మధ్య మానేరు డ్యామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
1991లో మాజీ [[ప్రధానమంత్రి]] [[పి.వి.నరసింహారావు]] చేత [[శ్రీరాంసాగర్ ప్రాజెక్టు]] రెండవ దశలో భాగంగా జలాశయం ప్రారంభించబడింది. మానేరు నది నుండి కాకుండా శ్రీరాంసాగర్ వరద కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి మిగులు నీరు ప్రవహిస్తుంది. ఆనకట్ట పూర్తి సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత, కరీంనగర్ నగరంలోని 24 అడుగుల స్థూల సామర్థ్యం కలిగిన [[దిగువ మానేరు డ్యామ్]] లోకి నీరు విడుదల చేయబడుతుంది.
 
2004-05లో జలయజ్ఞంలో భాగంగా మొదలైన ఈ ఆనకట్ట నిర్మాణం, అనేక రాజకీయ కారణాల మధ్యలో ఆగిపోయింది. 2005లో ప్రారంభమైన ప్రాజెక్టు పదేళ్లలో 50 శాతం పూర్తయితే, [[తెలంగాణ ప్రభుత్వం]] 10 నెలల్లోనే మిగతా 50శాతం పనులు పూర్తి చేసింది.<ref name="మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తి చేసి రికార్డు తిరగరాసిన తెలంగాణ ప్రభుత్వం">{{cite news|last1=నవతెలంగాణ|title=మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తి చేసి రికార్డు తిరగరాసిన తెలంగాణ ప్రభుత్వం|url=http://www.navatelangana.com/article/flash-news/674413|accessdate=8 July 2018|date=4 April 2018|archiveurl=https://web.archive.org/web/20180708120832/http://www.navatelangana.com/article/flash-news/674413|archivedate=8 July 2018}}</ref> ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి తుది ఖర్చు రూ. 20502,150 కోట్లు.
 
== జలాశయం వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/మధ్య_మానేరు_డ్యామ్" నుండి వెలికితీశారు