ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్''' [[తెలుగు సినిమా]], [[టెలివిజన్]] నిర్మాణ సంస్థ. దీనిని 2009లో రాజీవ్ రెడ్డి ఎడుగూరు, జాగర్లముడి సాయిబాబా స్థాపించారు. ఈ సంస్థ 2018వరకు ఆరు సినిమాలు, ఐదు సీరియళ్ళను నిర్మించింది. ఈ సంస్థ 2015లో నిర్మించిన [[కంచె (సినిమా)|కంచె]] సినిమా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]]లో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా|ఉత్తమ తెలుగు సినిమా]] విభాగంలో జాతీయ పురస్కారాన్ని, [[నంది పురస్కారాలు]]లో [[సరోజినీ దేవి అవార్డు పొందిన జాతీయ సమైక్యతా చిత్రాలు]] విభాగంలో నంది పురస్కారాన్ని అందుకుంది.
 
== నిర్మించిన చిత్రాలు ==