'''జరుక్ శాస్త్రి''' గా పేరొందిన '''జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి''' [[1914]] [[సెప్టెంబర్ 7]]న జన్మించారుజన్మించాడు. తెలుగు సాహిత్యం లోసాహిత్యంలో పేరడీలకు జరుక్ శాస్త్రి నిశాస్త్రిని ఆద్యుడిగా భావిస్తారు. అయితే, పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యం లోనిసాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోనూ ఈయనకి పరిచయం ఉంది. ఈయన కృష్ణా పత్రిక, [[ఆంధ్రపత్రిక]], వాణి - వంటి పత్రికల్లో తరుచుగా వ్యాసాలు వ్రాస్తూ ఉండేవారుఉండేవాడు. ఆంధ్రపత్రిక, వాణి పత్రికల్లో సంపాదకవర్గ సభ్యులుగా కూడా పనిచేసారుపనిచేసాడు. [[తెనాలి రామకృష్ణుడు|తెనాలి రామకృష్ణుని]] తరువాత తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తి, వికటకవి - శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని అంటారు. ఆయన రచనల్లో కొన్ని - "జరుక్ శాస్త్రి పేరడీలు" పేరుతోనూ, కథలు కొన్ని "శరత్ పూర్ణిమ" పేరుతోనూ నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనాలుగా వెలువరించారు. ఆయన [[1968]]లో హృద్రోగం తోహృద్రోగంతో కన్నుమూసారు.