కందికొండ యాదగిరి: కూర్పుల మధ్య తేడాలు

బ్లాగుకు మూలంగా పరిగణించలేము
వ్యక్తిగత అభిప్రాయాలు తొలగింపు
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కందికొండ యాదగిరి
| education = ఎం. ఎ పాలిటిక్స్, ఎం. ఎ తెలుగు
| residence =
| alma_mater = ఉస్మానియా విశ్వవిద్యాలయం
| residence = హైదరాబాదు
| other_names =
| image = Kandikonda.jpg
| caption =
| birth_name =
| birth_date =[[అక్టోబర్ 13]]
| birth_place = నాగుర్లపల్లి గ్రామం, నర్సంపేట మండలం, వరంగల్ జిల్లా
| native_place =
Line 14 ⟶ 16:
| known =
| occupation = సినీ గీత రచయిత, కవి, కథకుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
Line 37 ⟶ 22:
 
==జీవిత విశేషాలు==
కందికొండ స్వస్థలం [[వరంగల్ జిల్లా]] [[నర్సంపేట]] మండలంలోని [[నాగుర్లపల్లి]] గ్రామం. ప్రాథమిక విద్య సొంతూర్లోనే పూర్తిచేసాడు. డిగ్రీ వరకు మహబూబాబాద్లో చదువుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి యం.ఎ (తెలుగు లిటరేచర్) మరియు యం.ఎ (పొలిటికల్ సైన్స్) చేసారు. కందికొండ తాను చదువుకునే రోజుల నుంచే [[పాటలు]] రాయడం నేర్చుకున్నాడు
 
ఆయనకు ఇంటర్ చదివేటప్పుడు చక్రితో[[చక్రి]]తో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపాడు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన [[ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం]] చిత్రంలో ''మళ్లి కూయవే గువ్వా పాట'' రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. ఆ పాట చాలా ప్రాచుర్యం పొందింది. సంగీత తరువాతదర్శకుడు కందికొండ వెనకడుగు వేసింది లేదు. పాట వెంట పాట [[పందిరి]]లా సినీ సంగీతాభిమానులను అల్లుకుపోయాయి. తన చాలా పాటలకు [[ప్రాణము|ప్రాణం]] పోసింది చక్రియేననిచక్రి, తానింతటిదర్శకుడు వాడుపూరీ కావడానికిజగన్నాథ్ తననువరుస ప్రోత్సహించిందిఅవకాశాలతో చక్రిపాటలు అనిరాసి వినమ్రంగాగేయరచయితగా చెప్పుకుంటడు కందికొండ. కందికొండకు మంచి అవకాశాలు ఇచ్చిన సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్నిలదొక్కుకున్నాడు.
 
నవరసాలూరించే పాటలు రాయడమంటే అంత తేలిక కాదు. రాసిన ప్రతి పాటా జనం నోళ్లలో నానించడమూ అంత తేలిక కాదు. కానీ రాసిన ప్రతి పాటనూ ఒక కోటగా మార్చిన ఘనత కందికొండది. సినీరంగంలో ఎన్నో పాటలకు కృషి చేసిన కందికొండ గురించి అతని సొంత గ్రామం వారికి తప్ప చాలా మందికి తెలియదు. “మళ్ళి కూయవే గువ్వా” పాట తెలియని సంగీతాభిమాని లేడు. అంతేకాదు “గలగల పారుతున్నగోదిరిలా” పాట హమ్మింగ్ చేయని వారుండరు. ఎన్నో పాటల అక్షరాలకు ప్రాణం పోసిన రచయిత కందికొండ.
 
కందికొండ సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుండి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో వేయికి పైగా [[పాటలు]] వ్రాసారు. అంతేకాకుండా తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన [[బతుకమ్మ]] నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా, జనాల నోటన మార్మోగాయి.
Line 47 ⟶ 30:
ఆయన పాటలే కాదు కవిత్వం రాయటంలోనూ దిట్ట. [[తెలంగాణా]] యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని [[కథలు]]<nowiki/>గా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు.
 
==గీతగేయ రచయితగా వ్యవహరించిన ప్రముఖ సినిమాలు==
*ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
*143 and I miss you
*అల్లరి పిడుగు
*ఆప్తుడు
*ఒక రాధ ఇద్దరి కృష్ణుల పెల్లిపెళ్ళి
*చక్రం
*ఎంజాయ్
*ఎంజోయ్
*ఆడుతూ పాడుతూ
*షాక్
"https://te.wikipedia.org/wiki/కందికొండ_యాదగిరి" నుండి వెలికితీశారు