బ్రహ్మోత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

కదిరి శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు
వ్యాసములో అంశములు వ్రాయడం మూలము జతచేయడం
పంక్తి 9:
'''కదిరి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవము''' : కదిరి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభుగా కాదెరి చెట్టులోని మూలముల నుంచి ఉద్భవించారు . కాలక్రమేణా కాదిరి నుంచి కదిరి గా మారింది . ఆలయములో స్వామి వారు ఎనిమిది చేతులతో సింహ రూపములతో ఉంటారు . హిరణ్యకశిపుని సంహరిస్తూవుంటే , ప్రహ్లాదుడు ఈ దేవాలయములో ముడుచుకున్న చేతులతో ఉంటారు . ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, స్వామి వారి అభిషేకం తర్వాత లక్ష్మీ నరసింహ విగ్రహంకు చెమట పట్టడం .ఈ ఆలయ నిర్మాణం చాళుక్య పాలనలో ప్రారంభమైనట్లు చెబుతారు, కాని ఇది విజయనగర పాలకుల కాలంలో పూర్తయింది. ఆలయంలోని శాసనాలు ఎక్కువగా విజయనగర కాలానికి సంబంధించినవి. క్రీ.శ 1332 లో బుక్కారాయల పాలనలో ఈ ఆలయాన్ని ఒక నాయకుడు నిర్మించాడని వాటిలో ఒకటి పేర్కొంది. రాజా గోపురం హరిహరాయ నిర్మించారు. విజయనగర రాజు శ్రీ కృష్ణ దేవరాయలు మహారాష్ట్ర రాజు శివాజీ ఈ ఆలయాన్ని సందర్శించి ఉప దేవాలయాలు , మహిసాసురమర్దని ఆలయాన్ని నిర్మించారు <ref>{{Cite web|url=https://tms.ap.gov.in/KLNKDR/cnt/about-temple|title=About Temple {{!}} Temple Info {{!}} KLNKDR|website=tms.ap.gov.in|access-date=2020-11-06}}</ref>
 
'''బ్రహ్మోత్సవములు''' : కదిరి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి వారి బ్రహ్మోత్సవములు ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధనవమి అంకురార్పణ తో నుంచి ఫాల్గుణ బహుళ అష్టమి వరకు (15 రోజుల) జరుగుతాయి . స్వామి వారు ప్రతి రోజు హంస వాహనము సింహా వాహనం , హనుమంత వాహనము,గరుడ వాహనము , శేష వాహనాము, సూర్య, చంద్ర వాహనములు ,విద్యా - మోహిని వాహనము ,గరుడ సేవ,, గజ వాహనము,,అశ్వవాహనము పుష్ప యాగము మొదలైన పూజలతో కదిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సములు జరుగుతాయి <ref>{{Cite web|url=https://truereligion77.home.blog/2019/12/24/kadiri-narasimha-swamy-history-of-christianity/|title=Kadiri narasimha swamy history of christianity|last=truereligion77|date=2019-12-24|website=True Religion 77|language=en|access-date=2020-11-06}}</ref> ,
 
'''ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవములు''' : ఈ ఆలయం జగిత్యాల్ జిల్లాలో ఉంది. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి క్షేత్రం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రములలో ఉన్న నవ ( తొమ్మిది) నర్సింహ క్షేత్రాలలో ఒకటి. ఈ పట్టణమును ధర్మ వర్మ అనే రాజు పాలనతో , ధర్మపురి అనే పేరు వచ్చింది .క్రీస్తుపూర్వం 850-928 కి ముందే ఉన్నది . స్వామి వారు సాలగ్రామ రూపములో ఉంటారు. గోదావరి నది తీరమున ఉన్నది . ధర్మపురిని ‘దక్షిణ కాశీ’ అని కూడా పిలుస్తారు.ఈ ఆలయములో శ్రీ రామలింగేశ్వర దేవాలయాలు, మసీదు పక్కపక్కనే ఉంది.ముస్లిం, హిందువుల ఐక్యత సమగ్రతకు సాక్ష్యం. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవములు ప్రతి సంత్సరము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి ఫాల్గుణ బహుళ అష్టమి వరకు 13 రోజుల పాటు జరుగుతాయి <ref>{{Cite web|url=http://www.endowments.ts.nic.in/Temple-content/dharmapuri/content.pdf|title=Sri Laxmi Narasimha Swamy Temple
Dharmapuri (V & M), Jagityal District|last=|first=|date=06-11-2020|website=http://www.endowments.ts.nic.in/|url-status=live|archive-url=|archive-date=|access-date=06-11-2020}}</ref> <ref>{{Cite web|url=http://hindutourism.com/1-204-1/sri-lakshmi-narasimha-swamy-devasthanam-dharmapuri|title=Sri Lakshmi Narasimha Swamy Devasthanam|last=http://www.hindutourism.com|website=hindutourism|access-date=2020-11-06}}</ref> .
 
,
 
ప్రముఖ దేవాలయాలు
Line 16 ⟶ 21:
* [[ఆలూరు (తాడిపత్రి)]] శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు
*యాదాద్రి ( యాదగిరి గుట్ట) బ్రహ్మోత్సవాలు
*కదిరి శ్రీలక్షీనరసింహాస్వామిశ్రీలక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు
*ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
*
[[వర్గం:ఉత్సవాలు]]
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మోత్సవాలు" నుండి వెలికితీశారు