ఆమంచర్ల గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రచయితలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , లను గురించి → ల గురించి , , → , (2)
పంక్తి 36:
}}
 
'''ఆమంచర్ల గోపాలరావు''' (1907 - 1969) స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు మరియు, చలనచిత్ర దర్శకులు.
 
వీరు సెప్టెంబరు 26 తేదీన [[కావలి]] లో జన్మించారు. బి.ఎ., బి.ఎల్. పట్టాలను పొందారు. వీరు 1921లో [[సహాయ నిరాకరణ ఉద్యమం]]లో [[ఖద్దరు]] విక్రయించి కార్యకర్తగా పనిచేశారు. 1930లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొని [[కారాగారము|జైలు]] శిక్షను అనుభవించారు. 1942లో [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొన్నారు. 1952లో ఆంధ్రోద్యమంలో స్వామి సీతారాంలో కలిసి తీవ్రంగా కృషిచేశారు.
 
వీరు ''మాట పట్టింపు'', ''మల్లమ్మ ఉసురు'', ''అపరాధి'' మొదలైన నాటికలను, ''[[హిరణ్యకశిపుడు|హిరణ్య కశిపుడు]]'', ''విశ్వంతర'' మొదలైన నాటకాలను రచించారు. కొన్ని హిందీ చలనచిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేశారు. తెలుగులో [[కాలచక్రం (1940 సినిమా)|కాలచక్రం]] (1940), [[ఒక రోజు రాజు]] (1944) అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు కళా దర్శకులుగా పనిచేశారు.
 
[[చిత్రకళ]]లో ప్రత్యేకంగా ప్రకృతి దృశ్య చిత్రణ అంటే వీరికి ప్రత్యేకమైన అభిమానం [[అజంతా]] మరియు, [[ఎల్లోరా]] శిల్పాలనుశిల్పాల గురించి అనేక వ్యాసాలు రాశారు. [[లేపాక్షి]] దేవాలయ కుడ్య చిత్ర సంపదను గూర్చి [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లో ఒక గ్రంథాన్ని రచించారు.
 
[[ఆకాశవాణి కేంద్రం, విజయవాడ|ఆకాశవాణి విజయవాడ]] కేంద్రంలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా కొంతకాలం పనిచేశారు.
"https://te.wikipedia.org/wiki/ఆమంచర్ల_గోపాలరావు" నుండి వెలికితీశారు