ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 45:
[[ఫైలు:APSRTC 1932 bus.JPG|260x260px|thumb|1932లో [[నిజాం]] సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్టీసి బస్సు |alt=]]
===ఎర్ర బస్సు పుట్టుక ===
[[తెలంగాణా]]ను నైజాం ప్రభువులు పాలించే రోజులలో [[కోస్తా]], [[రాయలసీమ]] ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. [[నిజాం|నైజాం]]<nowiki/>లో అప్పటికే "[[నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ]]" అనే సంస్థ రైళ్ళు నడుపుతోంది. అందులో భాగంగానే 1932 జూన్‍లో "రోడ్ ట్రాన్స్‌‍పోర్టు" ప్రారంభించారు. మూడులక్షల తొంబైమూడువేల రూపాయల మూల పెట్టుబడితో, మూడు డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో అది ప్రారంభమైనది.<ref name="రవాణా సౌకర్యాలు">{{cite news |last1=సాక్షి |first1=విద్య |title=రవాణా సౌకర్యాలు |url=http://www.sakshieducation.com/Story.aspx?nid=116999 |accessdate=7 December 2019 |work=www.sakshieducation.com |date=28 November 2015 |archiveurl=http://web.archive.org/web/20191207050533/http://www.sakshieducation.com/Story.aspx?nid=116999 |archivedate=7 December 2019}}</ref>
నవంబరు 1వ తారీఖు 1951 నుండి 1958 వరకు [[హైదరాబాదు]] రాష్ట్ర రవాణాసంస్థగారవాణా సంస్థగా ఉండేది.
 
===ప్రెవేటు రవాణా జాతీయం ===