రావిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Varmadatla (చర్చ | రచనలు) |
వికీకరణ, కొన్ని సవరణలు |
||
పంక్తి 1:
'''రాచకొండ విశ్వనాధశాస్త్రి''' వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల
==తొలి జీవితము==
రావి శాస్త్రి, నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు [[1922]] [[జూలై 30]]న శ్రీకాకుళంలో జన్మించాడు. ఈయన స్వస్థలము [[అనకాపల్లి]] దగ్గర [[తుమ్మపాల]] గ్రామము. ఈయన తండ్రి, న్యాయవాది తల్లి, సహితీకారిణి.
రావి శాస్త్రి [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (హానర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి [[1946]] లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని
ఆరంభములో కఠోర కాంగ్రేసువాది అయినా 1960లలో మార్క్సిష్టు సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు.
==రచనలు==
తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో
ఈ నవలను ఈయన 1952 లో రచించాడు.తరువాత 'రాజు మహిషీ ,' రత్తలు-రాంబాబు ' అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించిచాడు. ఈయన జీవిత చరమాంకంలో 'ఇల్లు ' అనే నవలను రచించాడు. అయితే ఇతను రచించిన నవలల్లోకెల్లా ఈ 'అల్పజీవి ' నవలనే ఉత్తమమైన నవలని విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా ఎక్కువమంది పాఠకుల అభిమానాన్ని కూడా పొందిన నవల ఇదే.▼
▲ఈ నవలను
మధ్యపాన నిషేధ చట్టం ఆంధ్రలో తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ అద్బుతంగా వ్రాసిన ఇతని " ఆరుసారా కథలు " తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేసాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఇతని ' నిజం ' నాటకంలో వ్యక్తం చేసాడు.▼
▲
=== రచనల జాబితా ===
*''కథాసాగరం''(1955)
*''ఆరుసారా కథలు'' (1961)
*''రాచకొండ కథలు'' (1966)
*''ఆరుసారో కథలు'' (1967)
*''రాజు మహిషి'' (1968)
*''కలకంఠి'' (1969)
*''బానిస కథలు'' (1972)
*''ఋక్కులు'' (1973)
*''రత్తాలు- రాంబాబు ''(1975)
*''సొమ్ములు పోనాయండి''
*''గోవులోస్తున్నాయి జాగ్రత్త''
*''బంగారం''
*''ఇల్లు''
*''నిజం'' నాటకం
*''తిరస్కృతి'' నాటిక
*''విషాదం'' నాటిక
==రావిశాస్త్రి విశిష్టత==
ఇతను కథకుడే కాదు నటుడు కూడా . ఇతను వ్రాసిన 'నిజం ' నాటకంలోను, గురజాడ కన్యాశుల్కం నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆరోజుల్లో అంటే 1962 ప్రాంతంలో వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం . " ▼
▲
"రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చేడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను" అని ప్రగాఢంగా విశ్వసించే రాచకొండ విశ్వనాధశాస్త్రి 1922 జూలై 30 లో పుట్టి , పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడి , విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాల్నెదిరించి నెలల తరబడి జైలుపాలై, ప్రభుత్వ బిరుదుల్ని అవార్డుల్ని తిరస్కరించి, పతితులకోసం, భ్రష్టులకోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడ్డ తమ్ములకోసం , చల్లారిన సంసారలకోసం, చీకట్లు ముసిరిన బ్రతుకులుకోసం తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993 నవంబరు 10 న పెన్ను, కన్నుమూశాడు.▼
▲"రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చేడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను"
==బయటి లింకులు==
*[http://www.hinduonnet.com/thehindu/mp/2002/07/22/stories/2002072201090200.htm రావి శాస్త్రి పై హిందూ పత్రిక వ్యాసము]
[[Category:1922 జననాలు|రావిశాస్త్రి]]
[[Category:1993 మరణాలు|రావిశాస్త్రి]]
|