ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , అభివృద్ది → అభివృద్ధి, , → , using AWB
చి →‎ప్రారంభ చరిత్ర: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 5:
 
==ప్రారంభ చరిత్ర==
ఆంధ్ర సాహిత్య పరిషద్ 12 మే [[1911]] [[మద్రాస్‌]]లో ఏర్పడింది. 8.4.[[1913]] [[బ్రిటిష్]] కంపెనీ ఏక్ట్ ప్రకారం రిజిస్త్రేషన్ జరిగింది. సంస్థ ఏర్పాటుకు ప్రధాన కారణం తెలుగు సాహిత్య అభివృద్ధి, సాహిత్య పుస్తక ప్రచురణ, విశ్త్రుత ప్రాచుర్యం కల్పించడం. దీని వెనుక ప్రముఖ కవి మరియు, శాసన పరిశోధకులు [[జయంతి రామయ్య పంతులు]] ముఖ్యులు ఈయన శాసన పరిశోధకులు. [[తెలుగు]]లో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. [[పిఠాపురం]] మహారాజా వారి ఆర్థిక సహాయంతో "సూర్యారాయంధ్ర నిఘంటువు"ను [[1936]]<nowiki/>లో రచించారు.
 
==కాకినాడకు తరలింపు==