ఛాయా దేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16:
}}
 
'''ఛాయాదేవి''' [[సూర్యుడు|సూర్యుని]] భార్య, హిందూమతంలో నీడ దేవత.<ref name = "monier">[http://www.sanskrit-lexicon.uni-koeln.de/cgi-bin/monier/serveimg.pl?file=/scans/MWScan/MWScanjpg/mw0406-chAta.jpg Monier Williams Sanskrit-English Dictionary (2008 revision) p. 406]</ref> సూర్యుని మొదటి భార్య సరన్యు (సంజ్నా)కు నీడ (ప్రతిబింబం). ఛాయా సంజ్నా[[సంజ్ఞ]] నీడ నుండి జన్మించంది. ఛాయను శని తల్లిగా వర్ణించారు. ఈమెకు సావర్ణి [[మనువు]] అను కుమారుడు జన్మించాడు.<ref>According to Hindu cosmology, man is currently in the seventh [[Manvantara]].</ref> ఈమె తన కుమారులను మాత్రమే చూచుకొనుచు [[సంజ్ఞాదేవి]] బిడ్డలను సవతి వలె చూడసాగినది. దీనికి కోపగించిన సూర్యుడు ఆమెను దండించాడు.
 
== పురాణ కథ ==
పిమ్మట సూర్యుడు తన మామ [[త్వష్ట ప్రజాపతి]]ని కలిసి జరిగినదంతా తెలియజేయగా అతడు అల్లుని శాంతింపజేసి తన కుమార్తె ఆడగుర్రము రూపములో ఉత్తర కురుదేశములో సంచరించుచున్నదని తెలిపాడు. [[సూర్యుడు]] అక్కడికి వెళ్ళి [[గుర్రము]] రూపంలో ఉన్న నామెకు తన నోటిద్వారా [[వీర్యము]]ను ఆమె నాసికలందు స్కలించాడు. ఆ వీర్య ప్రభావముచే ఆ అశ్వినికి ఇరువురు [[పుత్రులు]] జన్మించారు. వారే [[అశ్వినీ దేవతలు]]గా ప్రసిద్ధులైనారు.
సూర్యుని మొదటి భార్య పేరు సంజ్ఞ. సంజ్ఞ సూర్యుని వలన మనువు, యముడు,యమునలను సంతానంగా పొందింది. కోమలాంగి అయిన సంజ్ఞ సూర్యు వేడిని సహించలేక తన యోగబలంతో తనవలే ఉండే తన నీడను ఛాయగా ప్రాణం పోసింది. సూర్యునితో ఉండమని ఛాయను ఆజ్ఞాపించిన సంజ్ఞ, ఉత్తర కుశంలో ఉండే ఏకాంత వాసానికి వెళ్ళిపోయింది. సూర్యుడు ఛాయను సంజ్ఞగానే భావించి, ఆమె వలన సంవీర్ణ, శని, తపతి అనే ముగ్గురు బిడ్డలను కన్నాడు. కాలం గడచిన కొద్దీ ఛాయ, సంజ్ఞ సంతానంమీద ధ్వేషం పెంచుకోగా మనువు సహించి ఊరుకోగా, యముడు మాత్రం కోపగించుకునేవాడు.
 
పిమ్మటఅతనికి తల్లిమీద కోపం వచ్చి ఆమెను కొట్టడానికి కాలు ఎత్తాడు. అందుకు ఛాయ కోపంతో యముని మందబుద్ధివిగా అని శపించింది. అసలు విషయం తెలుసుకున్న సూర్యుడు యమునికి, యమ ధర్మరాజ పదవినిచ్చాడు. తరువాత సూర్యుడు తన మామ [[త్వష్ట ప్రజాపతి]]ని కలిసి జరిగినదంతా తెలియజేయగా అతడు అల్లుని శాంతింపజేసి తన కుమార్తె ఆడగుర్రము రూపములో ఉత్తర కురుదేశములో సంచరించుచున్నదని తెలిపాడు. [[సూర్యుడు]] అక్కడికి వెళ్ళి [[గుర్రము]] రూపంలో ఉన్న నామెకుఆమెకు తన నోటిద్వారా [[వీర్యము]]ను ఆమె నాసికలందు స్కలించాడు. ఆ వీర్య ప్రభావముచే ఆ అశ్వినికి ఇరువురు [[పుత్రులు]] జన్మించారు. వారే [[అశ్వినీ దేవతలు]]గా ప్రసిద్ధులైనారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఛాయా_దేవి" నుండి వెలికితీశారు