రాజసులోచన: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
[[మద్రాసు]] నగరంలో 1962 సంవత్సరంలో 'పుష్పాంజలి నృత్య కళాకేంద్రం' స్థాపించారు. దీని ద్వారా విభిన్న నృత్యరీతుల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలను మన దేశంలోను, వివిధ దేశాల్లో ప్రదర్శించారు. ముఖ్యంగా విదేశాల్లో జరిగే ఫిల్మోత్సవ్ లలో వీరి ప్రదర్శనలు విరివిగా జరిగాయి. ఈ ప్రదర్శనలలో [[భామా కలాపం]], [[అర్థనారీశ్వరుడు]], [[శ్రీనివాస కళ్యాణం]], [[అష్టలక్ష్మీ వైభవం]] లాంటి ఐటమ్ లకు మంచి ఆదరణ, ప్రశంసలు లభించాయి. వీరు [[అమెరికా]], [[జపాన్]], [[చైనా]], [[శ్రీలంక]], [[రష్యా]], [[సింగపూర్]] తదితర దేశాల్లో నాట్య ప్రదర్శనలనిచ్చారు.
==వ్యక్తిగత జీవితం==
ఈవిడ ప్రముఖ దర్శకుడు [[చిత్తజల్లు శ్రీనివాసరావు]]ను వివాహం చేసుకొంది. వీరికి కవల పిల్లలు.
==మరణం==
ఈవిడ అనారోగ్యంతో బాథపడుతూ [[చెన్నై]] లోని తన స్వగృహంలో 2013, మార్చి 5, తెల్లవారుజామున మరణించింది<ref>http://telugu.greatandhra.com/cinema/march2013/artist_sulochana_5.phప్{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
"https://te.wikipedia.org/wiki/రాజసులోచన" నుండి వెలికితీశారు