పానుగంటి లక్ష్మీ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 40:
==బాల్యం, విద్యాభ్యాసం==
రచయితగా పేరుపడిన నరసింహరావు [[రక్తాక్షి]] సంవత్సరం [[మాఘ బహుళ పాడ్యమి]] నాడు అనగా [[1865]], [[నవంబర్ 2]]న [[రాజమండ్రి]] తాలూకా [[సీతానగరం]]లో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ
వీరు 1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో బి.ఎ. [[పరీక్ష]]<nowiki/>లలో ఉత్తీర్ణులైనారు. తరువాత [[పెద్దాపురం]] హైస్కూలులో మొదటి అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు.
పంక్తి 62:
==చరమదశ==
ఉద్యోగాల వలన
1933 నుండి శారీరకంగా, మానసికంగా వీరి ఆరోగ్యం చెడిపోయింది. 1935 లో [[పిఠాపురం]]లో సప్తరిపూర్త్వుత్సవాలు పురజనులు సన్మానించారు. ఈ ఉత్సవానికి [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] గారు అధ్యక్షత వహించారు. పరిస్థితులు మారి, తీవ్ర మనస్తాపంతో ఈయన [[అక్టోబరు 7]]న, <!-- [[1 జనవరి]], -- సరి చూడండి. --> [[1940]]లో మరణించాడు.
|