జంధ్యాల పాపయ్య శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జంధ్యాల పాపయ్య శాస్త్రి''' ([[ఆగస్టు 4]], [[1912]] - [[జూన్ 21]], [[1992]]) 20వ శతాబ్దములోశతాబ్దంలో బాగా జనాదరణ పొందిన [[తెలుగు]] కవులలో ఒకరు. వీరి [[కవిత్వము]] సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని [[తెలుగు]] నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "[[కరుణశ్రీ]]" అని ప్రసిద్దులైనారు.
 
కరుణశ్రీ గారి అత్యంత ప్రముఖ కావ్యాలు "పుష్పవిలాపము", "కుంతి కుమారి" అని అనవచ్చును. ఈయన కవితాత్రయము అయిన 'ఉదయశ్రీ', 'విజయశ్రీ',, 'కరుణశ్రీ' అత్యధిక ముద్రణలు కలిగి, ఎనలేని ఖ్యాతి గాంచినవి. పై మూడింటిని తన సున్నిత హృదయము, తర్కమునకుప్రతీక అయిన తన మెదడు,, తన విలువైన జీవితమని అభివర్ణిస్తారు. ఈ మూడు రచనలు, కరుణశ్రీ గారి ప్రకారము సత్యం, శివం,, సుందరం యొక్క రూపాంతరాలుగా పరిగణిస్తారు.
పంక్తి 41:
| weight =
}}
==బాల్యము, విద్య, ఉద్యోగముఉద్యోగం==
కరుణశ్రీ [[గుంటూరు జిల్లా]], [[పెదనందిపాడు]] మండలములోని [[కొమ్మూరు (కాకుమాను)|కొమ్మూరు]] గ్రామములో [[1912]], [[ఆగస్టు 4]]న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]], మాగద్యమిక విద్య చదివిన పాపయ్యకు [[సంస్కృతము|సంస్కృత]] భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, [[హిందీ]] భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై [[అమరావతి]] రామకృష్ణ విద్యాపీఠములోనూ, [[గుంటూరు]] స్టాల్ గర్ల్స్ హైస్కూలులోనూ, [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల]]లోనూ అధ్యాపకునిగా పనిచేశారు.
వీరి కలం పేరు ‘కరుణశ్రీ’. [[ఉదయశ్రీ]], విజయశ్రీ, [[కరుణశ్రీ]], ఉమర్‌ ఖయ్యూం వీరి రచనలు. కుంతి కుమారి, [[పుష్పవిలాపం]] (ఘంటసాల గానం చేశారు) మొదలైన కవితా ఖండికలు బహుళ జనాదరణ పొందాయి. 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి [[కవిత్వము]] సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. మృదుమధురమైన పద్య రచనా శైలి వీరి ప్రత్యేకత. [[జూన్‌ 22]], [[1992]]లో పాపయ్యశాస్ర్తి పరమపదించారు.