ఉస్తాద్ బిస్మిల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
== షెహనాయ్ ప్రస్థానం ==
ప్రముఖ సంప్రదాయ సంగీత వాయిద్యం షెహనాయ్ ను ప్రాచుర్యంలోకి తీసుకు రావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1937 లో [[కోల్‌కతా]] భారతీయ సంగీత సమ్మేళనం లో షెహనాయ్ ప్రదర్శన ఇవ్వడంతో ఆ వాయిద్యానికి మంచి ప్రాచుర్యం లభించింది. ఆ వాయిద్య విద్వాంసులలో అతనే అగ్రగణ్యుడిగా పేరు గడించాడు. అంతే కాక, షెహనాయ్ అంటే అతని పేరే గుర్తు వచ్చే అంతగా కృషి చేశాడు ఖాన్.
[[1937]] లో [[కోల్‌కతా]] భారతీయ సంగీత సమ్మేళనం లో షెహనాయికి మంచి ప్రాచుర్యాన్ని తీసుకొని వచ్చాడు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో ఆయన తన కచేరీల నిచ్చాడు. ఆయనఅతను చనిపోయినప్పుడు, షెహనాయీని ఆయనతోకూడా పాటేకలిపి పూడ్చిపెట్టారు. అంతగా అనుబంధం వుండేది ఆయనకుఖాన్కు షెహనాయీతో. ఆయనసంగీతం ఇలాగురించి అనేవాడుమాట్లాడుతూ, ''మానవాళి నశించినా, సంగీతం బతుకుతుంది. సంగీతానికి [[కులం]] లేదు'', అని అన్నాడు అతను.
 
== ఎర్రకోటలోవాద్యం ==