సకలనీతిసమ్మతము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
ఇది ప్రాజ్ఞనన్నయ యుగంలోని ప్రాకృత కవితా సంకలనం గాథాసప్తశతి (క్రీ.శ.1 వ శతాబ్దం) తర్వాత తెలుగులో వెలువడిన కవితాసంకలన గ్రంథం. దీనిని కేశవమంత్రి ప్రతిష్ఠించిన కేశవస్వామికి అంకితం ఇచ్చాడు.
 
దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1979 లో ముద్రించారు. ఈ పుస్తకానికి [[నిడుదవోలు వెంకటరావు]] మరియు పోనంగి[[పోణంగి వెంకటశ్రీరామ అప్పారావు]] లు సంపాదకత్వం వహించారు.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/సకలనీతిసమ్మతము" నుండి వెలికితీశారు