రాయప్రోలు సుబ్బరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కలం పేరుతో రచనలు చేసిన ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
'''రాయప్రోలు సుబ్బరామయ్య''' [[ప్రకాశం జిల్లా]], [[మార్కాపురం మండలం]], [[వేములకోట]] గ్రామంలో 1925 లో జన్మించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేసాడు.
 
ఇతను "రాసురామ" అను కలం పేరుతో రచనలు చేశాడు. విక్రమ ఘటోత్కచ అనే నాటకం రాసాడు. నీరాజనం ఆనే ఖండ కావ్యం రచించాడు. అష్టావదానం కూడా చేశాడు. యాత్రాశోభ, సురభీశ్వరి, ఇరమ్మదం, చాణక్య ప్రతిన వీరి ఇతర రచనలు. అనేక సన్మానాలు సత్కారాలు పొందాడు.
 
రాయప్రోలు సుబ్బరామయ్య ధర్మపత్ని కోటమ్మ. వీరికి ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు రాఘవే౦ద్ర శర్మ హార్మోనియ౦ వాద్యకారునిగా ప్రతిభ చాటగా, రెండవ కుమారుడు వే౦కటేశ్వర్లు గాత్ర స౦గీత౦లో పేరు గా౦చారు.
 
రాయప్రోలు సుబ్బరామయ్య 1986లో మరణించారు.
 
[[వర్గం:ప్రకాశం జిల్లా నాటక రచయితలు]]
[[వర్గం:ప్రకాశం జిల్లా అవధానులు]]
[[వర్గం:కలం పేరుతో రచనలు చేసిన ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]