సరస్వతీ మహల్ గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
 
== చరిత్ర ==
తంజావూరు [[చెన్నై]] నగరానికి 279 కి.మీ దూరంలో ఉంది. [[మధ్య చాళుక్యులు]] ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. సా. శ 1535 - 1673 మధ్య కాలంలో [[నాయకర్లు]] తంజావూరును పరిపాలించారు. ఈ గ్రంథాలయం 1777 - 1832 మధ్య కాలంలో జీవించిన తంజావూరు మహారాజు [[సెర్ఫోజీ]] వారసత్వంగా పరిగణించబడుతోంది. ఈయన నాయకర్ల కాలంలో ఏర్పాటైన ఈ గ్రంథాలయాన్ని మరింతగా అభివృద్ధి చేశాడు. ఈయనను [[మీసు కృష్ణ అయ్యర్]] అనే గాయకుడు తాను స్వరపరిచిన ఒక కృతిలో ''సరస్వతీ నిలయ స్థాపక'' అని కీర్తించాడు.<ref name="Contributions of Thanjavur Maratha Kings">{{cite book|last1=భోస్లే|first1=ప్రతాప్ సింగ్ సెర్ఫోజీ రాజే|title=Contributions of Thanjavur Maratha Kings|publisher=నోషన్ ప్రెస్|location=చెన్నై|isbn=9781948230957|edition=Second Edition|url=https://books.google.co.in/books?id=V-RDDwAAQBAJ|accessdate=21 February 2018}}</ref> ఈయన కాలంలోనే [[తంజావూరు చిత్రకళ]], [[భరతనాట్యం]] బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.<ref name=livehistoryindia.com>{{cite web|title=The Great Library of Tanjore|url=https://www.livehistoryindia.com/snapshort-histories/2017/07/08/the-great-library-of-tanjore|website=livehistoryindia.com|accessdate=16 February 2018}}</ref>
 
== పుస్తకాలు ==
ఈ గ్రంథాలయంలో తమిళ, తెలుగు, హిందీ, మరాఠీ మొదలైన భారతీయ భాషల్లోని అరుదైన తాళపత్ర గ్రంథాలు, ప్రతులు భద్రపరచబడి ఉన్నాయి. 20 వ శతాబ్దం మొదటి భాగంలో మరాఠీ ప్రతులు రాయడానికి మోడీ అనే లిపి వాడేవారు. అరుదైన ఈ లిపిలో ఉన్న 12000 పత్రాలు ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. ఇక్కడ ఉన్న గ్రంథాలు ఎక్కువగా [[వ్యాకరణ శాస్త్రము|వ్యాకరణ]] మరియు [[వైద్యశాస్త్రము|వైద్య శాస్త్రాలకు]] సంబంధించినవి.
 
== మూలాలు ==