ఫైన్ ఆర్ట్స్ థియేటర్స్, బాపట్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== ప్రారంభం ==
1952లో రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత [[కె.ఎస్.టి. శాయి]] తన మిత్రులతో కలిసి బాపట్లలో విద్యార్థి కళా సమితి అనే సంస్థను స్థాపించి కళారంగ కార్యక్రమాలు నిర్వహించేవాడు. [[గోదావరి]] నదికి వరదలు వచ్చినప్పుడు సంస్థ తరపున [[ఆచార్య ఆత్రేయ]] రాసిన ''ఎవరు దొంగ'' నాటికను ప్రదర్శించి విరాళాలు సేకరించి, బాధితులకు సహాయం అందించారు. 1953లో ఫైన్ ఆర్ట్స్ థియేటర్స్ గా మార్చబడింది.
 
== ప్రదర్శనలు ==