లూయీ పాశ్చర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Sai kiranmai (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Sai kiranmai (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 34:
ఈ విధంగా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు సూక్ష్మక్రిములు కారణాలన్న విషయాన్ని నిరూపించాడు. అందువలన మనిషులు గాని, జంతువులు గాని [[అంటు వ్యాధి]]తో మరణిస్తే ఆ శవాన్ని [[దహనం]] చేయాలని చెప్పారు. భూమిలో పాతిపెడితే శరీరంలోని క్రిములు బయటకు వచ్చి వాటివలన ఇతరులకు ఆ వ్యాధులు వ్యాపిస్తాయని వివరించారు.
పాశ్చర్
పాశ్చర్ తన పూర్తి జీవితాన్ని శాస్త్ర పరిశోధనలకు అంకితం చేశారు. సంకల్పబలం, నిరంతర శ్రమతో విజయాన్ని సాధించవచ్చని పాశ్చర్ విశ్వాసం. రెండు సార్లు గుండెపోటు, తరువాత పక్షవాతం వచ్చినా జీవితాంతం పరిశోధన చేసి మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన పాశ్చర్ [[1895]] [[సెప్టెంబరు 28]]న పరమపదించారు.
|