నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 1:
[[File:Mir Nizam Ali Khan.jpg|thumb|మీర్ నిజామ్ అలీ ఖాన్]]'''నవాబ్ మీర్ నిజాం అలీ ఖాన్ సిద్దికి, అసఫ్ జా II''' (7 మార్చి 1734 - 6 ఆగస్టు 1803) 1762, 1803 మధ్య దక్షిణ [[భారతదేశం]]లోనిహైదరాబాద్ రాజ్యం|హైదరాబాద్ రాష్ట్రానికిరాజ్యానికి]] చెందిన2 వ [[నిజాం]]. అతను 1734 మార్చి 7 న [[నిజాం-ఉల్-ముల్క్ ఆసఫ్ జా I|అసఫ్ జా I]], ఉమ్దా బేగం దంపతులకు నాల్గవ కుమారుడిగా జన్మించాడు.<ref>http://4dw.net/royalark/India.php</ref> అతని అధికారిక పేరు ''అసఫ్ జా II, నిజాం ఉల్-ముల్క్, నిజాం ఉద్-దౌలా, నవాబ్ మీర్ నిజాం 'అలీ ఖాన్ సిద్దికి బయాఫండి బహదూర్, ఫాత్ జంగ్, సిపా సాలార్, దక్కన్ నవాబ్ సుబేదార్'' .
 
== హైదరాబాదు నిజాం ==
[[File:Mir Nizam Ali Khan.jpg|thumb|మీర్ నిజామ్ అలీ ఖాన్]]
 
=== దక్కను ఫౌజ్‌దార్ ===
== డెక్కన్ మంత్రి==
దక్కన్ యొక్క ఫౌజ్దార్ 1759 వ సంవత్సరంలో నిజాం అలీ, దక్కన్దక్కను యొక్కప్రాంత ప్రముఖకమాండరుగా కమాండర్, నిర్వాహకుడిగా నియమించబడ్డాడు,నియమితుడయ్యాడు. మరాఠాలకు వ్యతిరేకంగా పోరాడేఅతడు అతనిచేపట్టిన విజయవంతమైన పోరాట పద్ధతులు అతనికి సమర్థవంతమైనసమర్థుడైన కమాండర్‌గా చాలాఎంతో పేరు తెచ్చుకున్నాయితెచ్చిపెట్టాయి.
 
=== దక్కన్ సుబేదార్ ===
==మరణం==
1761 సంవత్సరంలో మూడవ పానిపట్ యుద్ధంలో మరాఠాలు పరాజయం పాలైన తరువాత, నిజాం అలీ అతని 60,000 మంది సైన్యం ముందుకు [[పూణే|సాగి పూనా]] వరకు వారిని తరిమి, శాశ్వత శాంతి కోసం ఒత్త్తిడి చేసింది. నిజాం అలీ అప్పుడు [[బీదర్ కోట|బీదర్ కోటను]] స్వాధీనం చేసుకున్నాడు. తరువాత సలాబత్ జంగ్‌ను బంధించాడు. నిజాం అలీ ఖాన్ యొక్క ఈ చర్యను మొఘల్ చక్రవర్తి [[రెండవ షా ఆలం|షా ఆలం II]] ఆమోదించాడు. అతను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్దతున్న [[సలాబత్ జంగ్|సలాబాత్ జంగ్]] ను తొలగించి దక్కన్ సుబేదారుగా, నిజాం అలీ ఖాన్ అసఫ్ జాహ్ II కు వారసుడిగా నియమిస్తూ ఫర్మాన్ జారీ చేశాడు. <ref>History of modern Deccan, 1720/1724-1948: Volume 1</ref>
అసఫ్ జాహ్ II 1803 ఆగస్టు 6 న 69 సంవత్సరాల వయసులో హైదరాబాద్ లోని చౌమహల్లా పాలసీలో మరణించాడు.
 
== పేష్వాకు వ్యతిరేకంగా నిజాం జోక్యం ==
1762 లో, రఘునాథరావు, తనకు మాధవరావు పేష్వాతో ఉన్న పరస్పర అపనమ్మకం, విభేదాల కారణంగా నిజాంతో పొత్తు పెట్టుకున్నాడు. నిజాం సైన్యం [[పూణే|పూనా]] వైపు నడిచింది. కాని రుగునాథరావు తనకు ద్రోహం చేయబోతున్నాడని అతనికి తెలియదు. 1763 లో మొదటి మాధవరావు రఘునాథరావుతో కలిసి రాక్షస్‌భువన్ యుద్ధంలో నిజాంను ఓడించాడు.   
 
1795 లో ఖర్దా యుద్ధంలో నిజాం ఆలీ ఖాన్, మాధవరావు II చేతిలో ఓడిపోయాడు. దైలతాబాద్, [[ఔరంగాబాద్, మహారాష్ట్ర|ఔరంగాబాద్]], [[షోలాపూర్ జిల్లా|సోలాపూర్]] లను వారికి అప్పగించి, 3 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాడు.<ref>The Marathas 1600–1818, Band 2 by Stewart Gordon p.169</ref>
 
[[రేమండ్|మాన్సియర్ రేమండ్]] అనే ఒక [[ఫ్రాన్సు|ఫ్రెంచ్]] జనరల్ అతనికి వ్యూహకర్త, సైనిక సలహాదారుగా పనిచేశాడు. <ref>{{Cite news|url=http://www.thehindu.com/news/cities/Hyderabad/article3470495.ece|title=Raymond's tomb languishes in neglect|date=30 May 2012|work=The Hindu|access-date=30 May 2012}}</ref>
 
== మైసూరు పతనం ==
మరుసటి సంవత్సరం, [[టిప్పు సుల్తాన్]] పతనం ఆసన్నమైందని అతను గ్రహించాడు. దాంతో అతను [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో]] [[సైన్య సహకార ఒప్పందం|సైన్య సహకార ఒప్పందం లోకి]] ప్రవేశించాడు. ఆ విధంగా [[హైదరాబాద్ రాజ్యం|హైదరాబాద్]] [[భారతదేశంలో బ్రిటిషు పాలన|బ్రిటిష్ రాజ్]] పరిధిలో ఒక రాచరిక సంస్థానంగా మారిపోయింది.
 
అసఫ్ జాహ్జా II 1803 ఆగస్టు 6 న 69 సంవత్సరాల వయసులో హైదరాబాద్ లోని [[చౌమహల్లా పాలసీలోపాలస్|చౌమహల్లాలో]] మరణించాడు.
 
==మూలాలు==
Line 14 ⟶ 26:
[[వర్గం:1734 జననాలు]]
[[వర్గం:1803 మరణాలు]]
 
{{మొలక-వ్యక్తులు}}