గోన బుద్ధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గోన బుద్ధారెడ్డి''' సుప్రసిద్ధ [[తెలుగు]] కవి. పదమూడవ శతాబ్దమునకు చెందిన ఇతను [[కాకతీయులు|కాకతీయుల]] సామంతరాజుగా పనిచేశాడు. [[కందూరు]] రాజధానిగా పాలిస్తూ తన తండ్రి పేర [[రంగనాథ రామాయణము]] గ్రంథాన్ని రచించాడు. ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో క్రీ.శ.1294-1300 కాలంలో<ref>తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్ ఎస్వీ రామారావు, పేజీ 28</ref> రచించబడింది. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.<ref>కాకతీయ చరిత్రము, తేరాల సత్యనారాయణశర్మ రచన, ముద్రణ 2002, పేజీ 168</ref> ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు<ref name="సింహావలోకనము" />. గోన బుద్ధారెడ్డి రచించిన రామాయణమే తెలుగులో తొలి రామాయణ కావ్యంగా ప్రశస్తి వహించింది. అంతకుముందు తిక్కన రచించినది నిర్వచనోత్తర రామాయణమే కాని [[సంపూర్ణ రామాయణం]] కాదు<ref>పాలమూరు సాహితీ వైభవము, ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 8</ref>
 
== కుటుంబ నేపథ్యం ==
పంక్తి 8:
 
== సాహిత్యం ==
గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ [[రామాయణము|రామాయణం]] తెలుగులో తొలి [[సంపూర్ణ రామాయణం]]గా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో [[పాల్కురికి సోమనాథుడు|పాల్కురికి సోమనాథు]]<nowiki/>ని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు.
మరియు చాల తెలివి గల వ్యక్తి .
 
"https://te.wikipedia.org/wiki/గోన_బుద్ధారెడ్డి" నుండి వెలికితీశారు