బనగానపల్లె: కూర్పుల మధ్య తేడాలు

విభాగ సవరణ, ఇతరాలు
పంక్తి 92:
}}
 
'''బనగానపల్లె''' [[ఆంధ్ర ప్రదేశ్]], కర్నూలు జిల్లా లోని జనగణన [[పట్టణం]]. పిన్ కోడ్: 518 124. [[కర్నూలు జిల్లా]]లో నున్న బనగానపల్లె [[1790]] నుండి [[1948]] వరకు అదే పేరు కలిగిన సంస్థానంగా ఉండేది.
చరిత్ర==
[[1601]]లో [[బీజాపూర్|బీజాపూరు]] సుల్తాను [[ఇస్మాయిల్ ఆదిల్‌షా|ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా]] బనగానపల్లె [[కోట]]ను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, [[కోట]]ను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో [[1665]] వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన [[ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరు]]కు ధారాదత్తమైంది. [[మొగలు]] చక్రవర్తి[[ఔరంగజేబు]] [[1686]]లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్‌ ఆలీ [[మేనమామ]], [[ముబారిజ్‌ ఖాన్‌]] దయవల్ల ఫైజ్‌ ఆలీ ఖాన్‌ స్థానం పదిలంగానే ఉంది.
[[బొమ్మ:Banaganapalle samsthanam.jpg|left|frame|బనగానపల్లె సంస్థాన పటము]]అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులుగా కొన్నాళ్ళు, ఆ తరువాత [[1724]]లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్‌ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్‌ ఆలీ ఖాన్‌ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో [[మైసూరు]] రాజు [[హైదరాలీ]] సామ్రాజ్య‌ విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. [[1783]]లో హుసేను మరణించాక, అతని [[కుమారుడు]], చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన [[టిప్పు సుల్తాన్|టిప్పు సుల్తాను]] వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు [[హైదరాబాదు]]లో తలదాచుకున్నారు. మళ్ళీ [[1789]]లో బనగానపల్లెకు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని [[చెంచెలిమల]] జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.[[1800]] తొలినాళ్ళలో బనగానపల్లె [[బ్రిటిషు ఇండియా]]లో ఒక సంస్థానంగా మారిపోయింది. ఆర్థిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా [[1832]] నుండి [[1848]] వరకు ఒకసారి, [[1905]]లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను [[మద్రాసు ప్రెసిడెన్సీ]] గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. [[1901]]లో బనగానపల్లె సంస్థానం 660 చకి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. [[తెలుగు]] ప్రాంతాల్లో [[హైదరాబాద్]] మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి.<ref name="ఆంధ్ర సంస్థానములు సాహిత్యపోషణ">{{cite book|last1=తూమాటి|first1=దొణప్ప|title=ఆంధ్రసంస్థానములు - సాహిత్యపోషణ|date=ఆగస్టు 1969|publisher=ఆంధ్రా యూనివర్శిటీ|location=విశాఖపట్టణం|page=12|edition=1}}</ref>[[1948]]లో కొత్తగా ఏర్పడిన [[భారత దేశము|భారత దేశం]]<nowiki/>లో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; [[మద్రాసు]] రాష్ట్రం లోని [[కర్నూలు జిల్లా]]లో భాగమయింది. [[1953]]లో కర్నూలుతో సహా [[చెన్నై|మద్రాసు]] రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి [[ఆంధ్ర రాష్ట్రం]]గా ఏర్పడ్డాయి.
 
== బనగానపల్లె సంస్థాన చరిత్ర ==
==పట్టణం స్వరూపం==
{{ప్రధాన వ్యాసం|బనగానపల్లె సంస్థానం}}
[[1601]]లో [[బీజాపూర్విజాపుర|బీజాపూరు]] సుల్తాను [[ఇస్మాయిల్ ఆదిల్‌షా|ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా]] బనగానపల్లె [[కోట]]ను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, [[కోట]]ను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో [[1665]] వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన [[ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరు]]కు ధారాదత్తమైంది. [[మొగలు]] చక్రవర్తి[[ఔరంగజేబు]] [[1686]]లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్‌ ఆలీ [[మేనమామ]], [[ముబారిజ్‌ ఖాన్‌]] దయవల్ల ఫైజ్‌ ఆలీ ఖాన్‌ స్థానం పదిలంగానే ఉంది.
[[బొమ్మ:Banaganapalle samsthanam.jpg|left|frame|బనగానపల్లె సంస్థాన పటము]]అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులుగా కొన్నాళ్ళు, ఆ తరువాత [[1724]]లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్‌ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్‌ ఆలీ ఖాన్‌ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో [[మైసూరు]] రాజు [[హైదరాలీ]] సామ్రాజ్య‌ విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. [[1783]]లో హుసేను మరణించాక, అతని [[కుమారుడు]], చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన [[టిప్పు సుల్తాన్|టిప్పు సుల్తాను]] వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు [[హైదరాబాదు]]లో తలదాచుకున్నారు. మళ్ళీ [[1789]]లో బనగానపల్లెకు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని [[చెంచెలిమల]] జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.
 
