సంగీత సౌరభము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:1995 పుస్తకాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 30:
త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకరచనకు శ్రీకారం చుట్టారు..సంగీత సౌరభం పేరుతో [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి..
==నేపధ్యం==
1952 సంవత్సరంలో [[అన్నమాచార్యులు]] కీర్తనలను తి.తి.దే.వారు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు స్వర సహితంగా ప్రచురించి నాంది పలికింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణలు]]
|