కాశీఖండం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1888 పుస్తకాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
#WPWPTE, #WPWP 'చిత్రం చేర్చాను'
 
పంక్తి 26:
|number_of_reprints =
}}
[[File:Portrait of Srinatha Kavi Sarvabhouma.jpg|thumb|[[శ్రీనాథుడు]]]]
 
'''కాశీఖండము''' [[శ్రీనాథుడు]] రచించిన తెలుగు కావ్యము. ఇది క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన.<ref>కాశీఖండము, శ్రీనాథుడు, కావ్య సమీక్షలు, సంపాదకులు: ఎం.వి.సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్నం, 1983, పేజీ: 42-51.</ref> [[స్కాంద పురాణం]]లో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కథా భాగాన్ని శ్రీనాథ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. ఇందులో [[వారణాశి]]గా ప్రసిద్ధిచెందిన కాశీ క్షేత్ర మహత్యం, దాని వైశిష్ట్యం, కాశీ యాత్రా విశేషాలు, శివునికి కాశీకి గల అనుబంధం, అనేక కథలు, ఉపకథలు, కాశీకి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/కాశీఖండం" నుండి వెలికితీశారు