అనంతవర్మన్ చోడగాంగ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →జీవిత విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు |
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
||
పంక్తి 10:
==జీవిత విశేషాలు==
గంగవంశపు రాజైన రాజరాజదేవుడు, చోళరాజు వీరరాజేంద్రచోళుని కుమార్తె అయిన రాజసుందరి. లు, ఈతని తల్లిదండ్రులు. చోళరాజు కులోత్తుంగచోళునికి ఈతడు మేనల్లుడు. శిథిలనమైపోయిన [[పూరీ జగన్నాథ ఆలయాన్ని]], అనంతవర్మ పునర్నిర్మించాడు.
<ref name="sen">{{Cite book |last=Sen |first=Sailendra |title=A Textbook of Medieval Indian History |publisher=Primus Books |year=2013 |isbn=978-9-38060-734-4 |page=36-37}}</ref> <ref>{{cite web |url=
<ref>{{cite web |url=
శైవునిగా [[శ్రీముఖలింగం]]లో జన్మించిన చోళగంగ రాజు అనంతవర్మ., [[పూరీ పట్టణం|పూరీ]] దర్శించినపుడు, [[రామానుజాచార్యుడు|రామానుజాచార్యుని]] ప్రభావంతో వైష్ణవునిగా మారాడు. మేనల్లుడు అయినప్పటికీ, మేనమామ అయిన కులోత్తుంగచోళుని నుండి వచ్చిన దాడిని ఎదుర్కొన్నాడు. వరుసగా రెండు సంవత్సరాలు., చోళగంగరాజు అనంతవర్మ కప్పం చెల్లించకపోవడంతోనే, కులోత్తుంగచోళుడు., అనంతవర్మ యొక్క రాజధానిని దగ్ధంచేశాడని చరిత్రకారులు భావిస్తున్నారు. కులోత్తుంగ చోళుని సేనాని కరుణాకర తొండమాన్ చేతిలో అనంతవర్మ ఓడిపోయినట్టుగా, ''కళింగట్టుప్పరణి'' అనే [[తమిళం|తమిళ]] గ్రంధంలో వర్ణింపబడింది. ఈ ప్రాంతాన్ని పాలించిన తదుపరి రాజులు., తమ చోళ, గాంగ వారసత్వాన్ని సూచింస్తూ, చోళగంగ అనే ఉపనామాన్ని ధరించారు.
|