మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→కొన్ని ముఖ్యమైన రైళ్ళు: +ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - గోరఖ్పూర్ (వయా వారణాసి ) వీక్లీ ఎక్స |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రిల్ 16, 1853 → 1853 ఏప్రిల్ 16, నవంబర్ → నవంబరు (2), ముర్తి → మూ using AWB |
||
పంక్తి 24:
}}
'''సెంట్రల్ రైల్వే''' [[భారతీయ రైల్వేలు]] లోని 17 మండలాల్లో అతిపెద్ద వాటిల్లో ఒకటి . దీని ప్రధాన కార్యాలయం ముంబై వద్ద ఛత్రపతి శివాజీ టెర్మినస్ (గతంలోని విక్టోరియా టెర్మినస్) ఉంది. భారతదేశంలో ఇది మొట్టమొదటి ప్రయాణీకుల రైలు మార్గము (లైన్) గా కలిగిన, ఈ మార్గము 1853 ఏప్రిల్ 16
మధ్య రైల్వే [[మహారాష్ట్ర]] రాష్ట్రంలో ఒక పెద్ద భాగాన్ని మరియు [[మధ్యప్రదేశ్]] రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో చిన్న భాగం, [[కర్ణాటక]] రాష్ట్రంలో కొంత ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఈ రైల్వే జోన్ 1951,
మధ్య రైల్వే జోన్ [[మధ్య ప్రదేశ్]] రాష్ట్రం లోని ఎక్కువ భాగాలు మరియు [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని దక్షిణ భాగం ప్రాంతం లతో ఏర్పడటము వలన భౌగోళికంగా, ట్రాక్ పొడవు మరియు సిబ్బంది పరంగా [[భారతదేశం]]లో అతిపెద్ద రైల్వే జోనుగా అవతరించింది. ఈ ప్రాంతాలు తదుపరి ఏప్రిల్, 2003 సం.లో కొత్త [[పశ్చిమ మధ్య రైల్వే]] జోనుగా ఏర్పాటు అయ్యింది.
[[File:Central Railway Headquarters.jpg|right|300px|thumb|alt=Central Railway Headquarters.|''సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం'', ''[[ఛత్రపతి శివాజీ టెర్మినస్|సిఎస్టి]]''.]]
పంక్తి 55:
** పచోర-జామ్నార్ (ఎన్జి)
** పూల్గాంవ్-Arvi (ఎన్జి)
**
**
** జాలాంబ్-ఖాంగాంవ్
== బి.బి. మరియు సి.ఐ. రైల్వే ప్రధాన కార్యాలయాలు ==
[[File:The B.B. & C.I. Railway Head Offices.jpg|thumb|బి.బి. మరియు సి.ఐ. రైల్వే ప్రధాన కార్యాలయాలు, 1905]]
== మధ్య రైల్వే డివిజన్లు ==
ఈ జోను ఐదు విభాగాలు (డివిజన్లు)గా విభజించారు ముంబై సిఎస్టి, భూసావల్, నాగ్పూర్, షోలాపూర్ మరియు పూనే. నెట్వర్క్ డివిజన్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.<ref>[http://www.centralrailwayonline.com/crnet.jsp cnt-rly<!-- Bot generated title -->]</ref>
|