రావిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ, కొన్ని సవరణలు
పంక్తి 1:
'''రాచకొండ విశ్వనాధశాస్త్రి''' వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరుపునతరపున తన ప్రతిరచనలోనుప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు",. సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని ముఖ్యంగాసూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు. [[శ్రీకాకుళం]], [[విజయనగరం]], [[విశాఖపట్నం|విశాఖ]] జిల్లాల మాండలికాన్నిమాండలికంలో, అట్టడుగువర్గాలఅట్టడుగు భాషనువర్గాల పదునుగాభాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్లప్రభావవంతంగా, పాఠకుల సానుభూతిహృదయాలకు "హత్తుకు పిండ"పోయేలా గలపదునైన ఏకైకరచనలు ప్రతిభావంతుడుచేసాడు.
 
==తొలి జీవితము==
రావి శాస్త్రి, నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు [[1922]] [[జూలై 30]]న శ్రీకాకుళంలో జన్మించాడు. ఈయన స్వస్థలము [[అనకాపల్లి]] దగ్గర [[తుమ్మపాల]] గ్రామము. ఈయన తండ్రి, న్యాయవాది తల్లి, సహితీకారిణి.
 
 
రావి శాస్త్రి [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]] నుండి తత్వ శాస్త్రములో బీ.ఏ (హానర్స్) చదివి, మద్రాసు యూనివర్సిటీ నుండి [[1946]] లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని 1950లో[[1950]]లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు.
ఆరంభములో కఠోర కాంగ్రేసువాది అయినా 1960లలో మార్క్సిష్టు సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు.
 
 
"[[1947 "]] ప్రాంతంలో లో న్యాయవాది వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం , విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగాడు. పట్టణ జీవితంలో వస్తున్న పెనుమార్పులను గమనించాడు. [[గురజాడ అప్పారావు]], శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు . అమానుషత్వం పెరుగుతున్న నమాజంలో గిలగిలలాడేవారిగిలగిలలాడే వారి ఆరాటాలను తన రచనలలో చిత్రించాడు.రా.వి.శాస్త్రి రావిశాస్త్రి కథా కథన పద్థతి చాలా పదునైనది, కాపికాపీ చేస్తే తప్ప అనితరసాథ్యం.
 
==రచనలు==
తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రా.వి.శాస్త్రిరావిశాస్త్రి రచించిన "''[[అల్పజీవి"]]'' మిక్కిలి ఎన్నదగినది. జేమస్ జాయిస్ " చైతన్య స్రవంతి" ధోరణిలో వచ్చిన మొదటి తెలుగు నవల ఇతనిఇది. అల్పజీవి.జేమస్ జాయిస్ రచనా పద్థతిని మొదటిసారిగా తెలుగు కథలకు అన్వయించినది కూడా రా.వి.శాస్త్రినేరావిశాస్త్రినే. ఇది ఇతనిఆయన మొట్టమొదటి నవల.
 
ఈ నవలను ఈయన 1952 లో రచించాడు.తరువాత 'రాజు మహిషీ ,' రత్తలు-రాంబాబు ' అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించిచాడు. ఈయన జీవిత చరమాంకంలో 'ఇల్లు ' అనే నవలను రచించాడు. అయితే ఇతను రచించిన నవలల్లోకెల్లా ఈ 'అల్పజీవి ' నవలనే ఉత్తమమైన నవలని విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా ఎక్కువమంది పాఠకుల అభిమానాన్ని కూడా పొందిన నవల ఇదే.
 
ఈ నవలను ఈయనఆయన [[1952]] లో రచించాడు. తరువాత ''రాజు మహిషీ '',' రత్తలు'రత్తాలు-రాంబాబు '' అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించిచాడు. ఈయన జీవిత చరమాంకంలో ''ఇల్లు '' అనే నవలను రచించాడు. అయితే ఇతనుఈయన రచించిన నవలల్లోకెల్లా ఈ ''అల్పజీవి '' నవలనే ఉత్తమమైన నవలనినవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా ఎక్కువమందిఅత్యధిక పాఠకుల అభిమానాన్ని కూడాప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే.
మధ్యపాన నిషేధ చట్టం ఆంధ్రలో తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ అద్బుతంగా వ్రాసిన ఇతని " ఆరుసారా కథలు " తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేసాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఇతని ' నిజం ' నాటకంలో వ్యక్తం చేసాడు.
 
 
మధ్యపానఆంధ్రలో మద్యపాన నిషేధ చట్టం ఆంధ్రలో తెచ్చి పెట్టిన అనేక విపరిణామాలను చిత్రిస్తూ అద్బుతంగాఆయన వ్రాసినఅద్భుతంగా ఇతని "రాసిన ''ఆరుసారా కథలు "'' తెలుగు కథా సాహిత్యంలో ఒక విప్లవాన్ని సృష్టించి అందరిని ఆలోచింపచేసాయి. అధికార గర్వానికి ధనమదం తోడైతే పై వర్గం వారు ఎటువంటి దుర్మార్గాలు చేయగలరో ఇతనిఆయన ' 'నిజం '' నాటకంలో వ్యక్తం చేసాడు.
 
