బ్రహ్మోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Prasharma681 (చర్చ | రచనలు) వ్యాసములో అంశములు వ్రాయడం మూలము జతచేయడం |
Prasharma681 (చర్చ | రచనలు) మూలము ను జత చేయడం |
||
పంక్తి 1:
'''బ్రహ్మోత్సవాలు''' హిందూ దేవాలయాలలో జరిగే అమిత ప్రాముఖ్యమైన ఉత్సవాలు.
'''బ్రహ్మోత్సవాలు''' హిందూ దేవాలయాలలో జరిగే అమిత ప్రాముఖ్యమైన ఉత్సవాలు. యాదాద్రి ( యాదగిరిగుట్ట) తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి -భువనగిరి జిల్లాలోని మండల కేంద్రము . ఇక్కడి దైవం శ్రీలక్ష్మీనరసింహ స్వామి . 18 పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో ఈ ఆలయం యొక్క మూలం గురించి ప్రస్తావించబడింది. దీని ప్రకారము రుష్య శృంగ మహర్షి కుమారుడు హాద మహర్షి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నరసింహ స్వామి ప్రభువు కోసం తపస్సు చేశారు. శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆశీర్వాదం పొందిన తరువాత, ఉగ్ర రూపముతో తో ఉన్న స్వామిని, శాంతరూపముతో ప్రసన్నం కావలెనని కోరగా లక్ష్మినరసింహ స్వామిని ఇక్కడనే నివసించమని ప్రార్థించంచగా స్వామి వారు లక్ష్మి నరసింహ స్వామి గా శాంతా స్వరూపముతో కొండపై ఉండమని కోరగా స్వామి కొండపై కొలువై ఉండి పోయారు . స్వామి ఇక్కడ శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ యోగానంద నరసింహ, శ్రీ ఉగ్ర నరసింహ, శ్రీ గండబెరుండ నరసింహ, శ్రీ లక్ష్మి నరసింహ అని పిలువబడే ఐదు అవతారాలలో ఉనికిలోకి వచ్చారు. అందుకని దీనిని “పంచ నరసింహ క్షేత్రం” అంటారు. ఈ దేవతను భక్తితో ఆరాధించే భక్తులు, వారి “గ్రహ” విషయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, దుష్టశక్తుల ద్వారా ఎదురయ్యే ఇబ్బందులు , వారి మానసిక సమస్యలన్నీ నయం చేయబడుతున్నాయి <ref>{{Cite web|url=http://srinarasimhakutumbam.org/temples/divya-kshetra/yadagirigutta/|title=Yadagirigutta|website=Sri Lakshmi Narasimha Kutumbam|language=en-US|access-date=2020-11-06}}</ref>▼
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవము :
▲
బ్రహ్మోత్సవాలు :
==ప్రముఖ దేవాలయాలు==
|