రాజ్ (రవిబాబు), లీనా (నేహా చౌహాన్) దంపతులకు శ్రేయ, మున్ని అనే ఇద్దరు ఆడపిల్లలు. రాజ్ బిజినెస్మేన్. పిల్లలిద్దరికి ఆస్తమా ఉంటుంది. పిల్లలిద్దరూ స్విమ్మింగ్ చేస్తుండగా శ్రేయకు ఊపిరాడక స్మిమ్మింగ్ పూల్లోనే చనిపోతుంది. శ్రేయ చనిపోవడంతో లీనా ఆ ఇంట్లో ఉండలేకపోవడంతో వేరే ఇంటికి మారుతారు. కొత్త ఇంటికి వెళ్లాక చిన్న కూతురు మున్ని వింతగా ప్రవర్తిస్తుంది.ప్రవర్తిస్తూ, ఒక ఆత్మతో మున్ని మాట్లాడుతూ ఉంటుంది. రెండుమూడు సార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కూడాప్రయత్నించిన ప్రయత్నిస్తుంది. ఆస్తమా ఉన్న కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకోవడంమున్ని కోసం లీనా తన ఇంటికి సెక్యురిటీ లాకర్స్ ఏర్పాటు చేస్తుందిచేస్తుకుంటారు. ఏ డోర్ తీసినా అలారం మోగేలా పోలీసుల సాయంతో సెట్ చేస్తుంది. అయితే ఒక రోజు మున్ని ఇంట్లో నుంచి మాయమైపోతోంది. అదే టైమ్లోసమయంలో రాజ్ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తున్న జాన్వీ (ప్రియా వడ్లమాని) కూడా కనిపించకుండా పోయిందంటూపోతుంది. జాన్వీ మిస్సింగ్ కేసు రాజ్ స్నేహితుడైన పోలీసు అధికారి వినోద్ (ముక్తా ఖాన్) విచారిస్తుంటాడు. ఆ కేసు విషయం గురించి రాజ్ను విచారిద్దామని అతని ఇంటికి వస్తే.. మున్ని కనిపించడం లేదన్న విషయం తెలిసి ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తాడు. దాంతో వినోద్కు జరిగిన సంఘటనలన్ని తెలుస్తాయి. మున్నితో ఒక ఆత్మ ఉందని గ్రహించి, ఆత్మల గురించి తెలిసిన డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్)ను పిలిపిస్తాడు. అప్పటివరకు మామూలుగా ఉన్న రాజ్ భార్య లీనాలోకి ఒక్కసారిగా ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? మున్నిని ఎవరు తీసుకెళ్లారు? జాన్వీని ఎవరు చంపారు? పోలీసులకుఅనేది ఫిర్యాదుమిగతా అందుతుందికథ.
జాన్వీ మిస్సింగ్ కేసు రాజ్ స్నేహితుడైన పోలీసు అధికారి వినోద్(ముక్తా ఖాన్) విచారిస్తుంటాడు. ఆ కేసు విషయం గురించి రాజ్ను విచారిద్దామని అతని ఇంటికి వస్తే.. మున్ని కనిపించడం లేదన్న విషయం తెలిసి ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తారు. అందులో వినోద్కు సంచలన విషయాలు తెలుస్తాయి. మున్నితో ఒక ఆత్మ ఉందనే విషయం తెలుస్తుంది. ఆత్మల గురించి తెలిసిన తన మిత్రుడు డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్)ను పిలిపిస్తాడు. అప్పటి వరకు మామూలుగా ఉంటే రాజ్ భార్య లీనాలోకి ఒక్కసారిగా ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? మున్నిని ఎవరు తీసుకెళ్లారు? జాన్వీని ఎవరు చంపారు? అనే ఆసక్తికర అంశాలు సినిమాలో చూడాల్సిందే.