=== రచనల జాబితా ===
ఇతని మిగిలిన రచనలు 'కథాసాగరం'(1955) ' ఆరుసారా కథలు ' (1961) 'రాచకొండ కథలు ' (1966) ' ఆరుసారో కథలు ' (1967)'రాజు మహిషి ' (1968) ' కలకంఠి ' (1969) ' బానిస కథలు ' (1972) ' ఋక్కులు ' (1973) రత్తాలు- రాంబాబు (1975) సొమ్ములు పోనాయండి, , గోవులోస్తున్నాయి జాగ్రత్త , బంగారం, ఇల్లు , మొదలైనవి.
*''కథాసాగరం''(1955)
*''ఆరుసారా కథలు'' (1961)
*''రాచకొండ కథలు'' (1966)
*''ఆరుసారో కథలు'' (1967)
*''రాజు మహిషి'' (1968)
*''కలకంఠి'' (1969)
*''బానిస కథలు'' (1972)
*''ఋక్కులు'' (1973)
*''రత్తాలు- రాంబాబు ''(1975)
*''సొమ్ములు పోనాయండి''
*''గోవులోస్తున్నాయి జాగ్రత్త''
*''బంగారం''
*''ఇల్లు''
 
ఇవికాక ' నిజం ' 'నాటకం , తిరస్కృతి, విషాదం వంటి/ నాటికలు కూడా వ్రాసాడు. '''
*''నిజం'' నాటకం
*''తిరస్కృతి'' నాటిక
*''విషాదం'' నాటిక
 
==రావిశాస్త్రి విశిష్టత==
1983లో[[1983]]లో ఆంథ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణను[[కళాప్రపూర్ణ]]ను ప్రకటిస్తే దానిని తిరస్కరించాడు. అంతే కాకుండా [[1966]] లో తీసుకున్న [[కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డునుఅవార్డు]]ను తిరిగి ఇచ్చివేసినాడుఇచ్చివేసాడు.
 
ఇతను కథకుడే కాదు నటుడు కూడా . ఇతను వ్రాసిన 'నిజం ' నాటకంలోను, గురజాడ కన్యాశుల్కం నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆరోజుల్లో అంటే 1962 ప్రాంతంలో వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం . "
 
ఇతనుఆయన కథకుడే కాదు నటుడు కూడా . ఇతనుఆయన వ్రాసిన ''నిజం '' నాటకంలోను, గురజాడ [[కన్యాశుల్కం]] నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆరోజుల్లోఆరోజుల్లోనే, అంటే [[1962]] ప్రాంతంలో, వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం . "
"రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చేడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను" అని ప్రగాఢంగా విశ్వసించే రాచకొండ విశ్వనాధశాస్త్రి 1922 జూలై 30 లో పుట్టి , పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడి , విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాల్నెదిరించి నెలల తరబడి జైలుపాలై, ప్రభుత్వ బిరుదుల్ని అవార్డుల్ని తిరస్కరించి, పతితులకోసం, భ్రష్టులకోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడ్డ తమ్ములకోసం , చల్లారిన సంసారలకోసం, చీకట్లు ముసిరిన బ్రతుకులుకోసం తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993 నవంబరు 10 న పెన్ను, కన్నుమూశాడు.
 
 
"రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చేడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను" అని ప్రగాఢంగా విశ్వసించే రాచకొండ విశ్వనాధశాస్త్రిఅన్నాడు రావిశాస్త్రి. 1922 జూలై 30 లో30న పుట్టి , పీడిత, తాడిత ప్రజల పక్షాన న్యాయంకోసం పోరాడి , విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాల్నెదిరించిఅన్యాయాల నెదిరించి నెలల తరబడి జైలుపాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితులకోసంపతితుల కోసం, భ్రష్టులకోసంభ్రష్టుల కోసం, బాధాసర్పదష్టుల కోసం దగాపడ్డ తమ్ములకోసంతమ్ముల కోసం, చల్లారిన సంసారలకోసంసంసారల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకులుకోసంబ్రతుకుల కోసం.. తుది శ్వాసవరకు అవిశ్రాంతంగా ఉద్యమించి [[1993]] నవంబరు[[నవంబర్ 10]] రావిశాస్త్రి పెన్ను, కన్నుమూశాడు.
 
==బయటి లింకులు==
*[http://www.hinduonnet.com/thehindu/mp/2002/07/22/stories/2002072201090200.htm రావి శాస్త్రి పై హిందూ పత్రిక వ్యాసము]
 
[[Category:1922 జననాలు|రావిశాస్త్రి]]
[[Category:1993 మరణాలు|రావిశాస్త్రి]]
"https://te.wikipedia.org/wiki/రావిశాస్త్రి" నుండి వెలికితీశారు