శ్రీహర్షుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== నైషాధ చరిత ==
1174లో విజయచంద్ర కుమారుడు జయచంద్ర పాలనలో శ్రీహర్షుడు నైషాధ చరిత కావ్యాన్ని రాశాడు. రాజశేఖరుడు రాసిన ప్రబంధకోస ప్రకారం, నైషాధ చరితం విస్తృతంగా ప్రచారమైన తరువాత శ్రీహర్షుడు నరభారతి అనే బిరుదుతో గౌరవించబడ్డాడు.{{sfn|M. Srinivasachariar|1974|p=177}} శ్రీహర్షుడు రచించిన ఈ కావ్యాన్ని పండితులు విమర్శిస్తూంటే, చింతామణి మంత్రంతో కాశ్మీర దేశంలోని సరస్వతీదేవిని ఉపాసించి, అందరి ప్రశంసలూ పొందాడు. వ్యాసభారతంలోని నలదమయంతి ఇతివృత్తం ఆధారంగా శ్రీహర్షుడు మంత్రయోగవేదాంత శాస్త్రాల రహస్య పీఠికగా దీనిని రచించాడని 1968లో వెలువడిన స్వర్ణహంసలో కవి [[గుంటూరు శేషేంద్ర శర్మ]] పేర్కొన్నాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీహర్షుడు" నుండి వెలికితీశారు