భక్త ప్రహ్లాద (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భక్త ప్రహ్లాద''' [[ధర్మవరం రామకృష్ణమాచార్యులు]] రచించిన [[నాటకం]]. [[తెలుగు]] నాటకరంగంలో 19 భక్త ప్రహ్లాద నాటకాలు ప్రదర్శన చేయగా, వాటిల్లో ఆంధ్ర నాటక హితామహులుగా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణాచార్యులు రాసిన భక్త ప్రహ్లాద నాటకం బాగా జనాదరణ పొందింది.
 
== కథ సంగ్రహం ==
శాపగ్రస్తులైన జయవిజయులు భూలోకంలో హిరణ్యాక్ష[[హిరణ్యాక్షుడు]], హిరణ్యకశిపులుగా[[హిరణ్యకశిపుడు]]గా జన్మిస్తారు. దానవులైన వీరు [[యజ్ఞం|యజ్ఞ]] వాటికలను ధ్వంసం చేస్తూ దేవతలను[[దేవతలు|దేవతల]]ను హింసిస్తారు. [[శ్రీమహావిష్ణువు|శ్రీ మహావిష్ణువు]] [[వరాహావతారము|వరాహావతారమున]] హిరణ్యాక్షుని వధిస్తాడు. తమ్ముని మృతితో కోపించిన హిరణ్యకశిపుడు [[బ్రహ్మ]] కోసం ఘరఘోర [[తపస్సు]] చేసి మెప్పిస్తాడు. ఆయన ద్వారా వరం పొందుతాడు. హిరణ్యకశిపుడు ఇంద్రలోకాన్ని ఆక్రమించి, వారిని బాధిస్తాడు. విద్యనభ్యసించడం, హరినామస్మరణ మానని తనయుడు [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]] అనేక విధాల చిత్రహింసలకు గురి చేయడం, చివరకు శ్రీ మహావిష్ణువు స్తంభం నుండి ఉగ్రనరసింహరూపానఉగ్ర[[నరసింహావతారము|నరసింహరూపాన]] ప్రత్యక్షమై హిరణ్యకశిపుని వధించడంతో కథ ముగుస్తుంది.
 
== మూలాలు ==