బొజ్జా తారకం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Asooryampasya (చర్చ | రచనలు) →రచనలు: పుస్తకాల వరుస ప్రచురణ సంవత్సరం ప్రకారం మార్చి, సంవత్సరాలు జతచేశాను |
సంసారం కు ఉన్న తప్పు లింకు తీసివేత ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 20:
తారకం [[తూర్పు గోదావరి జిల్లా]], [[కాట్రేనికోన]] మండలం, [[కందికుప్ప]] గ్రామంలో జన్మించాడు. ఈయన తాత గోవిందదాసు [[తత్వాలు]] పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు. ఈయన తండ్రి బొజ్జా అప్పలస్వామి వృత్తి రీత్యా [[ఉపాధ్యాయుడు]]. 1952 నుంచి 1962 వరకు [[అమలాపురం శాసనసభ నియోజకవర్గం]] నుండి శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన తండ్రి కూడా రిపబ్లికన్ పార్టీ నాయకుడే.
తారకం [[న్యాయవాది|న్యాయవాద]] పట్టా తీసుకుని 1966లో కాకినాడలో ప్రాక్టీస్ మొదలెట్టాడు. [[బోయి భీమన్న]] కూతురు [[బోయి విజయభారతి|విజయభారతి]]ని 1968లో పెళ్ళి చేసుకున్నాడు. భార్య [[నిజామాబాదు]]లో ఉద్యోగం చేస్తుండంతో,
పౌర హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్న తారకానికి [[రాజకీయాలు|రాజకీయ]] నాయకుడిగానే కాకుండా [[రచయిత]]గా కూడా మంచి పేరుంది. ఈయన రచనల్లో ''పోలీసులు అరెస్టు చేస్తే'', ''కులం-వర్గం'', ''నది పుట్టిన గొంతుక'', ''నేల నాగలి మూడెద్దులు'', ''దళితులు-రాజ్యం'' ప్రముఖమైనవి.
|