ఎమ్వీయల్. నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎమ్వీయల్. నరసింహారావు''' (1944 - 1986) సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు సినిమా నిర్మాత. వీరి పూర్తిపేరు '''మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు'''. వీరు [[సెప్టెంబరు 29]], [[1944]] సంవత్సరంలో గూడూరులో[[గూడూరు]]లో జన్మించారు. [[బందరు]]లో డిగ్రీ చదివి, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ. పూర్తిచేశారు. [[నూజివీడు]]లోని ధర్మ అప్పారాయ కళాశాల తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి చివరివరకు పనిచేశారు.
 
1974లో బాపూ రమణల పరిచయంతో సినిమా రంగంలో ప్రవేశించి [[ముత్యాల ముగ్గు]] సినిమా నిర్మించారు. ఇది బాగా విజయవంతం కావడంతో, గోరంత దీపం, స్నేహం, మనవూరి పాండవులు, తూర్పువెళ్ళే రైలు, ఓ ఇంటి భాగోతం సినిమాలకు సంభాషణలు రాశారు.