మధ్వాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Charan s05 (చర్చ | రచనలు) |
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: → , , → , (2) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 1:
[[ఫైలు:Madhavacharya.jpg|200px|right|మధ్వాచార్యులు]]
[[మధ్వాచార్యులు]] ([[కన్నడ భాష|కన్నడ]]:ಶ್ರೀ ಮಧ್ವಾಚಾರ್ಯರು) [[ద్వైతం|ద్వైత]] వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. మధ్వాచార్యులు నిలిపిన సంప్రదాయాలను పాటించేవారిని మాధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలిస్తారు. మధ్వాచార్యుడు, [[హనుమంతుడు]]
==పుట్టుక / బాల్యము==
మద్వాచార్యులు [[ఉడిపి]] వద్ద నున్న పాజక గ్రామంలో క్రీ.శ. 1238 సంవత్సరంలో [[విజయదశమి]] రోజున జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించినది నారాయణ పండితాచార్యులు.
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుతప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే ఆయన పేరు పూర్ణప్రజ్ఞుడుగా మారింది.
పంక్తి 12:
యుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారతదేశమంతా]] పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, [[కన్యాకుమారి]], [[రామేశ్వరం]], [[శ్రీరంగం]] మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా ఆయన ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ ఆయన వేటికీ చలించలేదు. యాత్ర పూర్తి చేసుకుని [[ఉడిపి|ఉడుపి]] చేరుకోగానే [[భగవద్గీత]] పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.
==రచనలు==
తన [[ద్వైతం|ద్వైత]] సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు [[ఉపనిషత్తు]]లకు, [[బ్రహ్మసూత్రాలు|బ్రహ్మసూత్రాల]]కు, [[భగవద్గీత]]కు భాష్యాలు వ్రాసాడు. ఇంకా [[ఋగ్వేదం]]లోని మొదటి 40 సూక్తాలకు
#[[గీతాభాష్యం]]
|