వామన పురాణము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[వ్యాసుడు]] చేత రచింపబడ్డ [[పురాణములు|పద్దెనిమిది]] పురాణాలలొ '''వామన పురాణం''' ఒకటి. శ్రీ[[మహావిష్ణువు]] త్రివిక్రమ స్వరూపుడైన [[బలి]] చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన [[వామన అవతారం]] పై ఆధారమైనది ఈ పురాణం. ఈ పురాణం పూర్వ భాగం ఉత్తర భాగం అంబే రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వభాగం లొ 10 వేల శ్లోకాలు ఉన్నాయి, ఉత్తర భాగం ఇప్పుడు లభించడం లేదు. పురణం లొపురాణంలో శ్లోకాలే కాకుండా గద్య భాగాలు కూడా ఉన్నాయి. పూర్వ భాగం లొ 97 అధ్యాయాలు ఉన్నాయి. కురుక్షేత్రం లోని బ్రహ్మ సరోవరాన్ని విశేషంగా 28 అధ్యాయలలొ సరో మహత్యంగా అనే పేరు తో వర్ణింపబడుతుంది. [[బలి]] చక్రవత్రచక్రవర్తి జరిపిన యజ్ఞం కురుక్షేత్రంలొ జరిపినట్లు చెప్పబడింది.
ఈ పురాణానికి ప్రధాన వక్త [[పుల్యస్తుడు]] శ్రోత [[నారదుడు ]].
{{అష్టాదశ పురాణములు}}
 
[[వర్గం:పురాణాలు]]
 
[[en:Vamana Purana]]
"https://te.wikipedia.org/wiki/వామన_పురాణము" నుండి వెలికితీశారు