తూర్పు రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్టు 15, 1854 → 1854 ఆగస్టు 15 (2), 15 ఆగస్టు 1947 → 1947 ఆగస్టు using AWB
పంక్తి 27:
 
== చరిత్ర ==
ఈస్ట్ ఇండియన్ రైల్వే (ఈఐఆర్) కంపెనీ ద్వారా ఢిల్లీకి తూర్పు భారతదేశం నకు 1845 సం.లో అనుసంధానం ఏర్పడింది. మొదటి రైలు 1854 ఆగస్టు 15, 1854 సం.న హౌరా మరియు హుగ్లీ మధ్య నడిచింది. రైలు 08:30 గంటలకు హౌరా స్టేషన్ వదిలి మరియు 91 నిమిషాల హుగ్లీ చేరుకుంది. ఈస్ట్ ఇండియన్ రైల్వే నిర్వహణ 1925 జనవరి 1, 1925 న బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.<ref>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, pp.13,34</ref>
 
తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న (1) ఈస్ట్ ఇండియన్ రైల్వే మూడు తక్కువ విభాగాలు అయిన హౌరా, అసన్సోల్ మరియు డానాపూర్ తో మరియు (2) మొత్తం బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) (3) గతకాలపు బెంగాల్ అస్సాం రైల్వేలకు చెందిన సీల్దా డివిజన్ (ఇది అప్పటికే 151947 ఆగస్టు 194715 న ఈస్ట్ ఇండియన్ రైల్వే జోడించబడింది) విలీనం ద్వారా ఏర్పడింది.<ref>{{cite web |url=http://www.easternrailwaysealdah.gov.in/WebForm/FrameContent/Engineering.html|title=Sealdah division-Engineering details|publisher=The Eastern Railway, Sealdah division}}</ref> ఆగష్టుఆగస్టు 1955 న 1, బెంగాల్ నాగ్పూర్ రైల్వే (బిఎన్‌ఆర్) దక్షిణ భాగం హౌరా నుంచి విశాఖపట్నం దాకా, మధ్య ప్రాంతంలో నాగ్‌పూర్ నుండి హౌరా వరకు మరియు నార్త్ సెంట్రల్ ప్రాంతంలో కాట్నీ వరకు తూర్పు రైల్వే నుండి వేరు చేయడంతో సౌత్ ఈస్ట్రన్ రైల్వేగా మారింది.<ref>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, pp.42–3</ref><ref name=er>{{cite web |url=https://www.easternrailway.gov.in/erweb_new/about_us/aboutus.asp|title=The Eastern Railway-About us|publisher=The Eastern Railway}}</ref> మూడు అదనపు డివిజనులు అయిన ధన్‌బాద్, మొఘల్సరాయ్, మాల్డా తరువాత ఏర్పడ్డాయి.<ref>{{cite web|url=http://pib.nic.in/focus/fojul99/fo2407991.html|title=Focus-Eastern Railway|publisher=Press Information Bureau, Government of India}}</ref> 302002 సెప్టెంబర్,సెప్టెంబరు 200230 వరకు తూర్పు రైల్వేలో ఏడు డివిజన్లు ఉన్నాయి. తదుపరి, 12002 అక్టోబర్అక్టోబరు 20021 న ఒక కొత్త జోన్, ఈస్ట్ సెంట్రల్ రైల్వేను నుండి తూర్పు రైల్వే దాని యొక్క డానాపూర్, ధన్‌బాద్, మొఘల్సరాయ్ విభాగాలు వేరు చేయడాం ద్వారా ఏర్పరచారు.<ref name=er/> ప్రస్తుతం, తూర్పు రైల్వే నాలుగు విభాగాలు (డివిజనులు)గా ఉంది.
 
==రైలు మార్గములు==
"https://te.wikipedia.org/wiki/తూర్పు_రైల్వే" నుండి వెలికితీశారు