[[బొమ్మ:Banaganapalle samsthanam.jpg|left|frame|బనగానపల్లె సంస్థాన పటము]]అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులుగా కొన్నాళ్ళు, ఆ తరువాత [[1724]]లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్‌ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్‌ ఆలీ ఖాన్‌ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో [[మైసూరు]] రాజు [[హైదరాలీ]] సామ్రాజ్య‌ విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. [[1783]]లో హుసేను మరణించాక, అతని [[కుమారుడు]], చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన [[టిప్పు సుల్తాన్|టిప్పు సుల్తాను]] వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు [[హైదరాబాదు]]లో తలదాచుకున్నారు. మళ్ళీ [[1789]]లో బనగానపల్లెకు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని [[చెంచెలిమల]] జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.[[1800]] తొలినాళ్ళలో బనగానపల్లె [[బ్రిటిషు ఇండియా]]లో ఒక సంస్థానంగా మారిపోయింది. ఆర్థిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా [[1832]] నుండి [[1848]] వరకు ఒకసారి, [[1905]]లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను [[మద్రాసు ప్రెసిడెన్సీ]] గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. [[1901]]లో బనగానపల్లె సంస్థానం 660 చకి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. [[తెలుగు]] ప్రాంతాల్లో [[హైదరాబాద్]] మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి.<ref name="ఆంధ్ర సంస్థానములు సాహిత్యపోషణ">{{cite book|last1=తూమాటి|first1=దొణప్ప|title=ఆంధ్రసంస్థానములు - సాహిత్యపోషణ|date=ఆగస్టు 1969|publisher=ఆంధ్రా యూనివర్శిటీ|location=విశాఖపట్టణం|page=12|edition=1}}</ref>[[1948]]లో కొత్తగా ఏర్పడిన [[భారత దేశము|భారత దేశం]]<nowiki/>లో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; [[మద్రాసు]] రాష్ట్రం లోని [[కర్నూలు జిల్లా]]లో భాగమయింది. [[1953]]లో కర్నూలుతో సహా [[చెన్నై|మద్రాసు]] రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి [[ఆంధ్ర రాష్ట్రం]]గా ఏర్పడ్డాయి.
==పట్టణంలో విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు==
బనగానపల్లె పట్టణంలో, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఉన్నాయి. బాలుర, బాలికల ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లు ఉన్నాయి. ప్రైవేటు విద్య సంస్థలు కూడా ఉన్నాయి. <br />బనగానపల్లెలో ఒక ప్రభుత్వ జూనియర్ [[కళాశాల]], డిగ్రీ కళాశాల ఉంది. ఒక సార్వజనిక వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాల ఉన్నాయి. [[ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆర్.టి.సి]]. డిపో ఉంది. బనగానపల్లె నుండి [[రాయలసీమ]] లోని అన్ని ముఖ్య పట్టణాలకు రవాణ సౌకర్యం ఉంది. [[హైదరాబాదు]]కి ప్రతి రోజు రాత్రి బస్సులు ఉన్నాయి. రైల్వే స్టేషను ఉంది.
బనగానపల్లెలో ఒక ప్రభుత్వ జూనియర్ [[కళాశాల]], డిగ్రీ కళాశాల ఉన్నాయి. <br />
బనగానపల్లెలో ఒక సార్వజనిక వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాల ఉంది.<br />
బనగానపల్లెలో [[ఆర్.టి.సి]]. డిపో ఉంది. బనగానపల్లె నుండి [[రాయలసీమ]] లోని అన్ని ముఖ్య పట్టణాలకి రవాణ సౌకర్యం ఉంది. రాష్ట్ర రాజధాని, [[హైదరాబాదు]]కి ప్రతి రోజు రాత్రి బస్సులు ఉన్నాయి. రైల్వే స్టేషను ఉంది.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/బనగానపల్లె" నుండి వెలికితీశారు