ద్వారక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
అక్షర దోషాల, శైలి సవరణ ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 23:
footnotes = |
}}
'''ద్వారక''' శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైంది [[గుజరాత్]] లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని
== నాగేశ్వర లింగం-దారుకావనం ==▼
▲== నాగేశ్వర లింగం-దారుకావనం ==
'''నాగేశ్వర లింగము''' : [[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాల]]లో 10వది "నాగేశ్వర లింగము". [[గుజరాత్]] రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళవలెను. (గోమతి ద్వారక నుంచి సుమారు 14 కి.మీ. దూరము) చాలా చిన్న గ్రామం. దారుకావనమున '''తారకాసురుడు''' తన పరివారముతో నివసించి, ఆ వనమున పోవు ప్రయాణికుల ధనమును దోచి, నానాహింసలు పెట్టుచున్నాడు. సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, [[కారాగారము]]న ఉంచిరి. మహా భక్తుడగు సుప్రియుడు శివలింగధారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, పూజ చేయుచుండెను. దానిని చూచిన రాక్షస సేవకులు తారకాసురునికి చెప్పిరి. తారకాసురుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దు" అని చెప్పినా, శివ పంచాక్షరీ మంత్ర జపము చేయుచున్న సుప్రియుడు సమాధానము చెప్పలేదు. తారకాసురుడు కోపమును పట్టలేక తన చేతిలోని గదచే తలపై కొట్టబోవునంతలో, శంకరుడు అక్కడనే జ్యోతి రూపమున ఆవిర్భవించి, తారకుని సంహరించెను. సుప్రియుడు కోరికపై దారుకా వనమునందే "నాగలింగేశ్వర" నామముతో లింగరూపము ధరించెను. ఈ ప్రదేశమున పూర్వకాలమున నాగజాతి ప్రజలు నివసించేవారు. కావున ఈ జ్యోతిర్లింగమునకు "నాగేశ్వర లింగము" అని పేరు వచ్చింది.
మోక్షదాయకములైన సప్తపురములలో ఒకటి అయిన "ద్వారక" శ్రీ కృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్టించి, పరిపాలించింది. [[భారత దేశము|భారతదేశము]]లో నాలుగు మూలాలు వున్న నాలుగు ధామాలలో ద్వారక ధామము ఒకటి. మిగతావి రామేశ్వరం, పురీ జగన్నాధ్, బదిరీనాధ్ ధామం.
=== భౌగోళికం ===
ఆధునిక ద్వారకా నగరం గుజరాత్లో [[జామ్నగర్|జామ్నగర్
=== ఏడుపవిత్ర పుణ్యక్షేత్రాలు ===
భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు
{{Cquote|'''అయోధ్య మథుర మాయ కాశి కాంచి అవంతిక ''' I
'''పూరి ద్వారకావతి చైవ సప్తైత మోక్షదాయిక ''' II
- ''గరుడ పూర్ణిమ''}}
క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం. దైవిక శక్తికి కేంద్రం. జీవుడికి తుది గమ్యమైన మోక్షమును అందించే మోక్షపురి. గరుడ పురాణం పేర్కొన్న ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య,
== జనాభా వివరణ ==
|