితుల్లోప్రవేశిస్తాడు. భార్యనుకాంతమ్మను కలుసుకుంటాడుచలపతి పెళ్ళి చేసుకుని వదిలేసి ఉంటాడు. ఇన్నాళ్ళు ఆమెను కష్టాలపాలు చేసినందుకు గాను కూతురుకు తండ్రి విషయం తెలియగూడదని ఆమె హెచ్చరించగా బాధతో వెళ్ళిపోతాడు. సరోజ, రవి కలిసి కళాశాల వార్షికోత్సవంలో శకుంతల దుష్యంతుడు నాటకం వేస్తారు. తరువాత ఇద్దరూ ప్రేమించుకుంటారు.
 
కులగోత్రాల పట్టింపు గల భూషయ్య రవి ప్రేమను అంగీకరించడు. సరోజకు యిచ్చిన మాట ప్రకారం రవి ఇల్లు వదలి తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా సరోజను గుడిలో పెళ్ళి చేసుకుంటాడు. రవికి పోలీస్ ఇన్ స్పెక్టరుగా ఆ వ్రిలోనే వుద్యోగం వస్తుంది. రవి తన బావ (రేలంగి) స్నేహితులతో కలిసి పేకాడుతుంటే అరెస్టు చేస్తాడు. తండ్రి పట్టింపుల వల్ల రవి తన చెల్లెలు పెళ్ళికి కూడా వెళ్ళలేక బయటనుంచే అక్షింతలు వేస్తాడు.
రవిని తలుచుకొని అతని తల్లి బాధపడి అనారోగ్యంతో మంచం పట్టి మరణిస్తుంది. భార్య గతించాక భూషయ్యలో మార్పు వస్తుంది. రవికి కొడుకు పుడతాడు. భూషయ్య మమతను చంపుకోలేక దొంగచాటుగా వెళ్ళి మనవణ్ణి చూసి ఎత్తుకొని ముచటపడి వాడి మెడలో బంగారు గొలుసు కానుకగా వేస్తాడు. చలపతి భూషయ్య యింట్లో దొంగతనం చేసే ప్రయత్నంలో వుండగా రవి వచ్చి రక్షిస్తాడు. పంతాలు పట్టింపులు వదలి భూషయ్య కొడుకు, కోడలు, మనవణ్ణి యింట్లోకి ఆహ్వానిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/కులగోత్రాలు" నుండి వెలికితీశారు